Manchiryala
మంచిర్యాలలో మిషన్ భగీరథ పైపులైన్ లీక్
మంచిర్యాల జిల్లా హజీపూర్ మండలం ముల్కల గ్రామ శివారులో భగీరథ పైపు లైన్ లీక్ అయింది. దాంతో నీరంతా వృథాగా పోతోంది. రోడ్డుపై నీరు ప్రవహిస్తుండటంతో రా
Read Moreసింగరేణి చరిత్రలో ఇదే మొదటిసారి
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ బొగ్గు గని ప్రమాదంపై చర్యలు చేపట్టింది సింగరేణి యాజమాన్యం. గని డిప్యూటీ మేనేజర్, ఇద్దరు సూపర్ వైజర్లపై సస్పెన్షన్ వేటు వే
Read Moreకాళేశ్వరం ముంపు బాధితుల కోసం మహాపాదయాత్ర
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని అన్నారం నుంచి బీజేపీ మహా పాదయాత్ర రెండో రోజు కొనసాగుతోంది. కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వ
Read Moreఆమె మృతికి వ్యాక్సిన్ కారణం కాదు: హెల్త్ డైరెక్టర్
మంచిర్యాల: ఇటీవల మంచిర్యాలలో మరణించిన హెల్త్ వర్కర్ సుశీల మృతికి వ్యాక్సిన్ కారణం కాదని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్రావు ప్రకటించారు. మంచిర్యాల జ
Read Moreకూతురు మరణం తట్టుకోలేక తల్లి సూసైడ్
దండేపల్లి, వెలుగు: కూతురు మరణం తట్టుకోలేక తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లిలో వెలుగుచూసింది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన
Read Moreఅధిక వడ్డీలు.. అక్రమ ఫైనాన్స్లపై పోలీసుల దాడులు
9 మంది అరెస్ట్.. రూ.12 లక్షల నగదు స్వాధీనం గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో అనుమతి లేకుండా అధిక వడ్డీలతో అక్రమంగా ఫైనాన్స్
Read Moreఈ దోస్త్ బిర్యానీ సెంటర్ సార్లది
కరోనా ఆగం చేయని రంగమే లేదు. ఎంతోమంది తమ ఉద్యోగాలు కోల్పోయారు.ఎంతోమంది ఆర్థికంగా చితికిపోయారు. లాక్డౌన్ తర్వాత ఇప్పటి వరకూ స్కూళ్లు, కా
Read Moreమూసివేత దిశగా మంచిర్యాల సిమెంట్ కంపెనీ
మూసివేత దిశగా ఎంసీసీ! ఏడాదిన్నరగా ప్లాంట్ బ్రేక్డౌన్ మసకబారుతున్న 60 ఏండ్ల చరిత్ర కార్మికులను క్వార్టర్ల నుంచి పంపించే యత్నం వందల కోట్ల ఆస్తుల అమ్మకం
Read Moreలాక్ డౌన్ టైంలో టీఆర్ఎస్ నేతల భూ దందా.!
మంచిర్యాల, వెలుగు: నెన్నెలలోని 502 సర్వే నంబరులో విద్యుత్ సబ్స్టేషన్ను రెండెకరాల్లో ఏర్పాటు చేశారు. ఆర్అండ్బీ రోడ్డుకు సబ్స్టేషన్కు మధ్య నాలాను
Read Moreజేసీబీలో ఊరేగిన కొత్తజంట
కొత్తగా పెళ్లైన జంటను గుర్రపు బండి లేదా కారులో ఊరేగిస్తారు. కానీ మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని మ్యాదరిపేట గ్రామంలో జేసీబీలో ఊరేగించారు. మ్యాదరి
Read Moreడెంగీకి కుటుంబం బలి.. పసిబిడ్డతో సహా..!
15 రోజుల్లో భర్త, బిడ్డ, తాత డెంగీకి బలి ఇప్పుడు ఆమె కూడా.. మొన్న పుట్టిన పసికందుకూ డెంగీనే ఒకే కుటుంబంలో నలుగురిని 15 రోజుల తేడాతో డెంగీ బలి తీసుకుంద
Read Moreదండేపల్లి MPP ఎన్నికలో అభ్యర్థుల ఆందోళన
మంచిర్యాల జిల్లా దండేపల్లి యంపీపీ ,కో ఆప్షన్ ఎన్నికోగ రసాభాసగా మారాయి. మండలంలో 14 స్థానాలకు గాను 8 స్థానాల్లో కాంగ్రెస్, 6 టీఆరెస్ దక్కించుకుంది. కాం
Read Moreకల్వర్ట్ ను ఢీ కొట్టిన బస్సు..10 మందికి గాయాలు
మంచిర్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జైపూర్ పవర్ ప్లాంట్ దగ్గర ఆర్టీసీ బస్సు కల్వర్ట్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలయ్యాయి. గాయప
Read More