V6 News

NALGONDA

కాంగ్రెస్ పార్టీదే విజయం: పాల్వాయి స్రవంతి

మునుగోడు ఉప ఎన్నికలో తమదే విజయమని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలు మంచి తీర్పు ఇస్తారని అనుకుంటున్నట్లు చెప్ప

Read More

ఉదయం 8 గంటల నుంచి మునుగోడు ఓట్ల లెక్కింపు

తొలి అద్దగంట పోస్టల్​ బ్యాలెట్లు.. ఆ తర్వాత ఈవీఎంలు మధ్యాహ్నం 2 గంటల వరకు పూర్తి ఫలితం ముందుగా చౌటుప్పల్, చివరిగా నాంపల్లి మండలాల ఓట్ల కౌంటింగ్

Read More

మునుగోడు బైపోల్ రిజల్ట్పై జోరుగా బెట్టింగులు

మునుగోడు బైపోల్ రిజల్ట్పై జోరుగా బెట్టింగులు నడుస్తున్నాయి. పోలింగ్ రోజు చివరి మూడు గంటల్లో 20 శాతం ఓట్లు పోలవడంతో గెలుపోటములను అవే డిసైడ్ చేయనున్నట్

Read More

మధ్యాహ్నం లోపే మునుగోడు కౌంటింగ్​ పూర్తి

    ఆదివారం ఉదయం 7 గంటలకు లెక్కింపు మొదలు..     ముందు పోస్టల్​ ఓట్లు...తర్వాత ఈవీఎంలు     చౌట

Read More

మునుగోడు ఎన్నికల ఈవీఎంలను మార్చేస్తుండ్రు: కేఏ పాల్

నల్లగొండ జిల్లా:  మునుగోడు ఎన్నికల- ఈవీఎం లను మానుప్యులేట్, రీప్లేస్ చేస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేశారు. ము

Read More

ఫాం హౌస్ కేసు : బీజేపీ పిటిషన్పై విచారణ వాయిదా

ఫాంహౌస్ కేసుకు సంబంధించి బీజేపీ పిటిషన్ పై విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. కేసుకు సంబంధించి న్యాయస్థానం 8మంది ప్రతివాదులకు నోటీసులు జారీ

Read More

మునుగోడు ఉపఎన్నికలో 93.13 శాతం పోలింగ్

చెదురుమదురు ఘటనలు మినహా మునుగోడు ఉపఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 93.13శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. నియోజకవర్గంలో 2లక్షల 41వేల 8

Read More

ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

హుజూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌&z

Read More

సూర్యాపేటలో చెకుముకి పోటీల పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆవిష్కరణ

సూర్యాపేట కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాటిల్‌‌‌‌

Read More

ఖుల్లంఖుల్లా: మునుగోడులో ఓడేది ప్రజలు, ప్రజాస్వామ్యమే: దిలీప్ రెడ్డి

‘‘ఓ నక్క ప్రమాణస్వీకారం చేసిందట ఇంకెవర్నీ మోసగించనని, ఒక పులి పశ్చాత్తాపం ప్రకటించిందట,  తోటి జంతువుల్ని సంహరించనని, ఈ కట్టుకథ విన

Read More

చౌటుప్పల్, నారాయణపురం మండలాల్లో క్రాస్​ఓటింగ్?

యాదాద్రి, వెలుగు: మునుగోడు పోలింగ్ సందర్భంగా ఓటర్లు గందరగోళానికి గురయ్యారు. కొన్ని చోట్ల క్రాస్​ఓటింగ్​జరగ్గా, ఈవీఎంల విషయంలో కొందరు ఓటర్లు తికమకపడ్డా

Read More

ఎన్నికలను బహిష్కరించిన రంగం తండా, హజ్నా తండావాసులు

ఫోన్​లో మాట్లాడి డెవలప్ ​చేస్తామని మాటిచ్చిన మంత్రి   పంచాయతీ చేస్తానని హామీ  మర్రిగూడ, వెలుగు: మర్రిగూడ మండలంలోని అంతంపేట పరిధిలో

Read More

యాదాద్రిలో​ స్లోగా మొదలై వేగం పుంజుకున్న పోలింగ్

యాదాద్రి, వెలుగు: మనుగోడు ఉప ఎన్నిక పోలింగ్ యాదాద్రి జిల్లాలో​ స్లోగా మొదలై సాయంత్రానికి వేగం పుంజుకుంది. జిల్లాలోని చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం మం

Read More