Khammam district

సర్కారు ప్రజాధనం వృథా చేస్తోంది : పువ్వాళ్ల దుర్గా ప్రసాద్

ఖమ్మం టౌన్, వెలుగు : బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమం పేరుతో ప్రజాధనాన్ని వృథా చేస్తోందని, పథకాలను పార్టీ కార్యకర్తలకే పంచిపెడుతోందని జిల్లా కాంగ్రెస్ &nbs

Read More

దళితబంధు అందించేందుకు..ఉరుకులు.. పరుగులు

     ‘ఎలక్షన్​ కోడ్’ వచ్చేలోపు అమలు చేసేందుకు కసరత్తు      లబ్ధిదారుల అకౌంట్లలో రూ.10లక్షల చొప్పున జమ చ

Read More

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో..ఓటర్లు 21,41,387 మంది

    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఓటర్లు 9,45,094 మంది     ఖమ్మం జిల్లా ఓటర్లు 11,96,293 మంది     రె

Read More

బీఆర్ఎస్ లో జోష్ పెంచేందుకే..దళితబంధు అస్త్రం!

పొంగులేటి, తుమ్మల, భట్టికి చెక్ ​పెట్టేలా వ్యూహం సత్తుపల్లి నియోజకవర్గంలో 100% అమలు వెనుక అసలు కారణాలు ఇవే.. మధిరలో గెలుపే లక్ష్యంగా బోనకల్ మండ

Read More

ఎన్నికల్లో మున్నూరు కాపులదే కీలక పాత్ర: పువ్వాడ అజయ్

  మంత్రి పువ్వాడ అజయ్ కామెంట్ ఖమ్మం టౌన్, వెలుగు: వచ్చే ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవాలంటే మున్నూరుకాపుల పాత్ర కీలకమని

Read More

కేసీఆర్​ ఫ్యామిలీని భద్రాద్రి రాముడు క్షమించడు : దయానంద్​విజయకుమార్

కేటీఆర్ హామీలు  ఎలక్షన్ స్టంట్లు: కాంగ్రెస్ సత్తుపల్లి, వెలుగు: భద్రాచలం సీతారామచండ్రుడు సీఎం కేసీఆర్​ఫ్యామిలీని క్షమించడని, భగవంతుని పేరుత

Read More

ఉమ్మడి ఖమ్మంలోని 10 సీట్లు మావే : మల్లు భట్టి విక్రమార్క 

మధిర, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్​గెలవబోతోందని సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశ

Read More

ఖమ్మం జిల్లాలో ప్రజలు, వినాయక వెళ్లిరావయ్యా అంటూ ఘనంగా వీడ్కోలు

తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న వినాయకులకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో  ప్రజలు ఘనంగా వీడ్కోలు పలికారు. కాల్వ ఒడ్డు మున్నేరు, ప్రకాష్ నగర్,  

Read More

తునికాకు బోనస్​ తక్షణమే ఇవ్వాలి.. ఎఫ్డీవో ఆఫీసు ఎదుట కార్మికుల ధర్నా

భద్రాచలం, వెలుగు:  పెండింగ్​లో ఉన్న తునికాకు బోనస్‌ను కార్మికుల అకౌంట్లలో జమ చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం భద్రాచలం ఎఫ్‌డీవో ఆఫీసు ఎద

Read More

ఆరు గ్యారెంటీ కార్డులు కాదు.. 60 ఇచ్చినా ఉత్తవే: వద్దిరాజు రవిచంద్ర

అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయట్లే కాంగ్రెస్‌ను ప్రశ్నించిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మంత్రి అజయ్ జీవో 58, 59 కింద పట్టాలు పంపి

Read More

భద్రాచలంలో రూ.3 లక్షల గంజాయి పట్టివేత

భద్రాచలం, వెలుగు: భద్రాచలంలో మంగళవారం ఒడిశాలోని మల్కన్‌గిరి నుంచి భూపాల్‌పల్లి జిల్లా కేంద్రానికి తరలిస్తున్న రూ. 3 లక్షల విలువ చేసే 16.8 &n

Read More

ఎస్​జే సిండ్రోమ్​తో మహిళ మృతి.. కొత్త వైరస్ అంటూ ప్రచారం

కారేపల్లి, వెలుగు : ఖమ్మం జిల్లా కారేపల్లి  మండలంలోని గేటు కారేపల్లి పంచాయతీలోని మందులవాడలో మేకల సుప్రియ (20) అనారోగ్యంతో ఖమ్మంలోని ఓ ప్రైవేటు దవ

Read More

మధిర సిరిపురం బ్యాంకులో రూ.16 లక్షల 97 వేలు మాయం

    క్యాషియర్​పై బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు మధిర, వెలుగు : ఖమ్మం జిల్లా మధిర మండలం సిరిపురంలోని ఏపీజీవీబీ(ఆంధ్రప్రదేశ్​గ్రామీణ వికాస్​

Read More