karnataka

80వేల ఏండ్ల నాటి తోకచుక్క.. బెంగళూరు ఆకాశంలో అద్బుత దృశ్యాలు..

ఎలక్ట్రానిక్​ క్యాపిటల్​బెంగళూరు సిటీ ఓ అద్భుత దృశ్యానికి సాక్ష్యంగా నిలిచింది. బెంగళూరు నగర ఆకాశ వీధుల్లో ఎన్నడూ చూడని అరుదైన దృశ్యాలు అక్కడి ప్రజలను

Read More

నేనెందుకు రాజీనామా చేయాలి? కర్ణాటక సీఎం సిద్ధరామయ్య

ముడా కుంభకోణం,తన భార్య పార్వతి లేఖపై కర్ణాటక సీఎం సిద్దరామయ్య స్పందించారు. నేను మనస్సాక్షితో పనిచేస్తున్నాను. ముడా కేసులో నేను రాజీనామా చేయాల్సిన అవసర

Read More

సీఎం సిద్ధరామయ్య సతీమణి యూటర్న్.. ముడా స్కామ్ కేసులో బిగ్ ట్విస్ట్

బెంగుళూర్: కర్నాటక రాజకీయాలను షేక్ చేస్తోన్న మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) స్కామ్ కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ముడా స్కామ్‎

Read More

ఎలక్టోరల్ బాండ్ల కేసులో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‎కు భారీ ఊరట

బెంగుళూర్: ఎలక్టోరల్ బాండ్ల కేసులో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‎కు భారీ ఊరట దక్కింది. ఈ కేసు విచారణపై కర్నాటక హై కోర్టు స్టే విధిస్త

Read More

సీఎం సిద్ధరామయ్యకు మరో బిగ్ షాక్.. ముడా స్కామ్ కేసులో రంగంలోకి ఈడీ

బెంగుళూర్: కన్నడ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోన్న  మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) భూ కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు  చేసుకుంది. మ

Read More

కర్నాటక CM సిద్ధరామయ్య రాజీనామాపై ఖర్గే కీలక వ్యాఖ్యలు

బెంగుళూరు: కన్నడ రాజకీయాల్లో మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) స్కామ్ కాక రేపుతోంది. తన సతీమణికి సీఎం సిద్ధరామయ్య అక్రమంగా విలువైన భూములు కట్టబ

Read More

సీఎంపై అవినీతి ఆరోపణలు.. కర్నాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం

బెంగుళూరు: మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) స్కాం కేసులో  కర్నాకట సీఎం సిద్ధరామయ్యపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వస్తోన్న విషయం తె

Read More

బెంగళూర్​లో మెడికవర్ ఆస్పత్రి ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: మెడికవర్ హాస్పిటల్ బెంగళూర్​లో తన బ్రాంచ్ ప్రారంభించింది. కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, మంత్రులు సతీశ్ జర్కిహోలి, దినేశ్ గు

Read More

గుడ్లవల్లేరు లాంటి ఘటనే.. ఇప్పుడు బెంగళూరులో.. లేడీస్ వాష్ రూంలో కెమెరాలు

ఆంధ్రప్రదేశ్‎లోని కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో ఎస్‌ఆర్ ఇంజినీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్‎లో హిడెన్ కెమెరాల ఇష్యూ పెను దుమారం రేపిన విషయం

Read More

ఎంత మానవత్వం : మధ్యాహ్న భోజనానికి ఉచితంగా కూరగాయలు

మధ్యాహ్న భోజన పథకం... ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల కోసం 1995లో భారత ప్రభుత్వం ప్రారంభించిన పథకం. సర్కార్ బడుల్లో డ్రాపౌట్స్ సంఖ్య తగ్గించటం, పిల్ల

Read More

లంచం ఇవ్వకపోతే చంపేస్తారేయ్..! కాంట్రాక్టర్‌ను బెదిరించిన బీజేపీ ఎమ్మెల్యే అరెస్ట్

లంచం ఇవ్వనందుకు ఓ దళిత కాంట్రాక్టర్‌ను దూషించడం, చంపేస్తానని బెదిరించాడన్న ఆరోపణలపై కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నను బెంగుళూరు పోలీసులు అరెస్ట

Read More

చేతులెత్తేసిన ఫస్ట్ ఫైనాన్స్.. తీవ్ర ఆందోళనలో వేలాది మంది కస్టమర్స్

డిపాజిటర్లకు క్రెడిట్‌‌‌‌‌‌‌‌ కో ఆపరేటివ్‌‌‌‌‌‌‌‌ సొసైటీ మొండిచేయి

Read More

మాండ్యాలో ఘర్షణలు.. 46 మంది అరెస్ట్

కర్ణాటకలోని మాండ్యాలో గణపతి ఊరేగింపు క్రమంలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. 2024, సెప్టెంబర్11న  మాండ్యా జిల్లా బదరికొప్పులలో గణేష్ ఉత్సవాల్లో భాగంగా

Read More