Khammam district
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో..ఓటర్లు 21,41,387 మంది
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఓటర్లు 9,45,094 మంది ఖమ్మం జిల్లా ఓటర్లు 11,96,293 మంది రె
Read Moreబీఆర్ఎస్ లో జోష్ పెంచేందుకే..దళితబంధు అస్త్రం!
పొంగులేటి, తుమ్మల, భట్టికి చెక్ పెట్టేలా వ్యూహం సత్తుపల్లి నియోజకవర్గంలో 100% అమలు వెనుక అసలు కారణాలు ఇవే.. మధిరలో గెలుపే లక్ష్యంగా బోనకల్ మండ
Read Moreఎన్నికల్లో మున్నూరు కాపులదే కీలక పాత్ర: పువ్వాడ అజయ్
మంత్రి పువ్వాడ అజయ్ కామెంట్ ఖమ్మం టౌన్, వెలుగు: వచ్చే ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవాలంటే మున్నూరుకాపుల పాత్ర కీలకమని
Read Moreకేసీఆర్ ఫ్యామిలీని భద్రాద్రి రాముడు క్షమించడు : దయానంద్విజయకుమార్
కేటీఆర్ హామీలు ఎలక్షన్ స్టంట్లు: కాంగ్రెస్ సత్తుపల్లి, వెలుగు: భద్రాచలం సీతారామచండ్రుడు సీఎం కేసీఆర్ఫ్యామిలీని క్షమించడని, భగవంతుని పేరుత
Read Moreఉమ్మడి ఖమ్మంలోని 10 సీట్లు మావే : మల్లు భట్టి విక్రమార్క
మధిర, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్గెలవబోతోందని సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశ
Read Moreఖమ్మం జిల్లాలో ప్రజలు, వినాయక వెళ్లిరావయ్యా అంటూ ఘనంగా వీడ్కోలు
తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న వినాయకులకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజలు ఘనంగా వీడ్కోలు పలికారు. కాల్వ ఒడ్డు మున్నేరు, ప్రకాష్ నగర్,
Read Moreతునికాకు బోనస్ తక్షణమే ఇవ్వాలి.. ఎఫ్డీవో ఆఫీసు ఎదుట కార్మికుల ధర్నా
భద్రాచలం, వెలుగు: పెండింగ్లో ఉన్న తునికాకు బోనస్ను కార్మికుల అకౌంట్లలో జమ చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం భద్రాచలం ఎఫ్డీవో ఆఫీసు ఎద
Read Moreఆరు గ్యారెంటీ కార్డులు కాదు.. 60 ఇచ్చినా ఉత్తవే: వద్దిరాజు రవిచంద్ర
అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయట్లే కాంగ్రెస్ను ప్రశ్నించిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మంత్రి అజయ్ జీవో 58, 59 కింద పట్టాలు పంపి
Read Moreభద్రాచలంలో రూ.3 లక్షల గంజాయి పట్టివేత
భద్రాచలం, వెలుగు: భద్రాచలంలో మంగళవారం ఒడిశాలోని మల్కన్గిరి నుంచి భూపాల్పల్లి జిల్లా కేంద్రానికి తరలిస్తున్న రూ. 3 లక్షల విలువ చేసే 16.8 &n
Read Moreఎస్జే సిండ్రోమ్తో మహిళ మృతి.. కొత్త వైరస్ అంటూ ప్రచారం
కారేపల్లి, వెలుగు : ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని గేటు కారేపల్లి పంచాయతీలోని మందులవాడలో మేకల సుప్రియ (20) అనారోగ్యంతో ఖమ్మంలోని ఓ ప్రైవేటు దవ
Read Moreమధిర సిరిపురం బ్యాంకులో రూ.16 లక్షల 97 వేలు మాయం
క్యాషియర్పై బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు మధిర, వెలుగు : ఖమ్మం జిల్లా మధిర మండలం సిరిపురంలోని ఏపీజీవీబీ(ఆంధ్రప్రదేశ్గ్రామీణ వికాస్
Read Moreఖమ్మంలో డెంగీ కలవరం!.. 19 రోజుల్లో 150 మందికి పాజిటివ్
జిల్లాలో క్రమంగా పెరుగుతున్న కేసులు ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 248 కేసులు నమోదు ర
Read Moreసగం మందికి ఇండ్లున్నయ్!.. గృహలక్ష్మి కింద 47 మంది ఎంపిక
ఖమ్మం జిల్లా బూడిదపాడులో సర్కారు సిత్రాలు అర్హులకు బదులు అనర్హులకు ఇచ్చారంటూ సర్పంచ్ ఆధ్వర్యంలో రాస్త
Read More












