rice crop
వరి పంటంతా..తప్పా, తాలే..!
కామారెడ్డి జిల్లా బీర్కూర్ లో సీడ్ లోపంతో దెబ్బతిన్న వరి పంట 300 ఎకరాల వరకు పంట న
Read Moreయాసంగిపై రైతులు అయోమయం..ప్రాజెక్టుల్లో తగ్గుతున్న నీటిమట్టం
బోర్లలోనూ అడుగంటుతున్న భూగర్భ జలాలు ఆందోళనలో రైతులు వనపర్తి, వెలుగు : వానాకాలం సాగు చేసిన వరి
Read Moreకరెంట్ కోసం రోడ్డెక్కిన రైతులు
దుబ్బాక, వెలుగు: సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అల్వాల చౌరస్తాలో శుక్రవారం రైతులు కరెంట్ కోసం రాస్తారోకో చేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పలువురు
Read Moreతెలంగాణలో అకాల వర్షం.. ఏ రైతును కదిలించిన కన్నీరే
తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. అకాల వర్షం అన్నదాతలను ఆగమాగం చేసింది. పంట చేతికొచ్చే దశలో వడగండ్లు కురిసి నష్టాన్ని మిగిల్చింద
Read Moreతెలంగాణలోని పలు జిల్లాలో కుండపోత వర్షం.. తడిసిపోయిన వరి ధాన్యం
తెలంగాణలోని పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు వరి ధాన్యం తడిసిపోయింది. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల నానా అవస్థలు పడుతున్నారు. అకాల వర్షాలకు
Read Moreకేసీఆర్ యాగాలు చేస్తే.. ప్రతిపక్షాలు అడ్డు తగులుతున్నాయ్ : మంత్రి గంగుల
రైతులెవరూ మధ్యవర్తులకు వరి పంటను అమ్ముకోవద్దని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. వరి ధాన్యం కొనుగోళ్లను వేగంగా చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 7100
Read Moreఆశలు రేపుతున్న పత్తి, మిర్చి
వానాకాలంలో పత్తి, మిర్చితో పాటు ఆయిల్పామ్ సాగుకు అన్నదాతల ఆసక్తి పండ్లతోటలు, కూరగాయల సాగు పెరగవచ్చని అంచనా సర్కారు సాయమందిస్తేనే రైతులకు మేలు
Read Moreవరి వేస్తే ఉరి అని చెప్పటంతోనే సాగు విస్తీర్ణం తగ్గింది
కేసీఆర్ వరి వేస్తే ఉరి అని చెప్పటంతోనే సాగు విస్తీర్ణం తగ్గిందన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తక్కువధరకు ధాన్యం అమ్ముకున్న రైతులకు రూ.600 బోనస్
Read Moreకేసీఆరే రైతుల మెడ మీద కత్తి పెడ్తుండు
ఢిల్లీ : కేసీఆర్ దీక్షను రైతులు నమ్మట్లేదన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. మంగళవారం ఢిల్లీలో మాట్లాడిన ఆయన.. బాయిల్డ్ ఇవ్వబోమని కేసీఆర్ లెటర్ ఇచ్చారా
Read Moreవరి పంట కోసం కొత్త పురుగుల మందు
హైదరాబాద్ : Distruptor అనే పురుగు మందును ఆవిష్కరించింది P.I ఇండస్ట్రీస్. అంతర్జాతీయ ప్రమాణాలతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో దీనిని రూపొంది
Read Moreయాసంగిలో వరి పంట వేయొద్దు
యాసంగిలో వరిసాగు చేయొద్దని రైతులకు చెప్పింది రాష్ట్ర సర్కార్. పారాబాయిల్ట్ రైస్ తీసుకోవడానికి కేంద్రం సిద్ధంగా లేదని.. అందువల్ల యాసంగిలో వరిసాగు చేయొద
Read Moreచేతికందే టైంలో మాడుతున్న వరిపంట.. నిండా ముంచిన దోమపోటు
చేతికందే టైంలో మాడుతున్నది వరి రైతును ముంచిన దోమపోటు నాలుగైదుసార్లు మందులు కొట్టినా లాభం లేదు భారీగా నష్టపోయిన రైతులు పలుచోట్ల పంటచేలకు నిప్పు సర్కారు
Read Moreసుడి దోమ సోకిందని సన్న రకం వరి పంటకి నిప్పు
కరీంనగర్ జిల్లాలో మరో రైతు సన్న రకం వరి పంటకి నిప్పు పెట్టారు. గంగాధర మండలం గట్టుభూత్కూరులో సుడి దోమ సోకిందనే కారణంగా సన్నరకం వరి పంటకు నిప్పు పెట్టా
Read More