KCR

కవితతో కేటీఆర్​ ములాఖత్​

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్​లో అరెస్టయి తీహార్  జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆమె అన్న, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్ర

Read More

మూసీ రివర్ ఫ్రంట్ కు 4 వేల కోట్లు కావాలి.. కేంద్ర జల్ శక్తి మంత్రి పాటిల్ కు సీఎం రేవంత్ వినతి

జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళిక ద్వారా ఇవ్వండి జంటజలాశయాలను గోదావరి నీళ్లతో నింపుతం రూ. 6 వేల కోట్ల నిధులు కేటాయించండి కేంద్ర జల్ శక్తి మంత్రి పా

Read More

ఇలా ఇంకెన్నాళ్లు.. సిరిసిల్లకు మళ్లీ వరద ముప్పు!

వరదల నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టని మున్సిపల్‌‌‌‌ ఆఫీసర్లు చిన్నపాటి వర్షానికే ముంపునకు గురవుతున్న కాలనీలు నాలుగేండ్లుగా వరదలతో

Read More

పార్టీ మారనున్న కార్పొరేటర్లు.. త్వరలో కాంగ్రెస్లోకి 12 మంది

బీఆర్ఎస్, బీజేపీ నుంచి కాంగ్రెస్​లో చేరేందుకు కార్పొరేటర్లు రెడీ     ఇటీవల కూర్చుని మాట్లాడుకున్న నేతలు     పార్ట

Read More

మూసీ ఖర్చును ప్రభుత్వం మూడింతలు పెంచింది: కేటీఆర్

మూసీ నది సుందరీకరణకు అయ్యే ఖర్చును ప్రభుత్వం మూడింతలు పెంచిందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. మొదట రూ.50 వేల కోట్లు,రెండోసారి రూ. 70 వేల కోట్లు..ఇపుడు లక్ష

Read More

ప్రొటోకాల్​పై గవర్నర్​ను బీఆర్​ఎస్​ కలవడం విడ్డూరం

పదేండ్లు గవర్నర్ వ్యవస్థను అవమానించారు: విప్ అయిలయ్య హైదరాబాద్, వెలుగు: రాజ్యాంగానికి అసలు విలువే ఇవ్వని బీఆర్ఎస్ నేతలు గవర్నర్‌‌ను

Read More

కాంగ్రెస్ కుట్రలే గోదావరి వరదల్లో కొట్టుకుపోయినయ్... కేటీఆర్

కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేశారు హైదరాబాద్, వెలుగు: గోదావరి వరదల్లో మేడిగడ్డ బ్యారేజీ కొట్టుకుపోలేదని, కాంగ్రెస్‌‌  కుట్రలే క

Read More

పరస్పర సహకారంతో బాధితులను రక్షించగలిగాం.. ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి 

అశ్వారావుపేట, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం పెద్దవాగు ప్రాజెక్ట్‌‌కు గండిపడడంతో తెలంగాణ, ఏపీలోని పలు గ్రామాలు ముంపు

Read More

మేడారం సమ్మక్క ప్రధాన పూజారి మృతి

తాడ్వాయి, వెలుగు : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క ప్రధాన పూజారి మల్లెల ముత్తయ్య (50) శనివారం చనిపోయారు. ముత్తయ్య గత 10 రోజుల నుంచి జ్వరంత

Read More

ఫోన్ ట్యాపింగ్ కేసు..ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసులు

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. పరారీలో ఉన్న సీఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది సీఐడీ. మరో ఏ6 నిందితు

Read More

కేసీఆర్ అధికారంలో ఉండగానే మేడిగడ్డ కుంగింది: ఉత్తమ్ కుమార్ రెడ్డి

కేసీఆర్ అధికారంలో ఉండగానే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. దీనిపై అప్పట్లో కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. నేష

Read More

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో  పరిణామం చోటు చేసుకుంది. ఏ1 ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఏ6 శ్రవణ్ రావును

Read More

త్వరలో మేడిగడ్డను సందర్శిస్తా: KTR

భారీగా కురుస్తున్న వర్షాల వల్ల మేడిగడ్డకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. కాగా దీనిపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. త్వరలో మేడిగడ్డ బ్యారేజీని సందర

Read More