
KCR
బీఆర్ఎస్ లీడర్లను కాంగ్రెస్లో చేర్చుకోండి.. వద్దనకండి: రాజగోపాల్ రెడ్డి
పదేండ్లు పాలించిన బీఆర్ఎస్ ఐదు నెలల్లో కుప్పకూలిందన్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. బీఆర్ఎస్ హయాంలో దోచుకున్న లీడర్లు ఎవరూ శి
Read Moreకేసీఆర్ బీజేపీతో కుమ్మకైండు : ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
కవితను జైలు నుంచి విడిపించుకోవడాని కేసీఆర్ బీజేపీతో కుమ్మకయ్యారన్నారు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. రాజ్యాంగాన్ని మారుస్తానంటున్న బీజేపీకి ప్రజలు ఓట
Read Moreకేసీఆర్.. నీతులు మాట్లాడుతున్నాడు: బండిసంజయ్ ఫైర్
కాంగ్రెస్, బీఆర్ఎస్ డబ్బులతో గెలవాలని చూస్తున్నాయని కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. వినోద్ కుమార్ స్వయం ప్రకటిత మేధావి అని... అన్నీ
Read Moreబీజేపీకి ఓటేస్తే గోదాట్లో ఏసినట్టే! : కేసీఆర్
నరేంద్ర మోదీది ఉత్త గ్యాస్ కంపెనీ: కేసీఆర్ ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షలు వేస్తానని మోసం చేసిండు -ఫ్రీ బస్సుతో ఆడోళ్లు సిగలు పట్టుకుంటున్నరు
Read Moreకేసీఆర్..ముక్కు నేలకు రాస్తవా? : సీఎం రేవంత్రెడ్డి
ఈ నెల 8లోపు రైతు భరోసా పూర్తి చేస్తం.. లేకుంటే నేను ముక్కు నేలకు రాస్త సవాల్కు సిద్ధమా?: రాష్ట్ర ప్రజలపై నువ్వు మోపిన అప్పు రూ
Read Moreకేసీఆర్ 20 వేల ఎకరాలు దండుకుండు: వివేక్ వెంకటస్వామి
అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ లో 20 వేల ఎకరాలను కేసీఆర్ దండుకున్నాడని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. మంచిర్యాల జిల్లా బెల్ల
Read Moreరైతుల రుణం తీర్చుకోకపోతే ఈ జన్మ వృథా: సీఎం రేవంత్
పాలమూరులోని కురుమూర్తి స్వామి సాక్షిగా పంద్రాగస్టులోపు2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. రుణమాఫీ చేసి పాలమూరు ప్రజల రుణం తీ
Read Moreడీకే అరుణ ఢిల్లీ దొంగలకు సద్దులు మోస్తూ.. నన్ను పడగొట్టాలని చూస్తుంది: సీఎం రేవంత్
డీకే అరుణ ఢిల్లీ దొంగలకు సద్దులు మోస్తున్నారని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. మహబూబ్ నగర్ లోని కొత్తకోటలో రేవంత్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు.
Read Moreనేను బతికున్నంత వరకు.. కామారెడ్డి జిల్లాను మార్చనివ్వను: షబ్బీర్ అలీ
కామారెడ్డి జిల్లాను తీసేస్తారు అనేది పచ్చి అబద్ధమని.. జిల్లా మార్చే ప్రసక్తే లేదన్నారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆరోపించారు. తాను బ్రతికున్న
Read Moreటీడీపీ ఆఫీస్కు వెళ్లిన బీఆర్ఎస్ ఎంపీ నామా
ఖమ్మంలో బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు చేదు అనుభవం ఎదురైంది. నామా నాగేశ్వరావు టీడీపీ కార్యాలయానికి వెళ్లి పార్టీ శ్రేణులను ఓట్లు అభ్యర్ధించార
Read Moreపదేళ్లు కేసీఆర్ మోసం చేసిండు..ఇప్పుడు కాంగ్రెస్ చేస్తోంది : ఎంపీ ధర్మపురి అర్వింద్
మెట్ పల్లి, వెలుగు : గతంలో ముస్లిం దేశాల్లోని హిందువులు బొట్టు పెట్టుకుంటేనే దాడులు చేసేవారని.. ఇప్పుడు ఆ దేశాల్లో హిందూ ఆలయాలు కడుతున్నారని, అం
Read Moreబీఆర్ఎస్ చచ్చిపోయిన పార్టీ: ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి
జనగామ, వెలుగు: బీఆర్ఎస్ చచ్చిపోయిన పార్టీ అని, కేసీఆర్ చచ్చిన పాముతో సమానమని కాంగ్రెస్ భువనగిరి ఎంపీ ఎన్నికల ఇన్చార్జి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరె
Read Moreకేసీఆర్, కేటీఆర్ లేని ప్రభుత్వాన్ని .. ప్రజలు ఊహించుకోలేకపోతున్నారు : మల్లారెడ్డి
మేడిపల్లి, వెలుగు: కేసీఆర్, కేటీఆర్ లేని ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు ఊహించుకోలేకపోతున్నారని మేడ్చల్ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. మల్కాజిగిరి
Read More