POLICE

సిద్దిపేట జిల్లాలో ఉత్తమ పోలీసులకు సన్మానం

సిద్దిపేట రూరల్, వెలుగు:  సిద్దిపేట జిల్లా పోలీసులకు రాష్ట్ర డీజీపీ జితేందర్ బుధవారం రివార్డులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. బుధవారం సిద్దిపేట పోల

Read More

జగిత్యాల జిల్లాలో పోలీసులు అవమానించారని ఆత్మహత్యాయత్నం

గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు.. పరిస్థితి విషమం ఎస్ఐ కొట్టడడంతోనే అంటూ శివప్రసాద్ సోదరి ఆరోపణ జగిత్యాల, వెలుగు: పోలీసులు అవమా

Read More

మహిళను 59 ముక్కలుగా నరికిన యువకుడు సూసైడ్

బెంగుళూరు: దేశంలో సంచలనం సృష్టించిన మహాలక్ష్మి అనే మహిళ మర్డర్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బెంగుళూరులో మహాలక్ష్మీని అత్యంత దారుణంగా నరికి

Read More

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో మొసలి కలకలం

హైదరాబాద్‌ పాతబస్తీలోని బహదూర్‎పూరలో మొసలి కలకలం రేపింది. జనవాసాల మధ్యలో ఉన్న నాలాలో బుధవారం భారీ మొసలి ప్రత్యక్షంతో కావడంతో  స్థానికులు

Read More

తిరుపతి లడ్డూ కల్తీ ఇష్యూలో తొలి కేసు నమోదు

ఆంధ్రప్రదేశ్‎తో పాటు యావత్ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‎గా మారిన తిరుపతి లడ్డూ కల్తీ ఇష్యూలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. లడ్డూ కల్తీపై నిజాల

Read More

అదృశ్యం కేసులో హైడ్రామా... అన్నదమ్ములను పీఎస్​కు తీసుకెళ్లిన పోలీసులు

థర్డ్​ డిగ్రీ ప్రయోగించారంటూ ఒకరు పరార్ పీఎస్​ముందు తల్లిదండ్రులు, బంధువులు, బీఆర్ఎస్ ​లీడర్ల ఆందోళన  నిరసనల నేపథ్యంలో వదిలేసిన పోలీసులు

Read More

సైబర్ మోసం: కొరియర్ లో డ్రగ్స్ స్మగ్లింగ్ పేరుతో రూ. 3లక్షలు లాగిన కేటుగాళ్లు..

బషీర్ బాగ్, వెలుగు :   కొరియర్ లో డ్రగ్స్  రవాణా అవుతున్నాయంటూ యువకుని నుంచి  సైబర్ నేరగాళ్లు  రూ. లక్షా 60 వేలు లాగారు.   హై

Read More

పెళ్లి పేరుతో మోసం... యూ ట్యూబర్‌‌‌‌ హర్షసాయిపై కేసు

గండిపేట, వెలుగు: పెళ్లి  పేరుతో  మోసం చేశాడంటూ ఓ యువతి ఫిర్యాదుతో యూ ట్యూబర్‌‌‌‌ హర్షసాయి పై నార్సింగి పీఎస్​లో కేసు నమో

Read More

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 5 క్వింటాళ్ల గంజాయి పట్టివేత

8 మందిని అరెస్ట్ చేసిన పోలిసులు  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 319, మహబూబాబాద్ జిల్లాలో 187 కిలోల చొప్పున స్వాధీనం భద్రాచలం, వెలుగు: ఐద

Read More

అలా ఎలా: చనిపోయిన స్నేహితుడి సిమ్​కార్డుతో రూ.20 లక్షలు కొల్లగొట్టిండు

 ఫోన్‌‌పే, గూగుల్‌‌ పే, పేటీఎంల నుంచి మనీ ట్రాన్స్​ఫర్​ హైదరాబాద్, వెలుగు: చనిపోయిన ఓ రిటైర్డ్ ఉద్యోగి సిమ్ కార్డుతో

Read More

ఫోన్ ట్యాపింగ్ కేసుపై డీజీపీ జితేందర్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్: తెలంగాణ స్టే్ట్ పాలిటిక్స్‎ను షేక్ చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై డీజీపీ జితేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ (సెప్టెంబర్ 24) ఆయన మీడియాతో

Read More

కొత్త ఫోన్ కొని.. ఫ్రెండ్స్ చేతిలో చనిపోయాడు.. ఎందుకంటే..?

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కొత్త మొబైల్ ఫోన్ కొని పార్టీ ఇవ్వలేదనే కోపం ఓ యువకుడిని అతడి ఫ్రెండ్సే దారుణంగా కత్తితో

Read More