Khammam district
ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో టికెట్ల లొల్లి
ఇల్లెందు, కొత్తగూడెం, భద్రాచలం నియోజకవర్గాల్లో దడ పుట్టిస్తున్న అసమ్మతి నేతలు ‘గడపగడపకు గడల’ పేరుతో ఇంటింటి ప్రచారానికి గడల శ్రీకారం
Read Moreబార్డర్ సరిహద్దుల్లో .. వైన్ షాపులకు తగ్గిన డిమాండ్
ఖమ్మం, వెలుగు : ఖమ్మం జిల్లాలో వైన్ షాపులకు టెండర్లలో కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. గతం కంటే అప్లికేషన్ల సంఖ్య పెరిగినా, ఏపీ సరిహద్దుల్లో
Read Moreకొత్తగూడెంపై బీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్
పొంగులేటిని ఓటమే లక్ష్యంగా పావులు కదుపుతున్న హైకమాండ్ జడ్పీ చైర్మన్ కోరం కనకయ్యకు అధికార పార్టీ గాలం?
Read Moreనా భూమి నాకు ఇప్పించండి
సెల్ టవర్ ఎక్కిన యువకుడు ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం హార్యంతండాకు చెందిన మంగిలాల్ తన భూమి తన
Read Moreతక్కువ ధరకే స్మార్ట్ టీవీ ఇస్తున్నారా.. అయితే మీరు ఇలా మోసపోతారు..!
మోసాలు రక రకాల రూపాలు మార్చుకుంటున్నాయి. తాజాగా కొందరు కేటుగాళ్ళు మోసాలు చేయడంలో రూటు మార్చారు. ఆర్మీ ఉద్యోగుల పేరుతో నకిలీ కార్డులు సృష్టించి మోసాల
Read Moreవరద బాధితులకు సీఎం సినిమా చూపించారు: పొంగులేటి సుధాకర్రెడ్డి
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: వరద బాధితులకు సీఎం కేసీఆర్ సినిమా చూపించారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పొంగులేటి సుధాకర్రెడ్డి విమర్శించారు. చుంచుప
Read Moreఖమ్మం జిల్లాలో 2,980 ఎకరాల్లో పంట నష్టం
ఖమ్మం టౌన్, వెలుగు : జిల్లా వ్యాప్తంగా విస్తారంగా కురిసిన వర్షాలకు 2,980 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. పత్తి వేయి ఎకర
Read Moreప్రధాని మోదీ రైతుల హృదయాల్లో నిలిచిపోతారు: కొండపల్లి శ్రీధర్ రెడ్డి
ఖమ్మం రూరల్, వెలుగు: రైతుల హృదయాల్లో ప్రధాని మోదీ చిరస్థాయిగా నిలిచిపోతారని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి అన్నారు.
Read Moreరుణమాఫీపై సీఎం మోసం చేసిండు: కోనేరు సత్యనారాయణ
జూలూరుపాడు, వెలుగు: రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేస్తానని సీఎం కేసీఆర్ మోసం చేసిండని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ ఆరోపించారు. గురువారం మండల
Read Moreజలదిగ్బంధంలో.. ఖమ్మం కాలనీలు
ఉధృతంగా మున్నేరు ప్రవాహం నీట మునిగిన ఇండ్లు, కొట్టుకుపోయిన కార్లు, బైకులు పరిశీలించిన కలెక్టర్, ప్రజాప్రతినిధులు బాధితులను పునరావాస కే
Read Moreరాజకీయంగా ఎదుర్కోలేక చౌకబారు ఆరోపణలు చేస్తున్రు: సండ్ర వెంకట వీరయ్య
సత్తుపల్లి, వెలుగు: కొత్తగా నిర్మిస్తున్న100 బెడ్ల ప్రభుత్వ ఆసుపత్రికి అనుసంధానంగా సత్తుపల్లికి నర్సింగ్ కాలేజీ మంజూరు చేయించినట్లు సత్తుపల్లి ఎమ్మెల్
Read Moreపొంగులేటి రాజకీయ అజ్ఞానిగా మిగిలిపోవడం ఖాయం: తాతా మధుసూదన్
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: సీఎం కేసీఆర్పై అవాకులు, చవాకులు పేలితే ఊరుకునేది లేదని ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ హెచ్చరించ
Read Moreసీఎం కేసీఆర్ అబద్ధాలకోరు : పొదెం వీరయ్య
భద్రాచలం, వెలుగు: బీఆర్ఎస్ లీడర్లు తన దిష్టిబొమ్మను దహనం చేయడంపై భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఫైర్అయ్యారు. మంగళవారం క్యాంపు ఆఫీసులో జడ్పీ చైర్మన్
Read More












