pm modi

చంద్రబాబు చేరికతో ఎన్డీఏ  బలపడింది: ప్రధాని మోది

చంద్రబాబు చేరికతో ఎన్డీఏ  బలపడిందని ప్రధాని మోదీ అన్నారు.  వికసిత్​ ఆంధ్రప్రదేశ్​ను నిర్మించడమే మా లక్ష్యమన్నారు. వికసిత్​ భారత్​ తో పాటు ఆం

Read More

ఏపీ అభివృద్ది చెందాలంటే డబుల్​ ఇంజన్​ సర్కార్​ రావాలి.. ప్రధాని మోదీ

చిలకలూరిపేట సభలో ప్రధాని మోదీ తెలుగులో ప్రారంభించారు. ఆంధ్రా కుటుంబ సభ్యులందరికి నమస్కారాలు అంటూ ప్రసంగించిన మోదీ ... నిన్ననే  ఎన్నికల నోటిఫికేషన

Read More

ఏపీలో దుష్టపాలన అంతం కాబోతోంది - పవన్ కళ్యాణ్

టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఆధ్వర్యంలో చిలకలూరిపేటలో నిర్వహిస్తున్న ప్రజాగళం సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మా కూటమికి దుర్

Read More

పదేళ్ల తర్వాత ఒకే వేదికపై ముగ్గురు - మోడీ ఏం చెప్పబోతున్నాడు..?

2024 ఎన్నికల్లో జగన్ ను గద్దె దించటమే లక్ష్యంగా పొత్తు కుదుర్చుకున్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రజాగళం సభను భారీ స్థాయిలో నిర్వహిస్తున్నాయి. మూడు ప

Read More

ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ డీఏను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 16న ఎన్నికల షెడ్యూల్ విడుదల సమయానికి

Read More

భారీగా ప్లాన్ చేసిన కూటమి - 'ప్రజాగళం' సభకు పది లక్షల మంది..

2024 ఎన్నికలకు షెడ్యూల్ వచ్చేసింది. ఏపీలో ఎన్నికల హడావిడి ఊపందుకుంది. ఇప్పటికే అధికార ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థుల జాబితాలు ప్రకటించటంతో నేతలంతా ప్రచా

Read More

ఎన్నికలకు మేం సిద్ధం.. మోదీ ట్వీట్

దేశ వ్యాప్తంగా  ఎన్నికల షెడ్యూల్ వెలువడటంపై ప్రధాని మోదీ స్పందించారు. ‘ప్రజాస్వామ్యంలో ఇది అతిపెద్ద పండగ. ఎన్నికలకు మేం సిద్ధంగా ఉన్నాం. మా

Read More

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణను ధ్వంసం చేశాయి : మోదీ

గతంలో రాష్ట్రాన్ని బీఆర్ఎస్ లూటీ చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తుందని ప్రధాని మోదీ ఆరోపించారు. నాగర్ కర్నూల్ లో బీజేపీ విజయభేరీ సభలో మోదీ పాల్గొ

Read More

కాంగ్రెస్ దుష్ఠపాలనలో తెలంగాణ : ప్రధాని మోదీ

కాంగ్రెస్ దుష్ఠపాలనలో తెలంగాణ రాష్ట్రం బంధి అయ్యిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ వల్ల ఒరిగేదేమీ లేదన్నారు. మార్చ

Read More

ఆ మాటొక్కటే తక్కువ.. చంద్రబాబుపై అమిత్ షా వ్యాఖ్యల కలకలం

టీడీపీ అధినేత చంద్రబాబుపై కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. నేషనల్ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన టీడీపీతో పొత్తు గురించి అడిగిన ప

Read More

జనాభాలో 6% ఉన్న వాళ్లకే అధికారం: రాహుల్

ముంబై: దేశ జనాభాలో దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలకు చెందినవారు 88% మంది ఉన్నారని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. కానీ పరిపాలన, న

Read More

తమిళనాడు భవిష్యత్తుకు డీఎంకే శత్రువు: మోదీ

కన్యాకుమారి: తమిళనాడులో అధికార డీఎంకే పార్టీపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. ఆ పార్టీ రాష్ట్ర భవిష్యత్తుకు శత్రువని అభివర్ణించారు. దేశం, వారసత్వ సంస్క

Read More

మోదీ రోడ్ షో.. అనుమతి నిరాకరించిన పోలీసులు

మార్చి 18న కోయంబత్తూరులో జరగనున్న ప్రధాని మోదీ రోడ్‌షోకు తమిళనాడు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది.  భద్రతాపరమైన సమస్యలతో పాటుగా విద్యార్థులకు

Read More