NALGONDA

మునుగోడు : పోలింగ్ను బహిష్కరించిన రంగంతండా వాసులు

నల్గొండ జిల్లా గట్టుప్పల్ మండలం రంగం తండా గ్రామస్తులు ఉపఎన్నిక ఓటింగ్ ను బహిష్కరించారు. తమ గ్రామంలో మౌలిక వసతులు సరిగా లేవంటూ ఫైర్ అయ్యారు.

Read More

ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని శివన్నగూడెం నిర్వాసితుల డిమాండ్

నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడెం గ్రామంలో పోలింగ్ మందకొండిగా కొనసాగుతోంది. శివన్నగూడెం ప్రాజెక్టు భూ నిర్వాసితులు ఎక్కువగా ఉండటంతో.. ఓటర్లు ఓ

Read More

మొరాయించిన ఈవీఎంలు.. చిన్నకొండూరులో నిలిచిపోయిన పోలింగ్

మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా పలుచోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. చౌటుప్పల్ మండలం చిన్నకొండూరులో పోలింగ్ నిలిచిపోయింది. ఈవీఎంలు మొరాయించడంతో పోల

Read More

పోలింగ్ స్టేషన్ల తనిఖీ కోసం పాల్ పరుగులు

మునుగోడు ఉప ఎన్నికలో పోటీచేస్తున్న కేఏ పాల్ ఉదయాన్నే పోలింగ్ కేంద్రాల సందర్శనకు వచ్చారు. మునుగోడులోని ఒక పోలింగ్ కేంద్రాన్ని సందర్శించాక ఆయన హడావుడిగా

Read More

అర్థరాత్రి మునుగోడుకు బండి.. అదుపులోకి తీసుకున్న పోలీసులు

మునుగోడు ఎన్నిక నేపథ్యంలో అర్థరాత్రి ఉద్రిక్తత నెలకొంది. మునుగోడు ఓటర్లను టీఆర్ఎస్ పార్టీ నేతలు బెదిరిస్తున్నారన్న సమాచారంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

Read More

మాకూ గాయాలైనయ్​

నల్గొండ అర్బన్‌, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా టీఆర్ఎస్​ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి, ఇతర నాయకులపైకి రాళ్లు రువ్వింది బీజేపీ నేతలనేన

Read More

ఈటల రాజేందర్ ప్రచారానికి పోలీసులు ప్రొటెక్షన్ ఇవ్వలేదు : బీజేపీ నేతలు

పలివెల ఘటనపై సీఈవో వికాస్​రాజ్​కు బీజేపీ నేతల ఫిర్యాదు హైదరాబాద్, వెలుగు : ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై దాడి చేసిన టీఆర్​ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్

Read More

ఆ ముచ్చట ఈటలకు కూడా తెలుసు: మంత్రి జగదీశ్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: పోలీసులను రాజకీయాలకు వాడుకోవద్దనేది సీఎం కేసీఆర్ విధానం అని, ఈ విషయం ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌‌‌‌కు కూడా తెలుసని

Read More

రాజగోపాల్ రాజీనామాతోనే ప్రభుత్వం దిగివచ్చింది : వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్, వెలుగు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతోనే ప్రభుత్వం దిగివచ్చి ఎల్బీ నగర్ సహా ఐదు నియోజకవర్గాల్లో ఇండ్ల స్థలాల రెగ్యులరైజేషన్ జీవో ఇ

Read More

ఉప ఎన్నిక ఇయ్యాల్నే

298 పోలింగ్ కేంద్రాలు.. అన్నింటిలోనూ వెబ్ కాస్టింగ్  పోలీసులతో పాటు కేంద్ర బలగాల మోహరింపు పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ ... ఈ నెల 6న క

Read More

మంత్రులు, ఎమ్మెల్యేలు  గ్రామాల్లో తిరుగుతూ బెదిరిస్తుండ్రు

నల్గొండ జిల్లా: టీఆర్ఎస్ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు మునుగోడులో పాగా వేసి ఓటర్లను, తమ కార్యకర్తలను బెదిరిస్తున్నారని  బీజేపీ

Read More

చౌటుప్పల్లో హరీష్ రావు స్టిక్కర్‭తో ఉన్న వాహనం అడ్డగింత

మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్‭లో మంత్రి హరీష్ రావు స్టిక్కర్‭తో ఉన్న వాహనాన్ని స్థానికులు అడ్డుకున్నారు. టీఆర్ఎస్‭కు చెందిన కార్యకర్తలు వాహనంలో ఉ

Read More

మునుగోడు బై పోల్ : ఈవీఎంలలో నోటాతో కలిపి 48 సింబల్స్

మునుగోడు బైపోల్ కోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. పోలింగ్ సిబ్బంది ఇప్పటికే అన్ని పోలింగ్ కేంద్రాలకు

Read More