మంచిర్యాల జిల్లా హజీపూర్ మండలం ముల్కల గ్రామ శివారులో భగీరథ పైపు లైన్ లీక్ అయింది. దాంతో నీరంతా వృథాగా పోతోంది. రోడ్డుపై నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ముల్కల పంప్ హౌస్ నుండి మంచిర్యాల మున్సిపాలిటీకి వెళ్లే పైపు లైన్ కావడంతో మంచినీటి సరఫరా నిలిచిపోయింది. ముల్కల గోదావరి ఘాట్ వద్దకు వచ్చే రోడ్డుపై నీరు వెళ్తుండటంతో రేపు మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పుణ్య స్నానాలు ఆచరించే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.
మంచిర్యాలలో మిషన్ భగీరథ పైపులైన్ లీక్
- తెలంగాణం
- February 28, 2022
లేటెస్ట్
- Health alert : ఈ రక్త పరీక్ష చేస్తే.. క్యాన్సర్ వస్తుందా రాదా అనేది ఏడేళ్ల ముందే తెలుస్తుందంట..!
- వర్షాలపై రోనాల్డ్ రాస్ సమీక్ష.. ఇంజనీరింగ్ సిబ్బందిపై సీరియస్
- గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన
- కుర్తాళం జలపాతంలో ఒక్కసారిగా పెరిగిన వరద..16 ఏళ్ల బాలుడు గల్లంతు
- గుడ్డెలుగు మృతి.. ఫోరెన్సిక్ ల్యాబ్కు నమూనాలు
- V6 DIGITAL 17.05.2024 EVENING EDITION
- SRH vs GT: మ్యాచ్ రద్దయిన ట్యాక్స్ కట్.. టికెట్ డబ్బు రీఫండ్లో SRH మేనేజ్మెంట్ మెలిక
- హ్యాట్సాప్ సార్ : స్కూల్ పిల్లలకు బిర్యానీ వండిపెట్టిన పోలీస్
- వెంకట్రామిరెడ్డిని డిస్ క్వాలిఫై చేయండి.. సీఈఓకు రఘనందన్ రావు ఫిర్యాదు
- కేంద్రం సాయం కోరలేదేం: కిషన్ రెడ్డిపై కోదండరెడ్డిఫైర్
Most Read News
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Mohini ekadashi 2024: మోహిని ఏకాదశి రోజున ఈ వస్తువులు దానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా...
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్
- మీకు తెలుసా : గూగుల్ నుంచి ఈ సర్వీసులు మూసివేస్తున్నారు..!