Manchiryala
జేసీబీలో ఊరేగిన కొత్తజంట
కొత్తగా పెళ్లైన జంటను గుర్రపు బండి లేదా కారులో ఊరేగిస్తారు. కానీ మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని మ్యాదరిపేట గ్రామంలో జేసీబీలో ఊరేగించారు. మ్యాదరి
Read Moreడెంగీకి కుటుంబం బలి.. పసిబిడ్డతో సహా..!
15 రోజుల్లో భర్త, బిడ్డ, తాత డెంగీకి బలి ఇప్పుడు ఆమె కూడా.. మొన్న పుట్టిన పసికందుకూ డెంగీనే ఒకే కుటుంబంలో నలుగురిని 15 రోజుల తేడాతో డెంగీ బలి తీసుకుంద
Read Moreదండేపల్లి MPP ఎన్నికలో అభ్యర్థుల ఆందోళన
మంచిర్యాల జిల్లా దండేపల్లి యంపీపీ ,కో ఆప్షన్ ఎన్నికోగ రసాభాసగా మారాయి. మండలంలో 14 స్థానాలకు గాను 8 స్థానాల్లో కాంగ్రెస్, 6 టీఆరెస్ దక్కించుకుంది. కాం
Read Moreకల్వర్ట్ ను ఢీ కొట్టిన బస్సు..10 మందికి గాయాలు
మంచిర్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జైపూర్ పవర్ ప్లాంట్ దగ్గర ఆర్టీసీ బస్సు కల్వర్ట్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలయ్యాయి. గాయప
Read Moreనాగ్ పూర్ ప్యాసింజర్ రైల్లో దొంగల బీభత్సం
మంచిర్యాల జిల్లా: మంచిర్యాల జిల్లాలో మందమర్రి – రవీంద్ర ఖని రైల్వే స్టేషన్ మధ్య నాగపూర్ ప్యాసింజర్ రైల్లో దొంగలు బీభత్సం సృష్టించారు. శనివారం ఉదయం సి
Read Moreరైతుకు ఫోన్ చేసి మాట్లాడిన సీఎం కేసీఆర్
అనుమతి లేకుండా తమ భూమిని వేరేవారికి రిజిస్ట్రేషన్ చేశారని ఓ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు ఓ రైతు. 50 సంవత్సరాలు సాగు చేస్తున్న భూమిను తమకు తెలియకుండాన
Read Moreమంచిర్యాలలో మెగా రక్తదాన శిబిరం
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆదివారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. 200 మంది యువత ఈ శిబిరంలో పాల్గొ న్నారు. సీఐ మహేశ్తో పాటు మంచి
Read More