secunderabad

రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. మూడు రోజుల పాటు 29 రైళ్లు రద్దు

సికింద్రాబాద్, వెలుగు: సాంకేతిక కారణాల వల్ల వివిధ మార్గాల్లో నడుస్తున్న 29 రైలు సర్వీసులను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.

Read More

ఖైరతాబాద్​ పరిసరాల్లో ట్రాఫిక్​ ఆంక్షలు

ఖైరతాబాద్‌ బడా గణేశ్​పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శనివారం నుంచి ఈ నెల 17న నిమజ్జనాలు ముగిసేంత వరకు ఆంక్షలు అమలులో ఉండను

Read More

రాత్రి పూట కాపర్ కేబుల్ వైర్లు చోరీ..14 మంది అరెస్ట్

సికింద్రాబాద్లో రాత్రిపూట కాపర్ కేబుల్ వైర్లు చోరీ చేస్తున్న ముఠాను  నార్త్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. 14 మందిని అరెస్ట్ చేసి వారి నుంచి 10 లక

Read More

నిమజ్జన ఏర్పాట్లపై మేయర్ విస్తృత పర్యటన

హైదరాబాద్ సిటీ/అల్వాల్/సికింద్రాబాద్/జీడిమెట్ల, వెలుగు: గణేశ్​విగ్రహాల నిమజ్జనానికి చెరువులతోపాటు బేబీ పాండ్స్‎ను సిద్ధం చేయాలని జీహెచ్ఎంసీ మేయర్​

Read More

దసరా, దీపావళికి 68 స్పెషల్ రైళ్లు

సికింద్రాబాద్, వెలుగు : దసరా, దీపావళి, ఛట్​పండుగలకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. అక్టోబరు 1 నుంచి వచ్చే ఏడాది జనవరి 1 వరకు వివ

Read More

బేగంపేట మెట్రో స్టేషన్ దగ్గర యాక్సిడెంట్.. పంజాగుట్ట వరకు భారీగా ట్రాఫిక్ జామ్

సికింద్రాబాద్ : బేగంపేట, పంజాగుట్ట మార్గ మధ్యలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో యాక్సిడెంట్ జరిగింది.

Read More

సికింద్రాబాద్ - తిరుమలగిరి మధ్య డేంజర్ యూ టర్న్

ప్రమాదకరంగా తిరుమలగిరి మూల మలుపు రోడ్డు ఎలివేటెడ్ కారిడార్ కు నిర్మాణానికి ముందే మార్పులు చేయండి అధికారులు పట్టించుకోకపోగా ముఖ్యమంత్రికి లేఖ రా

Read More

సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్లో మంటలు

సికింద్రాబాద్, వెలుగు: సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్ సెల్లార్​లో శుక్రవారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. హోటల్ సిబ్బందితో పాటు కస్టమర్లు తీవ్ర భయాందోళనక

Read More

సికింద్రాబాద్​ రెస్టారెంట్లపై ఫుడ్‌ సేఫ్టీ అధికారుల స్పెషల్‌ డ్రైవ్‌

నగరంలోని పలు రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పాచిపోయిన ఆహార పదార్థాలను భారీగా పట్టుకున్నారు. హోటళ్లలో శుభ్రంగా

Read More

మాస్ పార్టీగా బీజేపీ ఎదుగుతోంది..మిగతా పార్టీలకు బీజేపీకి చాలా తేడా : కిషన్ రెడ్డి

మాస్ పార్టీగా బీజేపీ ఎదుగుతుందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.   పోలింగ్ బూత్ నుంచి జాతీయ స్థాయి వరకు సభుత్వ నమోదు బీజేపీ మాత్రమే చేస్తుందన

Read More

గాంధీ డాక్టర్లు పట్టించుకోవడం లేదు.. సోషల్ మీడియాలో పోస్ట్

గాంధీ డాక్టర్లు పట్టించుకోవడం లేదంటూ కుటుంబసభ్యులు వేడుకోలు   ట్రీట్ మెంట్ చేస్తున్నామని ఆస్పత్రి సూపరింటెండెంట్​ వివరణ పద్మారావున

Read More

మూడ్రోజులు స్పెషల్​  రైళ్లు రద్దు

సికింద్రాబాద్​, వెలుగు : టెక్నికల్​సమస్యల కారణంగా పలు మార్గాల్లో నడుస్తున్న స్పెషల్​రైళ్లను మూడు రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధి

Read More

హైదరాబాద్లో దంచికొడుతున్న వాన..రెడ్ అలర్ట్ జారీ

హైదరాబాద్ లో వాన దంచికొడుతోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి.  ఉదయం నుంచి ఎండగా  ఉన్న వాతావరణం .. సాయంత్రానికి ఒక్కసారిగా

Read More