V6 News

pm modi

తక్షణమే ఉపసంహరించుకోండి.. జమిలి ఎన్నికల బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్

న్యూఢిల్లీ: జమిలీ ఎన్నికల (వన్ నేషన్ వన్ ఎలక్షన్) బిల్లులు లోక్ సభ ముందుకు వచ్చాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా 2024 డిసెంబర్ 17వ తేదీన కేంద

Read More

లోక్ సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు..

లోక్ సభలో జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టింది కేంద్ర సర్కార్. ఇవాళ ( డిసెంబర్ 17, 2024 ) లోక్ సభలో న్యాయశాఖ మంత్రి అర్జున్ రాం మేఘ్ వాల్ జమిలి ఎన్న

Read More

దేశ ప్రజలకు మోదీ సారీ చెప్పాలి: మల్లికార్జున ఖర్గే డిమాండ్

న్యూఢిల్లీ: రాజ్యాంగాన్ని సవరించాలంటూ నెహ్రూ అప్పట్లో సీఎంలకు లేఖలు రాశారని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున

Read More

బీజేపీ రాజ్యాంగానికి అనుకూలమా.. వ్యతిరేకమా..? ఖర్గే

న్యూఢిల్లీ: రాజ్యాంగానికి బీజేపీ అనుకూలమా..? వ్యతిరేకమా అని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. సోమవారం రాజ్య సభలో రాజ్యంగంపై చర్చ జరిగింది.

Read More

వెరీ బోరింగ్ స్పీచ్.. విసుగు తెప్పించారు.. ప్రధాని మోడీ ప్రసంగంపై ప్రియాంక సెటైర్లు

న్యూఢిల్లీ: పార్లమెంట్‎లో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా లోక్ సభలో ప్రధాని మోడీ చేసిన సుధీర్ఘ ప్రసంగంపై కాంగ్రెస్ అగ్రనాయకురాలు, వయనాడ్ ఎంపీ ప్రియాంక

Read More

కాంగ్రెస్​తో దేశానికి తీరని నష్టం .. నెహ్రూ సొంత రాజ్యాంగాన్ని నడిపారు: మోదీ

నెహ్రూ తప్పులను ఇందిర, రాజీవ్​ కొనసాగించారు సోనియా గాంధీ సూపర్​ పీఎంగా వ్యవహరించారు  కాంగ్రెస్ 60 ఏండ్ల పాలనపై లోక్​సభలో ప్రధాని మండిపాటు&

Read More

రాజ్యాంగంపై బీజేపీ దాడి.. మనుస్మృతిని అమలు చేయాలని సావర్కర్ అన్నరు

కేంద్రం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల బొటన వేళ్లు నరుకుతున్నదని ఫైర్​  న్యూఢిల్లీ:  రాజ్యాంగం స్థానంలో మనుస్మృతిని తీసుకురావాలని హిందూత్వ సిద

Read More

2029లోనే జమిలీ ముందస్తు ఉండవ్: ఏపీ సీఎం చంద్రబాబు

హైదరాబాద్, వెలుగు: ఒకవేళ జమిలి ఎన్నికలు వచ్చినా.. జరిగేది మాత్రం 2029లోనే అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికలు ఉండవని, షెడ్

Read More

దేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఒక చీకటి అధ్యాయం.. కాంగ్రెస్‎పై నిప్పులు చెరిగిన మోడీ

న్యూఢిల్లీ: లోక్ సభ వేదికగా కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోడీ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ దేశంలో ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్య గొంతు నొక్కిందని.. భార

Read More

త్వరలోనే ప్రపంచంలో మూడో బలమైన ఆర్థిక శక్తిగా భారత్: ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: భారతదేశం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందని.. త్వరలోనే ప్రపంచంలో మూడో బలమైన ఆర్థిక శక్తిగా భారత్ ఆవతరించబోతుందని ప్రధాని మోడీ ధీమా వ్యక్తం

Read More

దేశంలో అనేకమంది యువతది ఏకలవ్యుడి పరిస్థితే: రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: అనేక మంది మేధావుల ఆలోచనలకు ప్రతిరూపమే రాజ్యాంగమని..  అన్ని మతాల దేవుళ్ల బోధనలే అందులో ఉంటాయని కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నే

Read More

జమిలి అమల్లోకి వచ్చినా, ఎన్నికలు జరిగేది 2029లోనే: సీఎం చంద్రబాబు

జమిలి ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు. ఒక దేశం, ఒకే ఎన్నిక విధానానికి ఇప్పటికే మద్దతు ప్రకటించానని..వైసీపీ పబ్బం గడుపుకోవడానికి ఏదిపడిత

Read More

రష్యా యుద్ధాన్ని ఆపిన మోదీ..బంగ్లా అల్లర్లను ఆపలేరా: శివసేన యూబీటీ చీఫ్ ఉద్ధవ్ ప్రశ్న

ముంబై: బంగ్లాదేశ్​లో హిందువులు, ఇతర మైనార్టీలు హింసాత్మక దాడులు ఎదుర్కొంటున్నారని, దేవాలయాలు ధ్వంసం అవుతున్నాయని మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన(యూబీటీ)

Read More