NALGONDA
కన్న తండ్రి క్రూరత్వం .. మంచంలో చిన్నారిపై పడుకోగా ఊపిరాడక మృతి
నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో ఘటన ఖానాపూర్, వెలుగు: రోజుల చిన్నారిని కన్న తండ్రే కాటికి పంపిన ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది. ఖానాపూర్ సీఐ అ
Read More‘భూభారతి’లో.. పీవోటీ అప్లికేషన్లే ఎక్కువ
యాదాద్రిలో ముగిసిన రెవెన్యూ సదస్సులు పైలెట్ మండలంలో 712 అప్లికేషన్లు పీవోటీ అప్లికేషన్లు 584 ఇందులో అసైన్డ్ల్యాండ్ 236, సాదాబైనామా 116 ఇత
Read Moreప్రైవేట్ హాస్పటిల్స్ కు దీటుగా వైద్యం అందించాలి : ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
మిర్యాలగూడ, వెలుగు : మిర్యాలగూడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ప్రైవేట్ కు దీటుగా వైద్యం అందించాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి వైద్యులకు సూచించారు. ఆది
Read Moreరైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
పాలకీడు, వెలుగు : రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం పాలకీడు మండ
Read Moreనిడమనూరు పీహెచ్ సీలో అగ్నిప్రమాదం
హాలియా, వెలుగు : నల్గొండ జిల్లా నిడూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం అర్ధరాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదం జరిగింద
Read Moreవడ్ల కొనుగోళ్లలో పోటాపోటీ .. సర్కారుతో సమానంగా వడ్లు కొంటున్న మిల్లర్లు, బ్రోకర్లు
యాసంగి టార్గెట్ 4.50 లక్షల టన్నులు సర్కారు కొన్నది 2.37 లక్షల టన్నులే యాదాద్రి, వెలుగు : యాసంగి సీజన్ వడ్ల కొనుగోళ్లలో సర్కారుతో
Read Moreమే 23 తర్వాత పెండింగ్ రైతు భరోసా .. ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం
ఇప్పటి వరకు మూడున్నర ఎకరాల రైతులకు సాయం త్వరలోనే నాలుగు, ఆపైన ఉన్నవారికి ఇస్తామని క్లారిటీ హైదరాబాద్, వెలుగు: ఈ నెల 23వ తేదీ తర్వాత పె
Read Moreయాదాద్రి జిల్లాలో అందగత్తెల సందడి
యాదగిరిగుట్ట, వెలుగు : మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు గురువారం యాదాద్రి జిల్లాలో పర్యటించారు. సాయంత్రం 5 గంటలకు యాదగిరిగుట్ట, భూదాన్పోచంపల్లికి వచ్చిన సౌత
Read Moreనాలుగు రోజుల్లో ధాన్యం కొనుగోలు పూర్తిచేయాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి
నార్కట్పల్లి, వెలుగు : నాలుగు రోజుల్లో ధాన్యం కొనుగోలు పూర్తిచేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులు, నిర్వాహకులను ఆదేశించారు. బుధవారం నార్కట్
Read Moreరూ.9 వేల కోట్లతో రాజీవ్ యువ వికాసం పథకం : అజీజ్ పాషా
హుజూర్ నగర్, వెలుగు : రాష్ట్రంలోని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రూ.9 వేల కోట్లతో రాజీవ్ యువ వికాసం పథకాన్ని అమలు చేయనున్నట్లు టీపీసీసీ జాయింట్
Read Moreరాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల పరిశీలన పూర్తిచేయాలి : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
సూర్యాపేట, వెలుగు : రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ గురువారం పూర్తి చేసి సంబంధిత బ్యాంకులకు పంపాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధి
Read Moreవిద్యుత్ సమస్యలను వెంటనే గుర్తించాలి : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మునుగోడు, వెలుగు : నియోజకవర్గంలో విద్యుత్ సమస్యలను వెంటనే గుర్తించి అధికారులకు తెలియజేయాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీశ్రేణులకు సూచ
Read Moreపర్మిషన్లు.. క్వాలిఫైడ్ డాక్టర్లు లేని ఆస్పత్రులపై వేటు
ఇటీవల మెడికల్ కౌన్సిల్ బృందం తనిఖీల్లో బయటపడ్డ బాగోతాలు హాస్పిటల్స్ లో తనిఖీలు చేపట్టాలని ఆదేశాలు ఆర్డీవో నేతృత్వంలో ఐఎంఏ, డీఎంహెచ
Read More












