NALGONDA
నాగార్జున సాగర్లో తీవ్ర ఉద్రిక్తత.. రెండు కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నాగుల్ పాషా మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకుని బాధిత ఫ్యామిలీకి న్యాయం చేయాలని డిమ
Read Moreక్రీడారంగానికి ప్రభుత్వం పెద్దపీట : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నల్గొండ అర్బన్, వెలుగు : రాష్ట్రంలో క్రీడారంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రోడ్లు, భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్
Read Moreముదిరాజ్ల డిమాండ్ల సాధనకు..జనవరి18 నుంచి బస్సు యాత్ర
పంజాగుట్ట, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి స్పందించి ముదిరాజ్సామాజిక వర్గాన్ని బీసీ– డి నుంచి బీసీ– ఎ లోకి మార్చాలని ముదిరాజ్ సంఘం రాష్ట
Read Moreమిర్యాలగూడ ప్రణయ్ మర్డర్ కేసులో బిగ్ ట్విస్ట్
హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రణయ్ను దారుణంగా నరికి చంపిన ప్రధాన నిందితుడు సుభా
Read Moreపెద్దగట్టు జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించాలి : గోవర్ధన్ యాదవ్
అఖిలభారత యాదవ మహాసభ రాష్ట్ర కార్యదర్శి గోవర్ధన్ యాదవ్ నల్గొండ అర్బన్, వెలుగు : పెద్దగట్టు(
Read MoreMLC ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ
హైదరాబాద్: తెలంగాణలో త్వరలో జరగనున్న మూడు ఎమ్మెల్సీ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థులను ఖరారు చేసింది. రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు క్యాం
Read MoreSankranti Rush : విజయవాడ హైవేలో టోల్ గేట్ల దగ్గర అదనపు కౌంటర్లు.. ట్రాఫిక్ జాం లేకుండా ఏర్పాట్లు
సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ లో ఉన్న జనం అంతా సొంతూళ్లకు పయనమవుతారు. దీంతో నేషనల్ హైవేలపై ఉన్న టోల్ ప్లాజాల దగ్గర భారీగా ట్రాఫిక
Read Moreయాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్ : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్టు నిర్ధారణ కావడంతో వేటు యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ గోపీ నాయక్ పై సస్పెన్షన్ వేటు పడింది
Read Moreమంత్రి ఉత్తమ్ పీఏని అంటూ మహిళా ఆఫీసర్లకు వేధింపులు
నిందితుడిని అరెస్టు చేసిన కోదాడ పోలీసులు కోదాడ,వెలుగు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పీఏ ని అంటూ మహిళా ఆఫీసర్లకు ఫోన్లు చేసి వేధింపులకు గురి చేస
Read Moreట్రిపుల్ ఆర్ భూసేకరణపై స్పీడప్.. మెప్పించి.. ఒప్పించి రైతులకు పరిహారం!
మెప్పించి.. ఒప్పించి రైతులకు పరిహారం! ట్రిపుల్ ఆర్ భూ సేకరణపై స్పీడ్ పెంచిన యాదాద్రి జిల్లా ఆఫీసర్లు సీఎం రేవంత్ ఆదేశాల మేరకురైతులను కలిసి చర్చ
Read Moreదురాజ్ పల్లిలో లింగన్న జాతరకు కనీస వసతులు కరువు
ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర ఈసారి పెద్దగట్టుకు 20 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా జాతర గడువు దగ్గర పడుతున్నా..
Read Moreఅంగన్ వాడీలను సమర్థవంతంగా నిర్వహించాలి : అనితారామచంద్రన్
మిర్యాలగూడ, వెలుగు : అంగన్ వాడీ కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించాలని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనితారామచంద్రన్ అధికారులను ఆదేశించా
Read Moreసైన్స్ ఆధారంగానే జీవన విధానం : గుత్తా సుఖేందర్ రెడ్డి
శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నల్గొండ అర్బన్, వెలుగు : సైన్స్ ఆధారంగానే మనిషి జీవన విధానం ఉంటుందని, ఆధునిక వ్యవసాయరంగంలో సైన్స్
Read More












