NALGONDA
హుజూర్ నగర్ మార్కెట్ కమిటీ పాలకవర్గం నియామకం .. చైర్ పర్సన్ గా రాధిక అరుణ్ కుమార్
వైస్ చైర్ పర్సన్ గా స్రవంతి కిశోర్ రెడ్డి హుజూర్ నగర్, వెలుగు : హుజూర్ నగర్ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గాన్ని నియమిస్తూ రాష్ట్ర వ్యవసాయ మార్కె
Read Moreభూ భారతితో సమస్యలు పరిష్కారం : ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
యాదాద్రి, వెలుగు : కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయనున్న కొత్త చట్టం భూ భారతితో రైతుల భూ సమస్యలకు పరిష్కారం చూపుతుందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర
Read Moreకక్ష సాధింపుతోనే కాంగ్రెస్ నేతలపై కేసులు : కాంగ్రెస్ నేతలు
సూర్యాపేట, వెలుగు : కక్ష సాధింపుతోనే కాంగ్రెస్ అగ్రనేతలపై కేసులు పెడుతున్నారని, అక్రమ కేసులతో గాంధీ కుటుంబాన్ని భయపెట్టేందుకు ప్రధాని మోదీ ప్రయత
Read Moreప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకోం : ఎమ్మెల్యే వేముల వీరేశం
నకిరేకల్, వెలుగు : ప్రభుత్వంపై బీఆర్ఎస్నాయకులు అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకోమని ఎమ్మెల్యే వేముల వీరేశం హెచ్చరించారు. గురువారం పట్టణంలోని పన్నాలగూడెం క్య
Read Moreమళ్లీ నష్టపోతున్నాం.. సరైన పరిహారం ఇవ్వండి .. మంత్రిని కోరిన చింతలపాలెం రైతులు
మేళ్లచెరువు(చింతలపాలెం), వెలుగు : ఎంబీసీ(ముక్త్యాల బ్రాంచ్ కెనాల్) లిఫ్ట్ ద్వారా రెండోసారి భూములు కోల్పోతున్నామని, తమకు వీలైనంత ఎక్కువ పరిహారం ఇవ్వాలన
Read Moreనల్గొండ జిల్లాలో జాగాలు, ఇండ్లు లేనోళ్లకే డబుల్ బెడ్ రూమ్స్
డబుల్ ఇండ్ల పంపిణీకి.. పక్కా ప్లాన్ ఇండ్ల మరమ్మతులకు రిపేర్లకు రూ.2.55 కోట్లు మంజూరు ఇందిరమ్మ ఇండ్లలో ఎల్–2 లీస్ట్ అర్హులకు ప్రయా
Read Moreచిన్నారికి అండగా సీఎం రేవంత్ రెడ్డి..కోమాలో ఉన్న బాలిక మెరుగైన చికిత్సకు ఆదేశం
నల్లగొండ: కుక్కల దాడిలో గాయపడిన చిన్నారికి సీఎం రేవంత్ రెడ్డి అండగా నిలిచారు.మూడు నెలలుగా కోమాలో ఉన్న బాలికకు మెరుగైన చికిత్సకు ఏర్పాటు చేయాలని అధికార
Read Moreనల్గొండ జిల్లాలో ఆధార్ మ్యాచ్ కాక ఆపార్ స్లో
నెలలు గడుస్తున్నా 62 శాతమే వేగం పెంచడానికి ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ చర్యలు ఎమ్మార్సీల్లో ఆధార్ సెంటర్ల ఏర్పాటు యాదాద్రి, వెలుగు : స
Read Moreయాదగిరిగుట్ట పాలిటెక్నిక్ కాలేజ్ లో కోకాకోలా జాబ్ మేళా
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్టలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ లో కోకాకోలా కంపెనీ ఆధ్వర్యంలో గురువారం జాబ్ మేళా నిర్వహించారు. మహిళా నిరుద్యోగుల
Read Moreయాదాద్రి జిల్లాలో కురిసిన వాన.. తడిచిన ధాన్యం
యాదాద్రి, వెలుగు : జిల్లాలో కురిసిన వానతో కొనుగోలు సెంటర్లలోని ధాన్యం తడిచింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు వాన కుర
Read Moreసూర్యాపేట జిల్లాలో జీతం కోసం టీచర్ నిరసన
సూర్యాపేట, వెలుగు : పెండింగ్వేతనం చెల్లించాలని కోరుతూ తాను చదువు చెప్పే పాఠశాల గేటు ముందు ఓ టీచర్అడ్డంగా పడుకొని నిరసన వ్యక్తం చేశాడు. ఈ ఘటన సూర్యాప
Read Moreధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం నిర్లక్ష్యం : కొండపల్లి శ్రీధర్ రెడ్డి
నల్గొండ అర్బన్, వెలుగు : యాసంగి ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ ర
Read Moreనాగార్జున సాగర్ ఎడమ కాల్వకు సాగు నీరు బంద్
నల్లగొండ జిల్లా: నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు సాగు నీటి విడుదలను డ్యామ్ అధికారులు నిలిపివేశారు. లెఫ్ట్ కెనాల్కు సాగు నీటి అవసరాలు తీరడంతో నీటిని నిలిప
Read More













