NALGONDA
ప్రజల సొమ్మును కార్పొరేట్లకు మోదీ దోచిపెడుతున్నరు : ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
యాదగిరిగుట్ట, వెలుగు : దేశప్రజల సొమ్మును ప్రధాని మోదీ కార్పొరేట్లకు దోచిపెడుతున్నారని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆరోపించారు. ఆదివారం య
Read Moreప్రజలు సన్న బియ్యంతో కడుపునిండా తింటున్నారు : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
చౌటుప్పల్, వెలుగు : సన్న బియ్యం పథకంతో పేదలు రెండు పూటలా కడుపునిండా అన్నం తింటున్నారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. చౌటుప్
Read Moreకల్తీ మద్యం ముఠా అరెస్ట్ .. రూ.25లక్షల విలువైన కల్తీ మద్యం సీజ్
ఐదుగురి రిమాండ్, పరారీలో ఇద్దరు పంచాయతీ ఎన్నికలే టార్గెట్ గా తయారు నల్గొండ ఎస్పీ శరత్ చంద్రపవార్ వెల్లడి నల్గొండ, వెలుగు : కల్
Read Moreనాగార్జున సాగర్ ఎర్త్ డ్యాం దగ్గర మరోసారి అగ్నిప్రమాదం
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ డ్యాం పరిధిలో మరోసారి అగ్నిప్రమాదం జరిగింది. ఏప్రిల్ 6న మద్యాహ్నం ఎర్త్ డ్యాం దగ్గర మంటలు చెలరేగాయి. స్థానికుల సమ
Read Moreప్రజల వద్దకు పోలీస్ బాసులు .. నల్గొండ, సూర్యాపేట ఎస్పీల వినూత్న కార్యక్రమం
డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా ముందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జాబ్ మేళాలు ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు.. ప్రతి బుధవారం ప్రజా భరోసా నల్గొం
Read Moreఅర్హులైనవారు దరఖాస్తు చేసుకోవాలి : ఇలా త్రిపాఠి
కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ అర్బన్, వెలుగు : రాజీవ్ యువ వికాసం పథకానికి అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచిం
Read Moreఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం..యాదాద్రి ప్లాంట్ నిర్వాసితులకు ఉద్యోగాలిచ్చాం..డిప్యూటీ సీఎం భట్టి
ఇచ్చిన మాట నిలబెట్టుకున్నం యాదాద్రి ప్లాంట్ నిర్వాసితులకు ఉద్యోగాలిచ్చాం: డిప్యూటీ సీఎం భట్టి గత బీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోలే ప్రజా ప్రభుత్వ
Read Moreసన్న బియ్యం ఖర్చులో65 శాతం తెలంగాణ ప్రభుత్వానిదే: ఉత్తమ్
సన్న బియ్యం ఖర్చులో 65 శాతం రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సన్న బియ్యం పంపిణీలో బీజేపీ అవస్తవాలు ప్రచారం చేస్త
Read Moreకాంగ్రెస్ పేదల ప్రభుత్వం అనడానికి ఇదే నిదర్శనం: రాజగోపాల్ రెడ్డి
అర్హులైన ప్రతీ ఒక్కరికి ప్రభుత్వం రేషన్ కార్డులు ఇస్తుందన్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి. చండూర్ మున్సిపాలిటీలో సన్న బియ
Read Moreహుజూర్ నగర్ లో 75 గ్రామాలకు నాలుగు రోజులు భగీరథ నీరు బంద్
హుజూర్ నగర్, వెలుగు: హుజూర్ నగర్ నియోజకవర్గంలోని 75 గ్రామాలకు నాలుగు రోజులపాటు మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు డీఈ అభినయ్ తెలిపారు. మట్టపల్
Read Moreపేదల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి : ఎమ్మెల్యే వేముల వీరేశం
చిట్యాల, వెలుగు: పేదల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. పెద్దకాపర్తిలో, చిట్యాల మున్సిపాలిటీలో బుధ
Read Moreసూర్యాపేట జిల్లాలో పోలీస్ ప్రజా భరోసా ప్రారంభం : ఎస్పీ నరసింహ
గ్రామాల్లో ప్రతీ బుధవారం నిర్వహణ సూర్యాపేట, వెలుగు: మారుమూల ప్రాంతాల ప్రజలకు పోలీసు శాఖను చేరువ చేసేందుకు ఎస్పీ నరసింహ వినూత్న కార్యక్రమానిక
Read Moreనల్గొండ జిల్లాలో ఏప్రిల్ 5న మెగా జాబ్ మేళా
నల్గొండ అర్బన్, వెలుగు: యువతేజం కార్యక్రమంలో భాగంగా ఈ నెల 5న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్
Read More












