Land Grabbing
జోగినపల్లి సంతోష్ కుమార్ పై కేసు నమోదు
మాజీ ఎంపీ, బీఆర్ఎస్ నేత జోగినపల్లి సంతోష్ కుమార్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లో ల్యాం
Read Moreబొమ్రాస్ పేటలో 920 ఎకరాల భూమి కబ్జా: మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా షామీర్పేట్ మండలం బొమ్రాస్ పేట గ్రామంలో ఎన్నారై లకు చెందిన 920 ఎకరాల భూకబ్జాపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపి
Read Moreభూకబ్జా కేసులో బీఆర్ఎస్ లీడర్ అరెస్ట్
కరీంనగర్ క్రైం, వెలుగు: భూకబ్జాకు పాల్పడిన కేసులో కరీంనగర్ జిల్లా తీగలగుట్టపల్లి మాజీ ఎంపీటీసీ సభ్యుడు కొమ్ము భూమయ్యను పోలీసులు అరెస్టు చేశారు.
Read Moreమాకు న్యాయం చేయండి..పీఎస్ ముందు మహిళా కానిస్టేబుల్ ఆందోళన
న్యాయం చేయాల్సిన పోలీసులే అన్యాయం చేస్తున్నారని.. మహిళా పోలీసు ఆందోళనకు దిగారు. ఈ ఘటన హైదరాబాద్ మేడిపల్లి పీఎస్ లో జరిగింది. తమకు న్యాయం చేయాలంట
Read Moreబీఆర్ఎస్ నేతల భూకబ్జాలపై యాక్షన్ షురూ.. పలు జిల్లాల్లో రంగంలోకి దిగిన ఆఫీసర్లు
కేసుల నమోదు.. కూల్చివేతలు ప్రారంభం ఖమ్మంలో బీఆర్ఎస్ కార్పొరేటర్పై కేసు నమోదు సూర్యాపేటలో 14 మంది గులాబీ నేతల కబ్జాలపై ఎంక్వైరీ నిర్మల్, సి
Read Moreమానుకోట బీఆర్ఎస్లో మాటల యుద్ధం .. విమర్శలు చేసుకుంటున్నశంకర్నాయక్, రవీందర్రావు
మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్లో ఇన్నాళ్లు అంతర్గతంగా కొనసాగిన ఆధిపత్య పోరు ఇప్పుడు బయటపడుతోంది. మాజీ ఎ
Read Moreభూకబ్జాలు చేయాల్సిన అవసరం నాకు లేదు : మల్లారెడ్డి
భూకబ్జాల ఆరోపణలపై మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి స్పందించారు. తనకు భూకబ్జాలు చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు. ఆ వార్తలు అవాస
Read Moreలీకేజీలకు కేరాఫ్ బీఆర్ఎస్ సర్కార్: మల్ రెడ్డి రంగారెడ్డి
ప్రజా సంపదను దోచుకుతింటున్న అధికార పార్టీ నేతలు ఇబ్రహీంపట్నం, వెలుగు: రాష్ట్రంలో అవినీతికి, బంధుప్రీతికి, భూ కబ్జాలకు, పేపర్ లీ
Read Moreనా కబ్జాలు నిరూపిస్తే.. ప్రాణ త్యాగానికైనా సిద్ధం: ముత్తిరెడ్డి
జనగామ నియోజకవర్గంలో తాను ఏక్కడ కబ్జాలు చేశానో నిరూపిస్తే ప్రాణ త్యాగానికైనా సిద్ధమని సవాల్ విసిరారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిర
Read Moreపరకాల ఎమ్మెల్యేపై సొంత పార్టీ మహిళా నేత ఆరోపణలు : భూమిని కబ్జా చేశారని ఆవేదన
పరకాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై సొంత పార్టీ మహిళా కార్యకర్త తీవ్ర ఆరోపణలు చేశారు. తమ 25 ఎకరాల భూమిని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆక్రమించ
Read Moreకేసీఆర్ వద్ద లక్షల కోట్ల రూపాయల దోపిడీ సొమ్ము ఉంది: రేవంత్ రెడ్డి
సీఎం కేసీఆర్ వద్ద లక్షల కోట్ల రూపాయల దోపిడీ సొమ్ము ఉందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చు పెట్టారన్న ఆయన
Read Moreరూలింగ్పార్టీకి మైనస్గా మారబోతున్నఅనుచరుల భూదందాలు
హైదరాబాద్/ ఎల్బీ నగర్/కుత్భుల్లాపూర్/ కూకట్ పల్లి, వెలుగు: రియల్ ఎస్టేట్ కు కేరాఫ్గా మారిన రంగారెడ్డి జిల్లాలో రూలింగ్పార్టీ ఎమ్మెల్యేలు,
Read Moreఎల్బీనగర్లో సుధీర్ రెడ్డి కబ్జాలకు అడ్డూ అదుపులేదు: సామ రంగారెడ్డి
ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి భూ కబ్జాలకు అడ్డు అదుపులేకుండా పోతుందని రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు సామ
Read More