
pm modi
గుడ్ న్యూస్..ఉచిత విద్యుత్ పథకాన్ని పోస్టాఫీసు ద్వారా పొందొచ్చు
కోటి కుటుంబాలకు ఉచిత సౌరవిద్యుత్ అందించే పథకాన్ని ఇటీవల ప్రధాని మోదీ సూర్య ఘర్ ఫ్రీ బిజిలీ యోజన పేరుతో ప్రారంభించిన విషయం తెలిసిందే.. ఈ పథకం కింద 300
Read Moreసమ్మక్క,సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ప్రారంభించిన కిషన్ రెడ్డి
ములుగు : సమ్మక్క – సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ తాత్కలిక క్యాంపస్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో
Read Moreట్రైన్లో సీటు దొరకనప్పుడు జోతిష్యుడిగా మారిన: మోదీ
ఢిల్లీలో ప్రధాని మోదీ ఈరోజు(మార్చ్ 8న) నేషనల్ క్రియేటర్స్ అవార్డ్స్ ప్రధానోత్సవంలో పాల్గొన్నారు. ఈ అవార్డలకు దేశవ్యాప్తంగా 20 కేటగిరీల్లో 1.5 లక
Read Moreరాజ్యసభకు సుధామూర్తి..ట్వీట్ చేసిన మోదీ
ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తిని రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేసినట్లు ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ మేరక
Read Moreడబుల్ ఇంజన్ సర్కార్లను న్యాయం అడిగితే నేరమే: రాహుల్
న్యూఢిల్లీ/జైపూర్: డబుల్ ఇంజన్ బీజేపీ ప్రభుత్వాల్లో న్యాయం అడిగితే నేరం చేసినట్లే అని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు
Read Moreఆర్టికల్ 370పై ప్రజలను.. కాంగ్రెస్ తప్పుదోవ పట్టిస్తున్నది: మోదీ
శ్రీనగర్: అభివృద్ధిలో జమ్మూ కాశ్మీర్ కొత్త శిఖరాలను తాకుతున్నదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత స్వేచ్ఛా వాయువులు పీల్చు
Read Moreతెలంగాణకు కేంద్రం అన్యాయం.. అందుకే బీఆర్ఎస్తో పొత్తు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
కొల్లాపూర్, వెలుగు : బీజేపీ సర్కారు రాజ్యాంగాన్ని కాలరాస్తోందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. నాగర్కర్నూల్జిల
Read Moreఅండర్ వాటర్ మెట్రోను ప్రారంభించిన మోదీ
కోల్కతా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ తొలి అండర్ వాటర్ మెట్రో రైలును ప్రారంభించారు. ఈ క్రమంలో మెట్రో సిబ్బంది, పాఠశాల విద
Read Moreరాష్ట్రంలో అవినీతిపై సర్జికల్ స్ట్రైక్స్ : మోదీ
కాళేశ్వరంలో బీఆర్ఎస్ అవినీతికి పాల్పడినా కాంగ్రెస్ చర్యలు తీసుకుంటలేదు ఆ అవినీతిలో భాగమైన తమ వాళ్ల బాగోతం బయటపడ్తదని భయపడుతున్నది తెలంగాణ
Read Moreజోష్ నింపిన మోదీ సభ.. బీజేపీ నేతల్లో కొత్త ఉత్సాహం
మోదీ జపంతో మార్మోగిన సభా ప్రాంగణం రామచంద్రాపురం/పటాన్చెరు, వెలుగు: సంగారెడ్డి జిల్లాలో పీఎం మోదీ టూర్ బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్తేజాన్
Read Moreతెలంగాణలో ఐఐఎం ఏర్పాటు చేయాలి.. మోదీకి రేవంత్ వినతి
హైదరాబాద్ లో ఐఐఎం(ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్) ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర పర్
Read Moreకేసీఆర్ కుటుంబ పాలనతో తెలంగాణ సంపదను దోచుకుంది : కిషన్ రెడ్డి
బీఆర్ఎస్ పార్టీ నేతలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కుటుంబ పాలనతో తెలంగాణ సంపదను దోచుకున్నారని ఆరోపించారు. ల్యాండ్ మాఫియా,
Read Moreకాళేశ్వరంలో అవినీతిలో కాంగ్రెస్ పాత్ర కూడా ఉంది: ప్రధాని మోదీ
కాళేశ్వరంలో అవినీతిలో కాంగ్రెస్ పాత్ర కూడా ఉందని విమర్శించారు ప్రాధానమంత్రి నరేంద్ర మోదీ. కాళేశ్వరం ప్రాజెక్టుతో బీఆర్ఎస్ వేల కోట్ల రూపాయలు దోచుకుందన్
Read More