NALGONDA
Bird Flu: మనుషులు ఉండాలా..? పోవాలా..? చేపలకు మేతగా బర్డ్ ఫ్లూ కోళ్లు..!
పెద్దాపురం: తూర్పు గోదావరి జిల్లాలో కలకలం రేగింది. చేపల చెరువులకు మేతగా బర్డ్ఫ్లూ కోళ్లను వేస్తున్నట్లు తెలిసింది. చనిపోయిన కోళ్లను యజమానులు చేప
Read Moreయాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గిరి ప్రదక్షిణ చేసిన ఎంపీ
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్న యాదగిరిగుట్ట చుట్టూ ప్రముఖ సినీ దర్శకుడు, రాజ్యసభ సభ్యుడు విజయేంద్రప్రసాద్ గిర
Read Moreడిజిటల్ పేపర్ ముసుగులో అక్రమ వసూళ్లు .. రిపోర్టర్ ఆనంద్ కుమార్ అరెస్టు
నల్గొండ అర్బన్, వెలుగు : ప్రభుత్వ అధికారులను బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న క్రైమ్ మిర్రర్ డిజిటల్ పేపర్ రిపోర్టర్ నాగుల ఆనంద్ కుమార్ ను పోలీసు
Read Moreఎన్నికల్లో రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకం : కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్గొండ అర్బన్, వెలుగు : స్థానిక సంస్థల ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకమని ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం కలెక్టరే
Read Moreమొరాయిస్తున్న ట్యాబ్లు క్రాప్ సర్వే స్లో
ఫొటోలు అప్ లోడ్ కావట్లే కొనసాగుతున్న డిజిటల్ సర్వే ఒక్కో ఏఈవోకు 1800 నుంచి 2 వేల ఎకరాల్లో సర్వే టార్గెట్ వరి కోతల ప్రార
Read Moreఏపీ నుంచి తెలంగాణకు వస్తున్న కోళ్ల వాహనాలను వెనక్కి పంపేస్తున్నారు..!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. దీంతో.. తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. తెలంగాణ, ఏపీ సరిహద్దుల్లో 24 చెక్పోస్ట్లు ఏర
Read Moreటీచర్ల సమస్యలపై ఉద్యమించేది బీజేపీనే : ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి
నల్గొండ అర్బన్, వెలుగు : టీచర్ల సమస్యలపై అనునిత్యం ఉద్యమించేది బీజేపీనేనని కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి స్పష్టం చేశారు. నల్గొండ, వరం
Read Moreపల్లె పోరుకు సై .. ఓటరు జాబితా రిలీజ్
నేడు పోలింగ్ కేంద్రాల ముసాయిదా విడుదల ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం రెడీ నల్గొండ, యాదాద్రి, వెలుగు : లోకల్ బాడీ ఎన్నికలకు ఉమ్మడి జిల్లా
Read More3 ఎమ్మెల్సీ స్థానాలకు 118 మంది నామినేషన్లు
కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానానికి 80, టీచర్ స్థానానికి 15 నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 23 మంది నామినేషన్ ముగిసిన గడువు.. చివ
Read Moreప్రైవేట్ టీచర్లకు12 నెలల జీతం ఇవ్వాలి : బస్కూరి కేపీ కుమార్
సూర్యాపేట, వెలుగు : ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు యాజమాన్యాలు 12 నెలల జీతాన్ని ఇవ్వాలని తెలంగాణ ప్రైవేట్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్ష
Read Moreచౌటపల్లిలో ఉచిత వైద్య శిబిరం
మఠంపల్లి, వెలుగు : మైహోం సిమెంట్ పరిశ్రమ ఆధ్వర్యంలో మఠంపల్లి మండలం చౌటపల్లి గ్రామంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులక
Read Moreత్రిపుర గవర్నర్ను కలిసిన గూడూరు నారాయణరెడ్డి
యాదాద్రి, వెలుగు : త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డిని ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గూడూరు నారాయణరెడ్డి కలిశారు. గవర్నర్కు పుష్
Read Moreపెద్దగట్టు జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించాలి : నర్సయ్యయాదవ్
నల్గొండ అర్బన్, వెలుగు : గొల్లగట్టు(పెద్దగట్టు) జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించాలని, జాతర నిర్వహణకు రూ.100 కోట్లు కేటాయించాలని లింగమంతులస్వామి ఆలయ చైర
Read More













