Khammam district

డీసీఎంఎస్ మాజీ చైర్మన్ శేషగిరిరావు మృతి

    పలువురి బీఆర్​ఎస్​ నేతల సంతాపం తల్లాడ/ఖమ్మం టౌన్,  వెలుగు : ఖమ్మం జిల్లా డీసీఎంఎస్ మాజీ చైర్మన్ రాయల వెంకట శేషగిరిరావు

Read More

మధిర కోర్టును తనిఖీ చేసిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి

మధిర, వెలుగు : మధిర కోర్టు ను  బుధవారం  ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి  జి. రాజగోపాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సబ్ కోర్టు నిర్వహణకు గా

Read More

తెలంగాణలో వడదెబ్బతో నలుగురు మృతి

మహబూబాబాద్​అర్బన్, పెనుబల్లి, ఊట్కూర్, నిర్మల్, వెలుగు : వడదెబ్బతో ఆదివారం నలుగురు మృతి చెందారు. మహబూబాబాద్​పట్టణం వాటర్​ట్యాంక్​బజారుకు చెందిన జమాలపు

Read More

నీటి సంపులో పడి బాలుడు మృతి

పెనుబల్లి, వెలుగు: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం అడవిమల్లెల గ్రామంలో నీటిసంపులో పడి మూడేండ్ల బాలుడు చనిపోయాడు. ధర్మసోత్ కిరణ్ , పద్మకు శ్రవణ్, నిఖిల్ స

Read More

ఖమ్మం జిల్లాలో..టెన్త్​లో గర్ల్స్ టాప్

ఖమ్మంలో 94.06 శాతం.. భద్రాద్రికొత్తగూడెంలో 92.40 శాతం బాలికలు పాస్​ రాష్ట్ర వ్యాప్తంగా 21వ స్థానంలో ఖమ్మం జిల్లా.. 26వ స్థానంలో భద్రాద్రికొత్తగూడ

Read More

సున్తీ కోసం ఆర్ఎంపీ దగ్గరకు వెళితే పురుషాంగం కోసేశాడు

ఈ మధ్య ఆర్ఎంపీ డాక్టర్ల నిర్లక్ష్యానికి నిండుప్రాణాలు బలవుతున్నాయి. వచ్చిరానీ వైద్యంతో మనుషుల ప్రాణాలు తీస్తున్నారు. ఏప్రిల్  29న వర్దన్న పేటలో జ

Read More

‘పాలేరు’ కట్ట సేఫ్టీని పరిశీలించిన ఐబీఎస్ఈ

కూసుమంచి, వెలుగు :  ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో పాలేరు జలాశయం కట్ట, అలుగు గేట్ల సేఫ్టీని  ఐబీఎస్ఈ నర్సింగరావు శనివారం పరిశీలించారు. వేసవిల

Read More

లంచం కేసులో ఏసీబీ కోర్టు వేసిన శిక్ష కరెక్టే: హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: తాను లంచం తీసుకోలేదని రూ.20 వేలు చేబదులు తీసుకుంటుంటే పోలీసులు పట్టుకుని అక్రమంగా కేసు పెట్టారంటూ ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మాజీ &nbs

Read More

ఖమ్మం జిల్లాలో..గాలివాన బీభత్సం

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆదివారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. చిరు వ్యాపారులు ఇబ్బంది పడ్డారు. డబ్బా కొట్లు గాలికి కిందపడ్డాయి. పలుచోట్ల చెట్ల కొ

Read More

ప్రేమపెండ్లి చేసుకుందని తల్లి సూసైడ్

    మృతురాలు బీఆర్ఎస్ నేత, మధిర మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాసరావు భార్య మధిర, వెలుగు : కూతురు ప్రేమ పెండ్లి చేసుకుందని

Read More

ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ

ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కామేపల్లి మండలం పండితాపురంల గ్రామంలో ఉగాది సందర్భంగా నిర్వహించిన ఎడ్లబండ్ల ప్రభ ఊరేగింపు

Read More

తనిఖీలు చేస్తున్న ఆఫీసర్లపై ఏసీబీ రైడ్​

కల్లూరు, వెలుగు : ఖమ్మం జిల్లా కల్లూరులో గురువారం తెల్లవారుజాము వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా వారిపై ఏసీబీ రైడ్​చేసింది. ఈ సందర

Read More

Telangana Holi : ఈ తండాలో వందేళ్లుగా మూడు రోజుల హోలీ పండుగ.. స్పెషల్ ఎందుకంటే..!

హోలీ గిరిజనులకు ప్రత్యేకమైన పండుగ. ఎక్కడున్నా హోలీ రోజు ఊళ్లకు వెళ్లి వేడుకలు చేసుకుంటారు వాళ్లు. ఈ పండుగ గిరిజనుల సంప్రదాయాలకు నిలువుటద్దం. అందులోనూ

Read More