V6 News

NALGONDA

టీఎఎన్జీవో ఉద్యోగులపై ఈసీకి బీజేపీ నేతల ఫిర్యాదు

మునుగోడులో టీఎన్జీవో ఉద్యోగులు సర్వీస్ రూల్స్కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ నేతలు ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశారు. టీఎన్జీవో అధ

Read More

కూలగొట్టడం బీజేపీ పని.. పేదల ఆకలి తీర్చడం టీఆర్ఎస్ పని : జగదీష్ రెడ్డి

మునుగోడులో బీజేపీ అక్రమాలకు పాల్పడుతోందని మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే 15 రోజుల్లో కృష్ణా జలాల్లో వాటా తేల్చాలని సవ

Read More

రాజగోపాల్ రెడ్డి స్వార్ధం వల్లే ఉపఎన్నిక వచ్చింది : సత్యవతి

రాజగోపాల్ రెడ్డి బీజేపీకి అమ్ముడుపోతే మునుగోడు ఉపఎన్నిక వచ్చిందని మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు. సొంత ప్రయోజనాల కోసం బీజేపీలో చేరి.. అభివృద్ధి, ఆత్

Read More

మహారాష్ట్ర, కర్ణాటకలలో ఫిరాయింపులను ప్రోత్సహించిన చరిత్ర బీజేపీదే : రాఘవులు

ప్రాంతీయ పార్టీలను విచ్ఛిన్నం చేయడానికి బీజేపీ కుట్రలు చేస్తోందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు ఆరోపించారు. నలుగురు ఎమ్మెల్యేలకు డబ్బుతో ఎ

Read More

మునుగోడులో 2.41 లక్షల ఓటర్లు.. 298 పోలింగ్ కేంద్రాలు : వికాస్ రాజ్

మునుగోడు ఉపఎన్నిక పోలింగ్కు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వర

Read More

పోలీసులంటే రాజకీయ నాయకులకు అలుసా: ప్రవీణ్ కుమార్

మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరోసారి తనదైన శైలిలో సెటైరికల్ ట్వీట్ చేశారు. మునుగోడు ఉపఎన్నిక బందోబస్తులో పోలీసుల ఇబ్బందులు వర్ణణాతీత

Read More

కిషన్ రెడ్డి, బండి సంజయ్ చెప్పేవన్నీ మాయ మాటలు : మంత్రి హరీశ్ రావు

నిన్నటి సభ కేసీఆర్ పట్ల అభిమానాన్ని చాటి చెప్పిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. అంచనాలకు మించి స్వచ్ఛందంగా మునుగోడుకు వచ్చిన ప్రజలకు మంత్రి కృతజ్ఞతలు త

Read More

చిన్నారులతో డ్యాన్స్ చేసిన కేఏ పాల్

మునుగోడు : మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ సమయం దగ్గర పడుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. ఉప ఎన్నిక సందర్భంగా పలు పార్టీ

Read More

సభలో కేసీఆర్ చెప్పినవన్నీ అబద్దాలే : రఘునందన్ రావు

సీఎం కేసీఆర్ దొంగలను వెంట బెట్టుకుని తిరుగుతున్నడని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో  ఓటమి భయంతోనే ఆయన ప్రార్థనలు చే

Read More

పాత హామీలు అమలు చేయకుండా మళ్లీ అవే ప్రకటించిండు: కిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి

పాత హామీలు అమలు చేయకుండా మళ్లీ అవే ప్రకటించిండు: కిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zw

Read More

మునుగోడులో లిక్కర్​ఎక్కడి నుంచి వస్తుందో తెలుస్తలేదు

ఈసీ ఆంక్షలతో పార్టీల పక్కదారులు మునుగోడు షాపుల్లో కొన్నది రూ.35 కోట్ల లిక్కరే ఇదిగాక ఇప్పటికే  రూ.100 కోట్లకు పైగా విలువైన మద్యం పంపిణీ

Read More

కేసీఆర్ సభకు లక్ష మంది అనుకుంటే 40 వేలే వచ్చిన్రు

హైదరాబాద్, భువనగిరి, నకిరేకల్, నల్గొండ నియోజకవర్గాల నుంచి తరలింపు అయినా గ్రౌండ్ పూర్తిగా నిండలే సభలో ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల నిరసన లెంక

Read More

మీటర్లు పెట్టెటోళ్లకు ఓట్లు గుద్దితే నన్ను పక్కకు జరిపేస్తరు : సీఎం కేసీఆర్

2018లో ప్రభాకర్‌‌ రెడ్డిని ఓడించినందుకే రోడ్లు రాలే ఇప్పుడు గెలిపిస్తే మునుగోడును గుండెల్లో పెట్టుకుంట..  బీఆర్​ఎస్​కు ఇక్కడి ను

Read More