
Medak
నిజాంపేటలో తహసీల్దార్ ఆఫీస్ కు తాళం
నిజాంపేట, వెలుగు:18 నెలలుగా కిరాయి చెల్లించడం లేదని తహసీల్దార్ కార్యాలయానికి ఇంటి ఓనర్ తాళం వేశారు. ఈ సంఘటన మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో బుధవా
Read Moreలేబర్కోడ్లను రద్దు చేయాలి : చుక్క రాములు
మెదక్ టౌన్, వెలుగు: ప్రభుత్వం లేబర్ కోడ్లను రద్దు చేసి చట్టాలను యథావిధిగా అమలు చేయాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు డిమాండ్ చేశారు. బుధ
Read Moreఎంపీ సమక్షంలో బీజేపీలో చేరిన యువకులు
మనోహరాబాద్, వెలుగు: మండలంలోని వివిధ పార్టీలకు చెందిన 30 మంది యువకులు మంగళవారం రాష్ట్ర సర్పంచుల ఫోరం మాజీ ఉపాధ్యక్షుడు నత్తి మల్లేశ్, బీజేపీ జిల్లా కార
Read Moreజీపీ కార్మికులకు పెండింగ్ వేతనాలు చెల్లించాలి : నర్సమ్మ
చిలప్ చెడ్, వెలుగు: గ్రామపంచాయతీ కార్మికులకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా కోశాధికారి నర్సమ్మ డిమాండ్ చేశారు. మంగళవారం ఎంపీడీవో ఆఫీస్ వ
Read Moreభక్తులతో కిటకిటలాడిన ఎల్లమ్మ ఆలయం
బోనమెత్తిన మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్, వెలుగు: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని రేణుకాఎల్లమ్మ ఆలయం మంగళవారం భక్తులతో కిటకిటలాడింది. ఈ
Read Moreకక్ష సాధింపుతోనే మెదక్లో గో రక్షకుల అరెస్ట్ : పాయల్ శంకర్
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం హిందువులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నదని, దాంట్లో భాగంగానే మెదక్ లో గోరక్షకులను అరెస్ట్ చేయించిందని బీజేపీ
Read Moreగొడవలకు బలైన నాలుగు ప్రాణాలు
పక్కింట్లో గొడవ ఆపబోయి.. వృద్ధురాలు మృతి మద్యం మత్తులో తమ్ముడిని కొట్టిచంపిన అన్న భార్యాభర్తల గొడవలో భర్త.. మరో ఘటనలో వృద్ధుడు మృతి రే
Read Moreవెల్ఫేర్ హాస్టల్స్లో అడ్మిషన్స్ షురూ
జిల్లాలో అన్నీ కలిపి 43 హాస్టల్స్ ఈ ఏడాది 3,247 సీట్లు ఖాళీ మెదక్, వెలుగు: అకడమిక్ ఇయర్ మొదలు కావడంతో వెల్ఫేర్ హాస్టల్స్లో
Read Moreఅలాంటి పోలీసులను సస్పెండ్ చేయాలి: ఎంపీ రఘునందన్ రావు
విధినిర్వహణలో నిర్లక్ష్యం వహించిన పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. రాష్ట్రంలో హిందువులకు ఒక నీతి.. ముస్లింలకు ఒక నీ
Read Moreమెదక్ జిల్లాలో చకచకా టీచర్ల ప్రమోషన్లు
లాంగ్వేజ్ పండిట్స్ సర్టిఫికేట్వెరిఫికేషన్పూర్తి ఈ నెల 22 లోగా ప్రాసెస్ కంప్లీట్కి చర్యలు మెదక్, వెలుగు: జిల్లాలో ప్రభుత్వ
Read Moreమెదక్ జిల్లా బంద్ ప్రశాంతం
దుకాణాలు మూసివేయించిన బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలు తెరిపించిన పోలీసులు మెదక్, వెలుగు : ఇరువర్గాల గొడవ,
Read Moreస్టాక్ మార్కెట్లో పెట్టుబడులు అని చెప్పి రూ. 13లక్షలు కొట్టేశారు
దేశంలో సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రోజుకొక కొత్త ఎత్తుగడతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. డబ్బులు ఆశ చూపించి
Read Moreడాక్టర్లు టైమ్కు రారు.. నర్సులు ఉండరు..
మెదక్ జిల్లా మనోహరాబాద్మండలంలో కొత్తగా ఏర్పాటు చేసిన 24 గంటల పీహెచ్సీలో డాక్టర్లు సమయపాలన పాటించడం లేదు. ఉదయం10 గంటల తర్వాత వచ్చి ఇష్టమొచ్చిన
Read More