V6 News

Maharashtra

పుణె మెట్రో ఫేజ్2కు లైన్ క్లియర్.. కీలక నిర్ణయాలకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

పుణె మెట్రో ఫేజ్​2కు రూ.3,626 కోట్లు ఆగ్రాలో పొటాటో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు​కు  రూ.111 కోట్లు కేంద్ర కేబినెట్​లో కీలక నిర్ణయాలు న్యూఢ

Read More

మేడారంలో పెరిగిన రద్దీ.. ఇతర రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులు

తాడ్వాయి, వెలుగు: ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకు బుధవారం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు చత్

Read More

మహారాష్ట్రలో విషాధ ఘటన.. బ్యాంక్ ముందే ఉరేసుకుని రైతు ఆత్మహత్య

ముంబై: మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో దారుణం జరిగింది. చత్రపతి మల్టీస్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ అధికారులు తన ఫిక్స్‌‌డ్ డిపాజిట్‌‌ డబ్

Read More

భక్తులతో సందడిగా మారిన మెదక్​ చర్చి

మెదక్​ టౌన్, వెలుగు : మెదక్​ చర్చికి ఆదివారం భక్తులు ఎక్కువగా తరలివచ్చారు. ఉదయం నుంచే ప్రత్యేక ప్రార్థనలు, గీతాలాపనలు చేయగా ప్రెసిబిటరీ ఇన్​చార్జి శాం

Read More

IPRCL లో ప్రాజెక్ట్ సైట్ ఇంజినీర్ పోస్టులు

ప్రాజెక్ట్ సైట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి మహారాష్ట్రలోని ఇండియన్ పోర్ట్ రైల్ అండ్ రోప్ వే కార్పొరేషన్ లిమిటెడ్ అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత

Read More

రూ. వెయ్యి కోట్ల మైలురాయిని సాధించిన సుందరం హోమ్​ఫైనాన్స్​

చెన్నై: దక్షిణాదియేతర మార్కెట్లలో భారీగా లోన్లు ఇవ్వడంతో సుందరం హోమ్ ఫైనాన్స్ రూ. 1,000 కోట్ల మార్కును అధిగమించింది. 2024-–25 ఆర్థిక సంవత్సరంలో

Read More

దేశంలో కరోనా డేంజర్ బెల్స్ : 5 వేలకు దగ్గరలో యాక్టివ్ కేసులు

దేశంలో కరోనా అత్యంత వేగంగా విస్తరిస్తుంది. అందరూ లైట్ తీసుకుంటున్నారు కానీ.. ఇప్పటికే దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 5 వేలకు చేరుతుంది. 2025, జూన్

Read More

పాక్ కంటే నరకమే బెటర్: ప్రముఖ రచయిత జావేద్ అక్తర్

న్యూఢిల్లీ: పాకిస్తాన్ కంటే నరకానికి వెళ్లడమే బెటర్ అని ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ అభిప్రాయపడ్డారు. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ‘నరకాత్ లా స్వర్గ్&rs

Read More

బస్సు వచ్చే.. సంబురం తెచ్చే.. స్వాతంత్య్రం తర్వాత తొలిసారి

బస్సు వచ్చే.. సంబురం తెచ్చే.. స్వాతంత్య్రం తర్వాత తొలిసారి  మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా కటే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రవాణా సదుప

Read More

మహారాష్ట్రలో బయటపడిన 3 వేల ఏండ్లనాటి ప్రాచీన నాగరికత

మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లాలో సుమారు మూడు వేల ఏండ్లనాటి నాగరికతను గుర్తించినట్లు నాగ్​ పూర్ విశ్వవిద్యాలయం పరిశోధకులు ప్రకటించారు. ఇవి ఇనుప యుగం కా

Read More

పానీపూరీ విద్యార్థుల ప్రాణాల మీదకు తెచ్చింది..మహారాష్ట్రలో ఫుడ్ పాయిజన్..31మంది ఆస్పత్రిపాలు

పానీపూరీ చాలా ఫేమస్ స్ట్రీట్ ఫుడ్..చిన్నలు, పెద్దలు అందరూ పానీపూరీని ఇష్టపడుతుంటారు.ముఖ్యంగా స్టూడెంట్స్, యూత్ పానీపూరీ టేస్ట్ ను ఎంజాయ్ చేస్తుంటారు.

Read More

మహారాష్ట్రలో వింత ఆరోగ్య సమస్య..నిన్నటి వరకు ఉన్నట్టుండి బట్టతల..ఇప్పుడు గోళ్లు ఊడుతున్నాయ్

మహారాష్ట్ర ప్రజలు వింత ఆరోగ్య సమస్యను ఎదుర్కొంటున్నారు. నాలుగు గ్రామాల ప్రజలు మొదట జుట్టు రాలి బట్టతల..ఇప్పుడు గోర్లు రాలిపోవడం సమస్యను ఎదుర్కొంటున్నా

Read More

మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం.. అల్యూమినియం ఫ్యాక్టరీలో మంటలు చెలరేగి 8 మంది మృతి

ముంబై: మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నాగ్‌పూర్ జిల్లాలోని ఉమ్రేడ్ ఎంఐడీసీలోని అల్యూమినియం ఫాయిల్ తయారీ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలర

Read More