
Maharashtra
మహారాష్ట్ర సీఎంపై డిసెంబర్ 4న క్లారిటీ
4న బీజేపీ శాసనసభాపక్ష సమావేశం అబ్జర్వర్లుగా నిర్మలా సీతారామన్, విజయ్ రూపానీ ముంబై: మహారాష్ట్ర సీఎం ఎవరో బుధవారం తేలిపోనుంది. అదే
Read Moreజనాభా తగ్గుతోంది.. కనీసం ముగ్గురు పిల్లల్ని కనండి: మోహన్ భగవత్
నాగ్పూర్: ప్రతీ కుటుంబమూ సమాజంలో భాగమేనని, సమాజంలో ప్రతీ కుటుంబమూ కీలకమేనని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్అన్నారు. జనాభా ప
Read Moreడిసెంబర్ 2న అంతా తెలిసిపోతుంది: ఎట్టకేలకు నోరు విప్పిన ఏక్ నాథ్ షిండే
ముంబై: సీఎం పదవి దక్కకపోవడం, కోరినా మంత్రిత్వ శాఖలు ఇచ్చేందుకు బీజేపీ నిరాకరించడంతో మహారాష్ట్ర మాజీ సీఎం ఏక్ నాథ్ షిండే అలకబూనారని.. దీంతోనే ఉన్నఫలంగా
Read Moreడిసెంబర్ 5న మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం.. సీఎం రేసులో ఫడ్నవీస్ ముందంజ
బీజేపీ సీనియర్ నేత ఒకరు వెల్లడి ముంబై: మహారాష్ట్రలో డిసెంబరు 5న మహాయుతి కూటమి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే చాన్స్ ఉందని బీజేపీ సీనియర
Read Moreమహారాష్ట్ర పాలిటిక్స్లో బిగ్ ట్విస్ట్: CM ఎవరో తెలియకుండానే ప్రమాణ స్వీకారానికి ముహుర్తం ఫిక్స్
ముంబై: మహారాష్ట్ర పాలిటిక్స్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మహారాష్ట్ర తదుపరి సీఎం ఎవరో అధికారికంగా ప్రకటించకముందే.. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీక
Read Moreకొనసాగుతున్న మహా హై డ్రామా!
ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు వెలువడి వారం రోజులవుతున్నా కొత్త సర్కారు ఏర్పాటుపై ఇంకా హై డ్రామా కొనసాగుతోంది. సర్కారు ఏర్పాటుపై చర్చిం
Read Moreబైక్ను తప్పించబోయి RTC బస్ బోల్తా.. 10 మంది మృతి.. 20 మందికి గాయాలు*
ముంబై: మహారాష్ట్రలోని గోండియా జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొహ్మారా స్టేట్ హైవేపై ఆర్టీసీ బస్సు బోల్తా పడి 10 మంది మృతి చెందగా, పలువురు త
Read Moreకేటీఆర్.. అహంకారం తగ్గించుకో : ఆది శ్రీనివాస్
కలెక్టర్ను కాంగ్రెస్ కార్యకర్త అనడానికి నీకు సిగ్గు
Read Moreమోదీ పాపులర్ స్ట్రైక్ రేట్ తగ్గిందా ?
లోక్సభ ఎన్నికల ఫలితాలతో మోదీ పాపులర్ స్ట్రైక్ రేట్ కాస్త తగ్గిందనే ఒక అభిప్రాయం ఉంది. అయినా ఇప్పటికీ మోదీయే బీజేపీకి తిరుగులేని నాయకుడ
Read Moreమళ్లీ బ్యాలెట్ పేపర్లు తేవాలి: AICC చీఫ్ మల్లికార్జున ఖర్గే డిమాండ్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల నిర్వహణకు ఈవీఎంలు వద్దని, బ్యాలెట్ పేపర్ల విధానం తీసుకురావాలని కోర
Read More77 ఏళ్ల వృద్ధురాలికి వాట్సప్ కాల్.. డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ. 4 కోట్లు దోపిడీ
ముంబై: డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు అందినకాడికి దోచేస్తున్నారు. తాజాగా ఓ వృద్దురాలి( 77)ని వాట్సాప్ కాల్ ద్వారా దాదాపు నెల రోజులపాటు డిజిటల్
Read Moreమహారాష్ట్ర ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగింది: కాంగ్రెస్ నేత నానా పటోలే
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే ఆరోపించారు. ఈ ఎన్నికల్లో చాలా అవకతవకలు జరిగాయన్నారు. ఈ
Read Moreఅబద్ధాలు చెప్పడంలో సీఎం రేవంత్కు PHD ఇవ్వాలి: హరీష్ రావు
కరీంనగర్: ఆరు గ్యారంటీల మోసాన్ని గ్రహించి మహారాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ను ఓడించారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు, సీఎ
Read More