NALGONDA
నియోజకవర్గంలో తిష్టవేసి ప్రలోభాలకు పాల్పడ్డ స్థానికేతరులు
ఓటర్లకు డబ్బు, లిక్కర్ పంచుతూ దొరికిన రూలింగ్ పార్టీ నేతలు పైసల కోసం లీడర్ల ఇండ్ల ముందు ఓటర్ల పడిగాపులు నల్గొండ / యాదాద్రి / సూర్యాప
Read Moreమునుగోడులో 92శాతం పోలింగ్
మునుగోడులో చివరి రోజూ ఆగని ప్రలోభాలు మర్రిగూడెం, చండూర్లో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య కొట్లాట నియోజకవర్గంలోనే మకాం వేసిన నాన్ లోకల్స్
Read Moreఇంత దుర్మార్గమైన పోలీసులను ఇంతవరకు చూడలే: రాజగోపాల్ రెడ్డి
నల్గొండ జిల్లా: మునుగోడు ఉప ఎన్నికలో మెజారిటీ తగ్గొచ్చేమో గానీ గెలుపు మాత్రం తనదేనని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.
Read Moreకేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలే: కిషన్ రెడ్డి
హైదరాబాద్: ప్రెస్ మీట్ లో సీఎం కేసీఆర్ చెప్పినవన్నీ అబద్ధాలేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు ఉదంతంలో అమిత్ షా,
Read Moreమునుగోడు బైపోల్ లైవ్ అప్డేట్స్
మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ సమయం ముగిసింది. సాయంత్రం 6గంటల వరకు క్యూలో ఉన్న వారందరికీ ఓటేసేందుకు అవకాశం ఇవ్వనున్నారు. చాలా పోలింగ్ కేంద్రాల్ల
Read Moreమునుగోడు ఎన్నికతో బీఆర్ఎస్, టీఆర్ఎస్ ఖతం: బండి సంజయ్
హైదరాబాద్: నెల రోజులు విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంచి ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు. టీఆర్ఎస్ మంత
Read Moreక్యూలైన్లో ఉన్నవారు ఎంత రాత్రైనా ఓటు వేయొచ్చు: వికాస్ రాజ్
క్యూలైన్ లో ఉన్నవారు ఎంత రాత్రైనా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. కొన్ని చోట్ల గొడవలు జరిగాయని.. మిగతా ప్రా
Read Moreమునుగోడు బైపోల్ : సాయంత్రం 5 గంటల వరకు 77.55 శాతం పోలింగ్
మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. 5 గంటల వరకు 77.55శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. పోలింగ్ కు ఇంకా గంట మాత్రమే సమయం ఉంది. 5
Read Moreమధ్యాహ్నం 3 గంటల వరకు 59.92 శాతం పోలింగ్
మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. 3 గంటల వరకు 59.92శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. 3 గంటల వరకు లక్షా 44 వేల 878 ఓట్లు పోలయ్యాయి.&n
Read Moreమునుగోడు : పోలింగ్ను బహిష్కరించిన రంగంతండా వాసులు
నల్గొండ జిల్లా గట్టుప్పల్ మండలం రంగం తండా గ్రామస్తులు ఉపఎన్నిక ఓటింగ్ ను బహిష్కరించారు. తమ గ్రామంలో మౌలిక వసతులు సరిగా లేవంటూ ఫైర్ అయ్యారు.
Read Moreఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని శివన్నగూడెం నిర్వాసితుల డిమాండ్
నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడెం గ్రామంలో పోలింగ్ మందకొండిగా కొనసాగుతోంది. శివన్నగూడెం ప్రాజెక్టు భూ నిర్వాసితులు ఎక్కువగా ఉండటంతో.. ఓటర్లు ఓ
Read Moreమొరాయించిన ఈవీఎంలు.. చిన్నకొండూరులో నిలిచిపోయిన పోలింగ్
మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా పలుచోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. చౌటుప్పల్ మండలం చిన్నకొండూరులో పోలింగ్ నిలిచిపోయింది. ఈవీఎంలు మొరాయించడంతో పోల
Read Moreపోలింగ్ స్టేషన్ల తనిఖీ కోసం పాల్ పరుగులు
మునుగోడు ఉప ఎన్నికలో పోటీచేస్తున్న కేఏ పాల్ ఉదయాన్నే పోలింగ్ కేంద్రాల సందర్శనకు వచ్చారు. మునుగోడులోని ఒక పోలింగ్ కేంద్రాన్ని సందర్శించాక ఆయన హడావుడిగా
Read More













