NALGONDA
మునుగోడులో పోలింగ్ సిబ్బందికి మెటీరియల్ పంపిణీ
నల్గొండ : మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. అధికారులు చండూర్లోని డాన్ బాస్కో జూనియర్ కాలేజీలో డిస్ట్రిబ్యూషన్ సెంట
Read Moreగెలిచేది మేమే..రెండో స్థానం కోసమే వారి పోటీ : మంత్రి జగదీశ్రెడ్డి
నీళ్ల కేటాయింపును కేంద్రం తేల్చలే అందుకే రిజర్వాయర్ల పనులు చేయలే గెలిచేది మేమే..రెండో స్థానం కోసమే వారి పోటీ 'వెలుగు'తో మ
Read Moreఓట్ల కోసమే టీఆర్ఎస్ పై దుష్ప్రచారం: హరీశ్ రావు
చండూరు(నాంపల్లి), వెలుగు: మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ మునిగిపోవడం ఖాయమని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఓడిపోతామన్న ఫ్రస్ట్రేషన్ తోనే ఆ పార్టీ నాయకులు మున
Read Moreరాజగోపాల్రెడ్డిపై టీఆర్ఎస్ ఆరోపణలకు ఆధారాల్లేవ్
హైదరాబాద్, వెలుగు: సుశీ ఇన్ ఫ్రా కంపెనీ నుంచి వివిధ అకౌంట్లకు డబ్బులు ట్రాన్స్ఫర్ అయినట్లు ఆరోపిస్తూ టీఆర్ఎస్ చేసిన కంప్లయింట్ను కేంద్ర
Read Moreకేసీఆర్ హింసను ప్రోత్సహిస్తుండు : కిషన్రెడ్డి
‘‘మునుగోడులో ప్రచారానికి వచ్చిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. వారి అనుచరులను, గూండాలను తీసుకొచ్చి దాడులు చేస్తున్రు. రోజురోజుకు టీఆర్ఎస్ ఆగడాలు
Read Moreనల్గొండ, యాదాద్రి జిల్లాల ఉద్యోగులకు ఫస్ట్కే జీతాలొచ్చినయ్
మునుగోడులోని 7 మండలాల వాళ్లకు పెండింగ్ బిల్స్ కూడా విడుదల పక్కనే ఉన్న సూర్యాపేట సహా ఇతర జిల్లాలకు మాత్రం ఏదీ లేదు మూడునాలుగేండ్లుగా ప్రతినెలా
Read Moreఈటల ప్రచారం చేస్తుండగా టీఆర్ఎస్ కార్యకర్తల దాడి
మునుగోడు మండలం పలివెల రణరంగం ఈటల రాజేందర్ గన్ మన్, పీఆర్వో, అనుచరులకు గాయాలు ప్రచార రథంతోపాటు ఆరు వాహనాల అద్దాలు ధ్వంసం ఘటన స్థలంలో టీ
Read Moreమునుగోడులో 80కేజీల చికెన్ తరలిస్తూ పట్టుబడ్డ టీఆర్ఎస్ కార్యకర్తలు
మునుగోడులో ప్రచారం ముగియడంతో ప్రలోభాలకు తెరలేచినట్లుగా తెలుస్తోంది. పసునూరు గ్రామంలో టీఆర్ఎస్ నేత వెంకటరెడ్డి ఇంట్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు.
Read Moreమోడీ మోసానికి, కేసీఆర్ ధోఖాకు బదులిస్తం: రేవంత్
ఎన్నికల సమయంలో ప్రజలు తీసుకునే నిర్ణయమే రాష్ట్ర భవిష్యత్ను మారుస్తుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. మహిళా గర్జన సభకు తరలివచ్చిన ఆడబిడ్డలకు ధ
Read Moreఈటల కాన్వాయ్ పై రాళ్ల దాడి.. పలివెలలో ఉద్రిక్తత
హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్ పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. రాళ్ల దాడిలో కాన్వాయ్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. టీఆర్ఎస్ కార్య
Read Moreఅరాచక పాలన పోవాలంటే బీజేపీని గెలిపించున్రి : రాజగోపాల్ రెడ్డి
సీఎం కేసీఆర్ సభలో నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసిందని ఆరోపించారు... కానీ ఆ నలుగురిలో ముగ్గురు ఎమ్యెల్యేలు ఇతర పార్టీల నుంచి సీఎం కేసీఆర్ కొన
Read Moreమేం అమ్ముడుపోయామని ఎట్లంటరు: ఉద్యోగ సంఘాల లీడర్లు ఫైర్
ఉద్యోగుల సమస్యలు ఏం పరిష్కారం కాలేదో చెప్పాలి రాష్ట్ర ఆర్థికస్థితి బాలేకే జీతాలు లేట్ తమను కేసీఆర్ కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్నారని కామె
Read Moreసీఈవో వికాస్ రాజ్కు బీజేపీ నేతల కంప్లయింట్
టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేస్తున్నరు ప్రభుత్వ సర్వీస్ రూల్స్కు ఇది విరుద్ధం సీఈవో వికాస్రాజ్కు బీజేపీ నేతల కంప్లయింట్ హైద
Read More












