pm modi
లోక్సభలో జమిలి బిల్లు.. తీవ్రంగా వ్యతిరేకించిన ప్రతిపక్షాలు
న్యూఢిల్లీ: దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ కోసం రూపొందించిన రెండు బిల్లులను కేంద్ర ప్రభుత్వం మంగళవారం మధ్యాహ్నం లోక్సభలో ప్రవేశపెట్టింది. రాజ్యాంగ(129వ
Read Moreజమిలి బిల్లు ప్రవేశపెట్టడంపై ఓటింగ్కు పట్టుబట్టిన విపక్షాలు.. అనుకూలంగా 269.. వ్యతిరేకంగా 198
న్యూఢిల్లీ: జమిలి ఎన్నికల బిల్లు విషయంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు ప్రవేశపెట్టడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతి
Read Moreవన్ నేషన్.. వన్ ఎలక్షన్: రాష్ట్ర ప్రభుత్వాలు పడిపోతే.. మళ్లీ ఎన్నికలు.. కాకపోతే మిగతా కాలానికే..
కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టింది. వన్ నేషన్ –వన్ ఎలక్షన్ పేరుతో 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ అర్జు
Read Moreతక్షణమే ఉపసంహరించుకోండి.. జమిలి ఎన్నికల బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్
న్యూఢిల్లీ: జమిలీ ఎన్నికల (వన్ నేషన్ వన్ ఎలక్షన్) బిల్లులు లోక్ సభ ముందుకు వచ్చాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా 2024 డిసెంబర్ 17వ తేదీన కేంద
Read Moreలోక్ సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు..
లోక్ సభలో జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టింది కేంద్ర సర్కార్. ఇవాళ ( డిసెంబర్ 17, 2024 ) లోక్ సభలో న్యాయశాఖ మంత్రి అర్జున్ రాం మేఘ్ వాల్ జమిలి ఎన్న
Read Moreదేశ ప్రజలకు మోదీ సారీ చెప్పాలి: మల్లికార్జున ఖర్గే డిమాండ్
న్యూఢిల్లీ: రాజ్యాంగాన్ని సవరించాలంటూ నెహ్రూ అప్పట్లో సీఎంలకు లేఖలు రాశారని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున
Read Moreబీజేపీ రాజ్యాంగానికి అనుకూలమా.. వ్యతిరేకమా..? ఖర్గే
న్యూఢిల్లీ: రాజ్యాంగానికి బీజేపీ అనుకూలమా..? వ్యతిరేకమా అని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. సోమవారం రాజ్య సభలో రాజ్యంగంపై చర్చ జరిగింది.
Read Moreవెరీ బోరింగ్ స్పీచ్.. విసుగు తెప్పించారు.. ప్రధాని మోడీ ప్రసంగంపై ప్రియాంక సెటైర్లు
న్యూఢిల్లీ: పార్లమెంట్లో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా లోక్ సభలో ప్రధాని మోడీ చేసిన సుధీర్ఘ ప్రసంగంపై కాంగ్రెస్ అగ్రనాయకురాలు, వయనాడ్ ఎంపీ ప్రియాంక
Read Moreకాంగ్రెస్తో దేశానికి తీరని నష్టం .. నెహ్రూ సొంత రాజ్యాంగాన్ని నడిపారు: మోదీ
నెహ్రూ తప్పులను ఇందిర, రాజీవ్ కొనసాగించారు సోనియా గాంధీ సూపర్ పీఎంగా వ్యవహరించారు కాంగ్రెస్ 60 ఏండ్ల పాలనపై లోక్సభలో ప్రధాని మండిపాటు&
Read Moreరాజ్యాంగంపై బీజేపీ దాడి.. మనుస్మృతిని అమలు చేయాలని సావర్కర్ అన్నరు
కేంద్రం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల బొటన వేళ్లు నరుకుతున్నదని ఫైర్ న్యూఢిల్లీ: రాజ్యాంగం స్థానంలో మనుస్మృతిని తీసుకురావాలని హిందూత్వ సిద
Read More2029లోనే జమిలీ ముందస్తు ఉండవ్: ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్, వెలుగు: ఒకవేళ జమిలి ఎన్నికలు వచ్చినా.. జరిగేది మాత్రం 2029లోనే అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికలు ఉండవని, షెడ్
Read Moreదేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఒక చీకటి అధ్యాయం.. కాంగ్రెస్పై నిప్పులు చెరిగిన మోడీ
న్యూఢిల్లీ: లోక్ సభ వేదికగా కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోడీ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ దేశంలో ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్య గొంతు నొక్కిందని.. భార
Read Moreత్వరలోనే ప్రపంచంలో మూడో బలమైన ఆర్థిక శక్తిగా భారత్: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: భారతదేశం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందని.. త్వరలోనే ప్రపంచంలో మూడో బలమైన ఆర్థిక శక్తిగా భారత్ ఆవతరించబోతుందని ప్రధాని మోడీ ధీమా వ్యక్తం
Read More












