
secunderabad
మేడారం మహా జాతరకు కదిలిన మహా నగరం
మేడారానికి భారీగా వెళ్తున్న సిటీవాసులు ప్రతిసారి ఐదారు లక్షల మంది దర్శనం ఆ
Read Moreఫిబ్రవరి 24న ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు
సికింద్రాబాద్, వెలుగు: టెక్నికల్ కారణాలతో సిటీలో వివిధ రూట్లలో నడిచే పది ఎంఎంటీఎస్ రైళ్లను శనివారం రద్దు చేస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపార
Read Moreరేపు గుంటూరు–వరంగల్ స్పెషల్ ట్రైన్
సికింద్రాబాద్, వెలుగు: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే గుంటూరు- – వరంగల్ మధ్య వన్వే లో స్పెషల్ ట్రైన్(నం. 07016) నడుపుతుంది. బుధవ
Read Moreరైళ్లలో చోరీలు చేస్తున్న దొంగల అరెస్టు
రూ. 10 లక్షల విలువైన 67 సెల్ఫోన్లు, ఒక ల్యాప్ టాప్
Read Moreసికింద్రాబాద్లో సెల్ ఫోన్ దొంగలు అరెస్ట్
రైళ్లలో ప్రయాణిస్తున్న అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు చాకచక్యంగా పట్టుకున్
Read Moreబస్సుల్లో మెట్రో తరహాలో సీట్ల అరేంజ్మెంట్
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ బస్సుల్లో మెట్రో తరహా సీట్లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ రీజియన్లలో తిరిగే150 బస్సుల్లో ముందు సీట్లను తొలగించి
Read Moreకాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయింది: కిషన్ రెడ్డి
హైదరాబాద్ నగర అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ పాత్ర కీలకమని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్
Read Moreఎస్సీ వర్గీకరణను మేనిఫెస్టోలో చేరుస్తం: కేంద్రమంత్రి కిషన్రెడ్డి
కంటోన్మెంట్, వెలుగు: ఎస్సీ వర్గీకరణకు బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, త్వరలోనే చట్టబద్ధత రానుందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. అయితే సుప్రీం
Read Moreనా ఇంటి ప్రాబ్లమ్ తీర్చండి.. కోల్ కతా నుంచి సికింద్రాబాద్ వ్యక్తి ఫోన్
కోల్ కతా నుంచి ఫోన్ చేసి కోరిన సికింద్రాబాద్ కు చెందిన వ్యక్తి ప్రజావాణికి 164 ఫిర్యాదులు, ఫోన్ ఇన్ కు 10 క
Read Moreకేంద్ర ప్రభుత్వ నిధులతో సికింద్రాబాద్ స్టేషన్ను అభివృద్ధి చేస్తం
సికింద్రాబాద్,వెలుగు: ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రూ.715 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను అభి
Read Moreసికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులను పరిశీలించిన కిషన్రెడ్డి
కేంద్ర ప్రభుత్వం 7వందల 15 కోట్లతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ను అభివృద్ధి చేస్తుందన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ , కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మొత్తం మూడు
Read Moreఒడిశా నుంచి సిటీకి హాష్ ఆయిల్
ముగ్గురిని అరెస్ట్ చేసిన బొల్లారం పోలీసులు రూ.15 లక్షల విలువైన 3 కిలోల ఆయిల్ స్వాధీనం సికింద్రాబాద్, వ
Read Moreఫుట్ పాత్పై పడుకున్న వ్యక్తిని పైసల కోసం చంపిండు
మరొకరిపై హత్యాయత్నం నిందితుడిని అరెస్ట్ చేసిన మోండా మార్కెట్ పోలీసులు సికింద్రాబాద్, వెలుగు: పైసల కోసం ఫుట్ పాత్ పై పడుకున్న వ్యక్తిని
Read More