pm modi
ఎస్టీ వర్గీకరణ కూడ చేపట్టాలి... ప్రొఫెసర్ హరగోపాల్
ముషీరాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణ తరహాలో ఎస్టీ వర్గీకరణ కూడా చేయాలని.. అది ఆదివాసీల న్యాయమైన డిమాండ్ అని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ఆదివారం హైదరాబాద
Read Moreమంచి మనసు చాటుకున్న జో బైడెన్ మన పురాతన వస్తువులు మనకిచ్చేశారు
ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో భాగంగా మన దేశానికి చెందిన 297 పురాతన వస్తువులు ఇండియాకు అప్పగించారు. అక్రమంగా అమెరికాకు రవాణా చేసిన అమూల్యమైన పురాతన వస్
Read Moreఆ మూడు పార్టీలే రాష్ట్రాన్ని నాశనం చేసినయ్: కేంద్రమంత్రి అమిత్ షా
శ్రీనగర్: గతంలో జమ్ముకాశ్మీర్ను పాలించిన ఆ మూడు పార్టీలు రాష్ట్రాన్ని నాశనం చేశాయని, ఎన్నికల్లో ప్రజలు వారికి ఎండ్ కార్డ్ వేస్తారని కేంద్ర హోం మం
Read Moreసీనియర్ నేత ఖర్గేను అవమానిస్తరా.. ప్రధాని మోదీపై ప్రియాంక గాంధీ ఫైర్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు, సీనియర్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే రాసిన లేఖకు సమాధానం ఇవ్వకుండా ప్రధాని నరేంద్ర మోదీ ఆయన్ను అవమానించారని కాం
Read Moreలొంగిపొండి.. లేదంటే తుదముట్టిస్తం
మావోయిస్టులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హెచ్చరిక త్వరలో ఆలౌట్ ఆపరేషన్ చేపడతామని వార్నింగ్ 2026 మార్చి 31 కల్లా నక్సలిజాన్ని నిర్మూల
Read Moreతుక్డే తుక్డే గ్యాంగ్ కాంగ్రెస్ను నడిపిస్తోంది
మహారాష్ట్ర సభలో ప్రధాని నరేంద్ర మోదీ మండిపాటు విదేశాలకు వెళ్లి సొంత దేశంపై విషం చిమ్మడమేంటని ఫైర్ గాంధీ, గాడ్సేల్లో మోదీ మద్దతు ఎవరికి?:
Read Moreతిరుమల లడ్డూ వివాదంలోకి ప్రకాష్ రాజ్: పవన్ కల్యాణ్కు సూటిగా ప్రశ్నలు
ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారం దేశంలో తీవ్ర దుమారం రేపుతోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో కల్తీ జర
Read More‘మీ ఎమ్మెల్యే.. మీ ఊరిలో..’ కొత్త కార్యక్రమానికి ఎమ్మెల్యే జారే ఆదినారాయణ శ్రీకారం
చెన్నాపురం గ్రామాన్ని దత్తత తీసుకుని గ్రామస్తులతో రచ్చబండ సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశం అశ్వారావుపేట, వెలుగు: భద్రాద్రి కొత్
Read Moreగత ప్రభుత్వాలు జమ్ము కాశ్మీర్ ను దోచుకున్నాయి.. ప్రధాని మోడీ
శ్రీనగర్: జమ్ము కాశ్మీర్ లో ప్రజాస్వామ్య బలోపేతానికి ఇక్కడి ప్రజలు చేస్తున్న కృషిని ప్రపంచమంతా చూస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రెండో వి
Read Moreవచ్చే ఎన్నికల్లో రాహుల్ ప్రధాని కావడం పక్కా.. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్..
తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రాహుల్ గాంధీని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో రాహుల్ ప్రధాని కావడం పక్కా అని అన్నారు. అం
Read Moreరాహుల్పై ఈగ వాలినా ఊరుకోం.. బీజేపీ నేతలకు మహేష్ గౌడ్ వార్నింగ్
కరీంనగర్: కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ అపొజిషన్ లీడర్ రాహుల్ గాంధీపై ఈగ వాలినా ఊరకోమని బీజేపీ నేతలకు టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సే మహేష్ కుమార్ గౌడ్ స్ట్రాంగ
Read Moreఅసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్: వృద్ధులకు రూ.6 వేల పెన్షన్.. పేదలకు 100 గజాల ప్లాట్లు
ఛండీఘర్: హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల సందడి నెలకొంది. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ అస
Read Moreపాకిస్తాన్ కు ఇండియా నోటీస్ : నీటి వాటాలు తేల్చాలని అల్టిమేటం
పాకిస్తాన్ కు ఇండియా నోటీసులు పంపింది... సింధు నదీజలాల ఒప్పందంలో మార్పులు చేయాలంటూ అల్టిమేటం జారీ చేసింది. మారుతున్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా 1960
Read More












