కొత్తగా పెళ్లైన జంటను గుర్రపు బండి లేదా కారులో ఊరేగిస్తారు. కానీ మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని మ్యాదరిపేట గ్రామంలో జేసీబీలో ఊరేగించారు. మ్యాదరిపేట గ్రామానికి చెందిన వర్షిణి,అదే మండలంలోని వెంటాపూర్ గ్రామానికి చెందిన శశాంక్ వివాహం శుక్రవారం మ్యాదరిపేట లో జరిగింది. కొత్తగా పెళ్ళైన జంటను కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ జేసీబీని పువ్వులతో ముస్తాబు చేసి అందులో ఊరేగించారు.
జేసీబీలో ఊరేగిన కొత్తజంట
- తెలంగాణం
- February 2, 2020
లేటెస్ట్
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- జనగామలో పోలింగ్ బూత్ దగ్గర ఉద్రిక్తత
- పెద్దపల్లి పార్లమెంట్ లో 11 గంటల్లోపు 26.33 శాతం పోలింగ్
- తెలంగాణలో 11 గంటల వరకు 24.31 శాతం పోలింగ్
- పలు గ్రామాల్లో నిలిచిపోయిన పోలింగ్.. ఓట్లు వేయమంటున్న గ్రామస్తులు
- Andhra Polling : పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే అభ్యర్థిని తిరిగి కొట్టిన సామాన్య ఓటర్
- చింతమడకలో ఓటు వేసిన కేసీఆర్
- జైపూర్లో ఆరు స్కూల్స్కు బాంబు బెదిరింపులు
- బతికుండగానే చనిపోయారని హిందువుల ఓట్లు తీసేశారు: మాధావిలత
- కొడంగల్లో ఓటు వేసిన సీఎం రేవంత్ రెడ్డి
Most Read News
- కేజ్రీవాల్ 10 గ్యారంటీలు.. దేశవ్యాప్తంగా ఉచిత విద్య, వైద్యం
- ముంభై హైకోర్టు సంచలన తీర్పు: ఫేక్ సర్టిఫికేట్తో చదివితేనేం.. అసలే ఇండియాలో డాక్టర్ల కొరత
- అలర్ట్.. హైదరాబాద్లో మరో 12 గంటలు వైన్ షాపులు బంద్
- ఎండు కారంతో బీపీ, క్యాన్సర్, గుండెపోటుకు చెక్ పెట్టొచ్చట.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..
- ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షం.. నిలిచిన విద్యుత్ సరఫరా
- Pavitra Jayaram: బుల్లితెర ఇండస్ట్రీలో విషాదం.. కారు ప్రమాదంలో త్రినయని సీరియల్ నటి మృతి
- హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ ను అమ్మేందుకు ఎల్ అండ్ టీ యోచిస్తోంది..కారణమేంటో తెలుసా?
- రూ. 7 లక్షల రేంజ్ లో 25 కి.మీ. మైలేజ్ అందించే కార్లు
- Kamal Haasan Look From Kalki: కల్కి నుండి లీకైన కమల్ హాసన్ లుక్.. వైరల్ అవుతున్న ఫోటో
- తెలుగు రాష్ట్రాలకు వాతవరణ శాఖ హెచ్చరిక .. పోలింగ్ రోజు ఆగమాగమే..