NALGONDA

వైద్య సిబ్బందికి ప్రజలు సహకరించాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

నల్గొండ అర్బన్, వెలుగు : వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లు, సిబ్బందికి ప్రజలు సహకరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో డాక

Read More

మహాశివరాత్రి..చెర్వుగట్టు ఆలయానికి పోటెత్తిన భక్తులు

నల్లగొండ: మహాశివరాత్రి సందర్భంగా నల్లగొండ జిల్లాలో అన్ని ఆలయాలు భక్తులతో కిక్కిరిపోయాయి. దేవాలయాల ప్రాంగణాలు శివనామస్మరణలతో మార్మోగాయి. ముఖ్యంగా శైవక్

Read More

నల్గొండ జిల్లాలో మహాశివరాత్రికి ముస్తాబైన శివాలయాలు

మేళ్లచెర్వు ఆలయానికి 5 లక్షల మంది భక్తులు వచ్చే ఛాన్స్​ నాగార్జునసాగర్ ఏలేశ్వరస్వామి ఆలయానికి లాంచీ రెడీ మేళ్లచెర్వు/సూర్యాపేట/నార్కెట్ పల్ల

Read More

ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు అంతా రెడీ!

 ఉమ్మడి జిల్లాలో ముగిసిన ప్రచారం, రేపు పోలింగ్    6,111 మంది ఓటర్లు, 7 పోలింగ్ కేంద్రాలు  సాయంత్రం నుంచి మద్యం షాపులు బంద్​

Read More

ఇందిరమ్మ ఇండ్లలో దళారులను నమ్మొద్దు

రాష్ట్ర  గృహ నిర్మాణ శాఖ ఎండీ గౌతమ్  మునగాల, వెలుగు :  ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు దళారులను నమ్మి మోసపోవద్దని రాష్ట్ర గృహ నిర్మా

Read More

వరంగల్‌పై స్పెషల్​ ఫోకస్​

ఉమ్మడి జిల్లాపై టీచర్‍ ఎమ్మెల్సీ క్యాండిడేట్ల దృష్టి అత్యధిక టీచర్‍ ఓటర్లు ఇక్కడే.. 12 జిల్లాల్లో మొత్తం ఎమ్మెల్సీ ఓటర్లు 24,905 ఓరుగ

Read More

దళిత అభ్యర్థిని ఎమ్మెల్సీగా గెలిపించండి : విశారదన్‌‌‌‌ మహరాజ్‌‌‌‌

బీసీ, ఎస్సీ, ఎస్టీ హక్కులు, రాజ్యాధికార సాధన జేఏసీ రాష్ట్ర కోఆర్డినేటర్‌‌‌‌ విశారదన్‌‌‌‌ మహరాజ్‌‌

Read More

గడువు ఒక్కరోజే .. నేటితో ( ఫిబ్రవరి 25న) ముగియనున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

ఎన్నికల్లో గెలుపుపై ఎవరి లెక్కలు వారివే బీసీ వాదంతో యూనియన్లలో చీలిక ఓటర్లను కాపాడేందుకు విశ్వప్రయత్నాలు ఓటుకు రూ.5 వేలు ఇచ్చేందుకు సిద్ధం&nb

Read More

పేరుకు పోయిన బురద.. రెస్క్యూ ఆపరేషన్​కు అడ్డంకులు.. మూడ్రోజులుగా టన్నెల్​లోనే

8 మందిని కాపాడేందుకు అడుగడుగునా ఆటంకాలు ఆగని సీపేజ్​.. కూలుతున్న మట్టి పెల్లలు.. మరింత పేరుకుపోతున్న నీరు, బురద ఆదివారం 13.4 కి.మీ. దాకా వెళ్లి

Read More

ప్రశాంతంగా గురుకుల పాఠశాలల ప్రవేశ పరీక్ష : కలెక్టర్ ఇలా త్రిపాఠి 

నల్గొండ అర్బన్, వెలుగు : సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2025 –26 విద్యాసంవత్సరానికి గాను5వ తరగతిలో ప్రవేశానికి ఆదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్ర

Read More

మిర్చి క్వింటాల్​కు రూ.25 వేలు ఇవ్వాలి : కంబాల శ్రీనివాస్

హుజూర్ నగర్, వెలుగు: రైతులకు మిర్చి క్వింటాల్​కు రూ. 25 వేలు మద్దతు ధర ఇవ్వాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కంబాల శ్రీనివాస్, సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ స

Read More

ఫిబ్రవరి 23న యాదగిరిగుట్టపై శివరాత్రి ఉత్సవాలు

ఈ నెల 23 నుండి 28 వరకు ఆరు రోజుల పాటు ఉత్సవాలు 25న రామలింగేశ్వరస్వామి కల్యాణం 27న లక్షబిల్వార్చన, రథోత్సవం యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగ

Read More

నల్గొండలో ఫ్రీ చికెన్.. ఎగబడ్డ జనం.. జస్ట్ గంటలో ఊదేశారు..!

నల్గొండ: నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన భారీ మేళాకు జనం భారీగా తరలివచ్చారు. మేళాలో 2 వేల ఎగ్స్‌‌, 300 కేజీల చికెన్ 65 తయారు చేసి ప్రదర

Read More