karnataka
కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ గేటు.. 69 ఏండ్లలో ఇదే మొదటిసారి
కర్ణాటకలోని హోస్పేట్లో ఉన్న తుంగభద్ర డ్యామ్ గేటు భారీ వరదలకు శనివారం రాత్రి కొట్టుకుపోయింది. జలాశయానికి వరద తగ్గడంతో శనివారం రాత్రి
Read Moreపెళ్లిళ్లు కుదిర్చే ఇడగుంజి వినాయకుడు... పెళ్లి పెద్ద కూడా ఆయనే
ప్రస్తుత కాలంలో సరైన సమయంలో పెళ్లి కాకపోవడం వల్ల యువతలో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. వేర్వేరు కారణాల వల్ల పెళ్లి సంబంధాలు కుదరకపోవడం సోషల్ మీడియాలో
Read MoreShocking Video Viral : దారుణం.. రోడ్డుపై కుక్క పిల్లను బైక్ తో తొక్కించాడు..!
రోడ్డుపై వెళ్తున్న ఓ కుక్క పిల్లను బైక్ తో తొక్కించిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బెంగళూరులో ఈ ఘటన
Read Moreఆశ్రమంలో పెన్ను దొంగలించాడని పిల్లాడికి నరకం చూపించారు
కర్నాటకలోని రాయచూర్లోని ఓ ఆశ్రమంలో పెన్ను దొంగిలించాడనే నెపంతో 3వ తరగతి విద్యార్థిని చిత్రహింసలకు గురిచేశారు. మూడు రోజుల పాటు గదిలో బంధించి, కర్
Read Moreకర్ణాటకలో వింత ఘటన: తప్పిపోయిన కుక్క 250 కి.మీలు నడిచి ఇంటికి వచ్చింది..!
కర్ణాటకలో వెలుగు చూసిన ఘటన కర్ణాటక నుంచి మహారాష్ట్రకు తీర్థయాత్రకు వెళ్లిన వ్యక్తి గ్రామంలోని కుక్క అతడినే అనుసరిస్తూ వెళ్లిన వైనం మహారాష్ట్ర
Read MoreSuraj Revanna: లైంగిక వేధింపుల కేసులో సూరజ్ రేవణ్ణకు బెయిల్.. అయినా జైల్లోనే.. ఎందుకంటే..
బెంగళూరు: లైంగిక వేధింపుల కేసులో జేడీఎస్ ఎమ్మెల్సీ , ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు సూరజ్ రేవణ్ణకు బెంగళూరు కోర్టు సోమవారం నాడు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చ
Read Moreప్రైవేట్ జాబ్స్లో కోటాపై కర్నాటక వెనక్కి
ప్రైవేట్ కంపెనీలు వ్యతిరేకించడంతో నిర్ణయం బిల్లును పునఃపరిశీలిస్తామన్న సీఎం సిద్ధరామయ్య త్వరలో మరోసారి కేబినెట్ భేటీ నిర్వహిస
Read More1500 కిలోమీటర్ల దూరానికి కర్నాటక కొత్త బస్సులు
కర్ణాటక ఆర్టీసీ సుదూర ప్రాంతాలకు కొత్త సర్వీసులు ప్రారంభించేందుకు సిద్దమయింది. బెంగళూరునుంచి దాదాపు 15వందల కిలోమీటర్ల దూరంలో పూరి, అహ్మదాబాద్ సిటీలకు
Read Moreఏం జరిగింది..? : కోహ్లీ పబ్ పై బెంగళూరు పోలీసుల కేసు
విరాట్ కోహ్లీ.. క్రికెట్ హీరో.. ఇటీవల పబ్, రెస్టారెంట్ బిజినెస్ స్టార్ట్ చేశారు. అందులో భాగంగా బెంగళూరులో పబ్ ఓపెన్ చేశారు. కోహ్లీ బ్రాండ్ పై బెంగళూరు
Read Moreహై బీమ్ ఎల్ఈడీ లైట్ వాహనాలపై కర్ణాటక ప్రభుత్వం ఉక్కుపాదం...
ఇటీవల కాలంలో వాహనాలకు హై బీమ్ ఎల్ఈడీ హెడ్ లైట్స్ వాడకం పెరిగిపోతోంది. వీటి వాడకం వల్ల ఎదురుగా వచ్చే వాహనదారులకు రోడ్డు కనపడక యాక్సిడెంట్స్ అయిన సందర్భ
Read Moreకృష్ణా జలాల తరలింపు..ఏ రాష్ట్రానికి ఎన్ని టీఎంసీలు.?
ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు పూర్వమే హైదరాబాద్ ప్రభుత్వం తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలో అనేక ప్రాజె క్టులు చేపట్టి 560 టీఎంసీల
Read Moreశవమై కనిపించిన బీజేపీ మాజీ మంత్రి అల్లుడు
కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ నేత బీసీ పాటిల్ అల్లుడు కేజీ ప్రతాప్ కుమార్(41) సోమవారం(జులై 08) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. దావణగెరె జిల్లా హొన్నా
Read Moreఎంత మంచి ఎంపీనో.. గెలిచినందుకు జనానికి బీరు, బిర్యానీ పార్టీ
మనం సంతోషంగా ఉంటే ఏం చేస్తాం.. పార్టీ చేసుకుంటాం.. అదే పొలిటికల్ లీడ్సర్స్ అయితే పోలింగ్ ముందు పార్టీలు ఇస్తారు.. ఎన్నికల తర్వాత కూడా ఇలాగే పార్టీలు ఇ
Read More












