NALGONDA

ఖుల్లంఖుల్లా: మునుగోడులో ఓడేది ప్రజలు, ప్రజాస్వామ్యమే: దిలీప్ రెడ్డి

‘‘ఓ నక్క ప్రమాణస్వీకారం చేసిందట ఇంకెవర్నీ మోసగించనని, ఒక పులి పశ్చాత్తాపం ప్రకటించిందట,  తోటి జంతువుల్ని సంహరించనని, ఈ కట్టుకథ విన

Read More

చౌటుప్పల్, నారాయణపురం మండలాల్లో క్రాస్​ఓటింగ్?

యాదాద్రి, వెలుగు: మునుగోడు పోలింగ్ సందర్భంగా ఓటర్లు గందరగోళానికి గురయ్యారు. కొన్ని చోట్ల క్రాస్​ఓటింగ్​జరగ్గా, ఈవీఎంల విషయంలో కొందరు ఓటర్లు తికమకపడ్డా

Read More

ఎన్నికలను బహిష్కరించిన రంగం తండా, హజ్నా తండావాసులు

ఫోన్​లో మాట్లాడి డెవలప్ ​చేస్తామని మాటిచ్చిన మంత్రి   పంచాయతీ చేస్తానని హామీ  మర్రిగూడ, వెలుగు: మర్రిగూడ మండలంలోని అంతంపేట పరిధిలో

Read More

యాదాద్రిలో​ స్లోగా మొదలై వేగం పుంజుకున్న పోలింగ్

యాదాద్రి, వెలుగు: మనుగోడు ఉప ఎన్నిక పోలింగ్ యాదాద్రి జిల్లాలో​ స్లోగా మొదలై సాయంత్రానికి వేగం పుంజుకుంది. జిల్లాలోని చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం మం

Read More

నియోజకవర్గంలో తిష్టవేసి ప్రలోభాలకు పాల్పడ్డ స్థానికేతరులు

ఓటర్లకు డబ్బు, లిక్కర్​ పంచుతూ దొరికిన రూలింగ్​ పార్టీ నేతలు పైసల కోసం లీడర్ల ఇండ్ల ముందు ఓటర్ల పడిగాపులు  నల్గొండ / యాదాద్రి / సూర్యాప

Read More

మునుగోడులో 92శాతం పోలింగ్

మునుగోడులో చివరి రోజూ ఆగని ప్రలోభాలు మర్రిగూడెం, చండూర్​లో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య కొట్లాట నియోజకవర్గంలోనే మకాం వేసిన నాన్​ లోకల్స్​

Read More

ఇంత దుర్మార్గమైన పోలీసులను ఇంతవరకు చూడలే: రాజగోపాల్ రెడ్డి

నల్గొండ జిల్లా: మునుగోడు ఉప ఎన్నికలో మెజారిటీ తగ్గొచ్చేమో గానీ గెలుపు మాత్రం తనదేనని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.

Read More

కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలే: కిషన్ రెడ్డి

హైదరాబాద్: ప్రెస్ మీట్ లో  సీఎం కేసీఆర్  చెప్పినవన్నీ అబద్ధాలేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు ఉదంతంలో అమిత్ షా,

Read More

మునుగోడు బైపోల్ లైవ్ అప్డేట్స్

మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ సమయం ముగిసింది. సాయంత్రం 6గంటల వరకు క్యూలో ఉన్న వారందరికీ ఓటేసేందుకు అవకాశం ఇవ్వనున్నారు. చాలా పోలింగ్ కేంద్రాల్ల

Read More

మునుగోడు ఎన్నికతో బీఆర్ఎస్, టీఆర్ఎస్ ఖతం: బండి సంజయ్

హైదరాబాద్: నెల రోజులు విచ్చలవిడిగా  డబ్బు, మద్యం పంచి ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు. టీఆర్ఎస్ మంత

Read More

క్యూలైన్‭లో ఉన్నవారు ఎంత రాత్రైనా ఓటు వేయొచ్చు: వికాస్ రాజ్

క్యూలైన్ లో ఉన్నవారు ఎంత రాత్రైనా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. కొన్ని చోట్ల గొడవలు జరిగాయని.. మిగతా ప్రా

Read More

మునుగోడు బైపోల్ : సాయంత్రం 5 గంటల వరకు 77.55 శాతం పోలింగ్

మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. 5 గంటల వరకు 77.55శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. పోలింగ్ కు ఇంకా గంట మాత్రమే సమయం ఉంది.  5

Read More

మధ్యాహ్నం 3 గంటల వరకు 59.92 శాతం పోలింగ్

మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. 3 గంటల వరకు 59.92శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. 3 గంటల వరకు లక్షా 44 వేల 878 ఓట్లు పోలయ్యాయి.&n

Read More