secunderabad

జేఈఈ పరీక్షలో స్మార్ట్ కాపీయింగ్: కడప విద్యార్ధిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఇటీవల జరిగిన జేఈఈ అడ్వాన్స్డ్  పరీక్షల్లో కొందరు విద్యార్థలు స్మార్ట్ కాపీయింగ్ కు పాల్పడ్డారు. ఎలక్ట్రానిక్  డివైజ్ ను ఎగ్జామ్ సెంటర్ లోకి

Read More

రేషన్ డీలర్ల హెచ్చరిక.. డిమాండ్లు నెరవేర్చక పోతే షాపులు బంద్..

రేషన్ డీలర్లు ధర్నాకు దిగారు.. తమ డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలంటూ రేషన్ డీలర్లు హైదరాబాద్ జిల్లా ప్రధాన రేషన్ కార్యాలయం ముందు నిరసన

Read More

హైదరాబాద్లో ఇద్దరు చిన్నారుల కిడ్నాప్

సికింద్రాబాద్ మహాంకాళీ పోలీస్ స్టేషన్ పరిధిలో చిన్నారి కిడ్నప్ కలకలం రేపింది. ప్యారడైస్ చౌరస్తా దాదూస్ స్వీట్ హౌజ్ ముందు ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న&nb

Read More

అర్ధరాత్రి గుట్కా అమ్ముతూ..పోలీసులతో దురుసు ప్రవర్తన

పాన్ షాప్ ఓనర్ ​అరెస్ట్ కంటోన్మెంట్, వెలుగు: అర్ధరాత్రి టైంలో గుట్కా, సిగరెట్లు అమ్మడమే కాకుండా, షాప్ ​క్లోజ్​చేయించేందుకు వచ్చిన పోలీసులతో దు

Read More

నాలుగున్నర కోట్లతో నాలుగు కొత్త లైబ్రరీ బిల్డింగులు!

కంటోన్మెంట్ పరిధిలో నిర్మించాలని బోర్డు నిర్ణయం తిరుమలగిరి, బోయిన్​పల్లి, బొల్లారంలో స్థలాల గుర్తింపు తాడ్​బండ్ లేదా రసూల్​పురాలో నాలుగోది నిర్

Read More

జ్యుయలరీ షాపు దోపీడీ కేసు..నలుగులు అరెస్ట్

సికింద్రాబాద్  జ్యుయలరీ  షాపు దోపీడీ  కేసును పోలీసులు ఛేదించారు. ఐటీ  అధికారుల పేరుతో  సికింద్రాబాద్లోని  జ్యుయలరీ  

Read More

సికింద్రాబాద్-నాగ్‌పూర్ మధ్య త్వరలోనే వందేభారత్ రైలు

సికింద్రాబాద్-నాగ్‌పూర్ మధ్య త్వరలో మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రవేశపెట్టాలని అధికారులు భావిస్తున్నారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్

Read More

మోండా మార్కెట్ ఘటన తెలిసినవాళ్ల పనేనా..? 

మోండా మార్కెట్ లోని ఓ జ్యూవెల్లరీ దుకాణంలో జరిగిన చోరీపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. సీసీ టీవీ ఫుటీజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులకు అనేక ప

Read More

ఐటీ అధికారులం అంటూ.. 2 కేజీల బంగారం ఎత్తుకెళ్లారు

సికింద్రాబాద్‌ మోండా మార్కెట్‌లో పట్టపగలే భారీ చోరీ జరిగింది. సినీ ఫక్కీలో జరిగిన ఈ దొంగతనం సంచలనం రేపుతోంది. ఐటీశాఖ అధికారులమని చెప్పి ఓ గో

Read More

యోగా మహోత్సవ్... 25 రోజుల పాటు కౌంట్ డౌన్ వేడుకలు

యోగా మహోత్సవ్ కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. ప్రపంచంలోనే మొదటిసారిగా యోగా మహోత్సవ్ కార్యక్రమం హైదరాబాద్ లో జరగనుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలి

Read More

జూన్ 22 నుంచి బోనాలు... జాతరకు రూ. 15 కోట్లు

హైదరాబాద్‌లో ఆషాడ బోనాల తేదీలు ఖరారయ్యాయి. 2023జూన్ 22న గోల్కొండ కోటలోని జగదాంబికా మహంకాళి అమ్మవారికి తొలిబోనంతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ

Read More

రైల్లో అక్రమంగా చిన్నారుల తరలింపు..

సికింద్రాబాద్, వెలుగు: బాల కార్మికులుగా మార్చేందుకు సిటీకి తీసుకువస్తున్న 26 మంది చిన్నారులను రైల్వే పోలీసులు కాపాడారు. వారిని తరలిస్తున్న 8 మందిని అర

Read More

భర్త మృతిని తట్టుకోలేక భార్య సూసైడ్

సికింద్రాబాద్, వెలుగు: భర్త మృతిని తట్టుకోలేక భార్య సూసైడ్ ​చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్​లోని అంబర్​పేటలో గురువారం చోటు చేసుకుంది. అంబర్​పేట్​లోని డీడీ

Read More