సికింద్రాబాద్, వెలుగు: శాట్స్(తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో సమ్మర్క్యాంపులు మొదలయ్యాయి. ఓయూలోని సైక్లింగ్వెల్లోడ్రమ్ఏర్పాటు చేసిన క్యాంప్ను సోమవారం స్పోర్ట్స్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ శ్రీలత ప్రారంభించారు.
స్టేడియం అడ్మినిస్ట్రేటర్ నందకిషోర్ గోకుల్, కోచ్లు, సిబ్బంది, చిన్నారులు పాల్గొన్నారు. క్యాంప్లో భాగంగా 45 రోజులపాటు వివిధ క్రీడాంశాలలో శిక్షణ ఇవ్వనున్నారు.