Land Grabbing

ఆయన చెంచాగాళ్ల కోసమే ధరణి పోర్టల్ తీసుకొచ్చారు

కామారెడ్డి, వెలుగు: సీఎం కేసీఆర్ కుటుంబం, ఆయన చెంచాగాళ్ల కోసమే ధరణి పోర్టల్ తీసుకొచ్చారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ధరణి ద్వారా హైదరాబాద్ చుట్టూ

Read More

వెంచర్లు, లే అవుట్లు వేస్తే సైదిరెడ్డికి 10 శాతం వాటా ఇవ్వాల్సిందే

ఎంపీ సంతోష్ కుమార్ ప్రోద్బలంతో హుజూర్ నగర్ లో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి భూ కబ్జాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించార

Read More

ఆక్రమణదారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు

లోకాయుక్తను కోరిన దేవాదాయ శాఖ నోటీసులు ఇవ్వకపోవడంపై ప్రశ్నించిన కోర్టు  వరంగల్‍, వెలుగు: వరంగల్​లోని పద్మాక్షి, సిద్దేశ్వర, వీరపిచ్

Read More

కాంగ్రెస్ భూములు పంచితే.. టీఆర్ఎస్ గుంజుకుంటుంది..

భూముల విలువ పెంపు పేరుతో దందా చేస్తున్న సీఎం కేసీఆర్.. దున్నే వాడికి భూమి లేకుండా చేస్తున్నాడని ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. ఫార్మా సిటీ పేరుతో అడ్డగో

Read More

భూ కబ్జాలకు ఎవరు పాల్పడినా సహించేది లేదు

బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేయండి  ఎమ్మెల్సీ రవిందర్ రావు మహబూబాబాద్ జిల్లా:  ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే.. మా ఆధికార పార్టీ నాయకు

Read More

బీజేపీని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు

కేసీఆర్కు ఎకరాకు కోటి ఆదాయం వస్తుంటే.. మిగతా రైతులకు ఎందుకు రావట్లే కేసీఆర్ సమాధానం చెప్పాలి మెడికల్ కాలేజి పేరుతో భూ దందా కు తెరలేపారు దుబ్

Read More

సర్కారు భూమిని ఎంపీపీ భర్త కబ్జా చేశాడంటూ.. 

సర్పంచ్ సహా వివిధ పార్టీ నాయకుల ఆందోళన యాదాద్రి భువనగిరి జిల్లా:  సంస్థాన్ నారాయణపురం మండలంలో ప్రభుత్వ భూమని ఎంపీపీ భర్త ఆక్రమించాడం

Read More

ధరణీ పేరుతో రాష్ట్రంలో భూదోపిడి

రాష్ట్రంలో ధరణీ పేరుతో భూదోపిడి  జరుగుతుందన్నారు ఏఐసీసీ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఎమ్ .కోదండరెడ్డి. భూధాన బోర్డు రద్దు చేసి..ఇప్పటికీ ప్రత్యా

Read More

నా భూమిని ఇప్పించండి.. లేదా సూసైడ్​కు పర్మిషన్​ ఇయ్యండి?

ఖమ్మం టౌన్, వెలుగు: ‘నా భూమిని నాకు ఇప్పించండి. లేదంటే ఆత్మహత్య చేసుకోవడానికి అనుమతి ఇవ్వండి’అని ఖమ్మం జిల్లా కేంద్రానికి చెందిన గోగు వెంక

Read More

నాభూమి నాకిప్పియ్యకుంటే ఆత్మహత్య చేసుకుంటా

తహసీల్దార్​ ఆఫీస్​ ముందు మాజీ సర్పంచ్​ ఆందోళన మెదక్: నా భూమి నాకు ఇప్పించాలి.. లేకపోతే ఆత్మహత్యే శరణ్యమంటూ ఓ మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యులందరితో

Read More

భూకబ్జాను అడ్డుకున్నందుకు నా భర్తపై దాడి

ప్రభుత్వ భూమి కబ్జా కాకుండా అడ్డుకున్నందుకు తన భర్తపై కొందరు దాడి చేశారని.. నల్గొండ జిల్లా కూర్మపల్లి గ్రామానికి చెందిన శ్రీశైలమ్మ HRCకి ఫిర్యాదు చేసి

Read More

ఈటల కొడుకుపై కేసీఆర్ కు భూకబ్జా ఫిర్యాదు

మేడ్చల్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూ కబ్జా వ్యవహారంలో సీఎం కేసీఆర్ కు మరో ఫిర్యాదు అందింది. ఈటల రాజేందర్ కుమారుడు ఈటల నితిన్ రెడ్డి తన భూమి కబ్జా చేశా

Read More