NALGONDA
గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తా : పాల్వాయి స్రవంతి
నల్గొండ, వెలుగు : చండూరు మండలం ఇడికుడలో కాంగ్రెస్అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఇంట్లో శుక్రవారం పార్టీ మ్యానిఫెస్టో రిలీ జ్ చేశారు. ఎన్నికల ఇన్చార్జి ఆ
Read Moreఉచిత హామీల అంశాన్ని ఓటర్ల విజ్ఞతకే వదిలేయండి
ఈసీకి కాంగ్రెస్ సూచన న్యూఢిల్లీ : ఎన్నికల టైంలో రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీలను నియంత్రించే అధికారం ఎన్నికల కమిషన్ (ఈసీ)కి లేదని కాంగ్
Read More31న మండల స్థాయి సభలు పెట్టాలని రాష్ట్ర బీజేపీ నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మునుగోడు ప్రచార సభ రద్దయింది. ఉప ఎన్నిక ప్రచార సభను ఈ నెల 31 న నిర్వహించి దానికి నడ్డాను చీఫ్ గె
Read Moreమునుగోడులో ఓడిపోతామన్న ఫ్రస్ట్రేషన్తో ఈ నాటకానికి తెర లేపారు : వివేక్ వెంకటస్వామి
మునుగోడు, వెలుగు: ఎమ్మెల్యేల కొనుగోలు ఒక డ్రామా అని, మునుగోడులో ఓడిపోతామన్న ఫ్రస్ట్రేషన్తో ఈ నాటకానికి తెర లేపారని బీజేపీ జాతీయ కార్యవర్గ
Read Moreఆడియో టేపులు కోర్టుకు ఎందుకియ్యలే : బండి సంజయ్
దొరికాయన్న 15 కోట్లు ఏమైనయ్.. కేసీఆర్ను ప్రశ్నించిన బండి సంజయ్ అట్టర్ ఫ్లాప్ సినిమాకు ఐటమ్ సాంగ్ లా ఆడియో కేసీఆర్.. ఆయన కుటుంబ సభ్యులే దొంగలు
Read Moreమునుగోడు ఎన్నిక రాష్ట్ర భవిష్యత్ ను మార్చే ఎన్నిక: రాజగోపాల్ రెడ్డి
నల్గొండ జిల్లా: తనను ఓడించడానికి సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలకు డబ్బు సంచులిచ్చి మునుగోడుకు పంపించారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. మునుగోడులో
Read Moreమంత్రి జగదీశ్ రెడ్డికి ఈసీ నోటీసులు..వివరణ ఇవ్వకపోతే చర్యలు
మంత్రి జగదీశ్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చింది. మునుగోడు ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి జగదీశ్ చేసిన వ్యాఖ్యలపై ఈసీ సీరియస్ అయింది
Read Moreకుల వృత్తుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతోంది: జీవన్ రెడ్డి
నల్గొండ జిల్లా: కుల వృత్తుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. చండూర్ మండలం ఇడికూడ కాంగ
Read Moreనిజంగా ఫాంహౌజ్ లో డబ్బు దొరికితే బయటపెట్టాలి: వివేక్ వెంకటస్వామి
మునుగోడులో ఓడిపోతామనే భయంతో కేసీఆర్ కొత్త డ్రామాకు తెరలేపారని ఉప ఎన్నిక స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ వివేక్ వెంకటస్వామి అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు
Read Moreకేసీఆర్ డైరెక్షన్ లోనే ఆడియో లీక్ : బండి సంజయ్
కేసీఆర్ డైరెక్షన్ లో ఫాంహౌజ్ డ్రామా నడిచిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. యాద
Read Moreఎమ్మెల్యేల కొనుగోలుపై ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ
న్యూఢిల్లీ: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై బీజేపీ జాతీయ నాయకత్వం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. టీఆర్ఎస్ ఓటమి భయంతో తప్పుడు ప్రచారాలక
Read Moreకేసీఆర్ ఫాంహౌస్ డ్రామా అట్టర్ ప్లాఫ్ : బీజేపీ ఎంపీ అర్వింద్
నల్గొండ జిల్లా: కేసీఆర్ ఆడిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామా అట్టర్ ఫ్లాప్ అయ్యిందని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. ఈ డ్రామాతో సీఎం క
Read Moreమునుగోడు బైపోల్: రైతులతో కలిసి పత్తేరిన కేఏపాల్
మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చాలా ఉత్సహంగా పాల్లొంటున్నారు. తనదైన శైలిలో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్
Read More












