pm modi

పవన్ కళ్యాణ్ పై రాళ్లతో దాడి..

సీఎం జగన్ పై రాయితో దాడి జరిగి 24గంటలు కూడా గడవక ముందే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై రాయితో దాడి జరిగింది. తెనాలిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న పవన్

Read More

కాంగ్రెస్ అధికారం కోసం నిప్పుతో చెల‌గాట‌మాడుతోంది : ప్రధాని మోదీ

కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు ప్రధాని మోదీ. దేశాన్ని విభ‌జించి, చీల్చి బ‌ల‌హీన‌ప‌ర‌చాల‌ని కాంగ్రెస్ ఆలోచి

Read More

జగన్ పై దాడి కేసులో సిట్ ఏర్పాటు..

జగన్ పై దాడి జరిగిన నేపథ్యంలో ఈసీతో భేటీ అయ్యారు వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణా రెడ్డి, మల్లాది విష్ణు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకోవాలని కోరారు. చంద్రబాబు

Read More

జగన్ పై దాడి: చిన్న గాయానికి 18మంది డాక్టర్లా.. రఘురామరాజు

శనివారం రాత్రి విజయవాడలో సీఎం జగన్ పై జరిగిన దాడి రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతోంది. ఈ ఘటనపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పార్టీల మధ్య మాటల యుద్దా

Read More

టీడీపీకి షాక్: వైసీపీలోకి కడప జిల్లా సీనియర్ నేత..

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరింది. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థులను ప్రకటించటంతో నేతలంతా ప్రచారం ముమ్మరం చ

Read More

జగన్ ను చంపాలని చూస్తున్నారు..అంబటి

వైసీపీ అధినేత, సీఎం జగన్ పై రాయితో దాడి ఘటన రాష్ట్రంలో కలకలం రేపుతోంది. దాడికి నిరసనగా విజయవాడలో నల్ల జెండాలతో ర్యాలీ చేపట్టారు వైసీపీ శ్రేణులు. ఈ ర్య

Read More

సీఎం జగన్ పై దాడి ఘటన:సీరియస్ గా తీసుకున్న ఈసీ.. కీలక నాయకుల సభల్లో భద్రత పెంపు...

శనివారం విజయవాడలో సీఎం జగన్ పై జరిగిన దాడి ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. ఈ ఘటనపై ఎన్నికల కమిషన్ తీవ్రంగా స్పందించింది. సీఎం సభలో భద్రతా వైఫల్యం ఏంటని

Read More

సీఎం జగన్ పై దాడి ఘటన: రాయి కణతకు తగిలి ఉంటే ప్రాణం పోయేది... సజ్జల

సీఎం జగన్ పై రాయితో దాడి ఘటనతో రాష్ట్రమంతా ఉలిక్కి పడింది. ఈ దాడి వెనక ప్రతిపక్షాల కుట్ర ఉందని, టీడీపీకి సంబందించిన వారే ఈ దాడికి పాల్పడ్డారని వైసీపీ

Read More

సీఎం జగన్ పై దాడి: రంగంలోకి దిగిన క్లూస్ టీమ్

సీఎం, జగన్ పై శనివారం రాత్రి విజయవాడలో జరిగిన రాయిదాడి ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు.క్లూస్ టీమ్ రంగంలోకి దిగింది. సింగ్‌నగర్‌లోని

Read More

మోదీ గుడ్ న్యూస్..వచ్చే ఐదేళ్లు రేషన్ ఫ్రీ

తాము అధికారంలోకి వస్తే  వచ్చే ఐదేళ్ల పాటు రేషన్ ఫ్రీగా అందిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు.  2024 ఏప్రిల్ 14న బీజేపీ పార్టీ కార్యాలయంల

Read More

బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్

లోక్సభ  ఎన్నికల వేళ బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది.  వికాసిత్ భారత్ పేరుతో  డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14వ తేదీ

Read More

అంబేద్కర్ బాటలోనే బీజేపీ పయనిస్తోంది: జేపీ నడ్డా

రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్ బాటలోనే బీజేపీ పయనిస్తోందన్నారు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఏప్రీల్ 14వ తేదీ ఆదివారం ఢిల్లీలోని పార్టీ ప్

Read More

సీఎం జగన్ త్వరగా కోలుకోవాలి.. మోదీ ట్వీట్

విజయవాడలో  ఏపీ సీఎం జగన్ పై జరిగిన దాడిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.  సీఎం జగన్ త్వరగా కోలుకుని, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానని ప

Read More