secunderabad

ఓయూలో శాట్స్​ సమ్మర్​ క్యాంపులు షురూ

సికింద్రాబాద్, వెలుగు: శాట్స్(తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో సమ్మర్​క్యాంపులు మొదలయ్యాయి. ఓయూలోని సైక్లింగ్​వెల్లోడ్రమ్​ఏర్పాటు చేస

Read More

డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం.. రూ. 1.40 కోట్లు తీసుకుండ్రు

సికింద్రాబాద్: కంటోన్మెంట్ ఎమ్మెల్యే దివంగత లాస్య నందిత  తమకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇప్పిస్తామని నమ్మించి రూ. 1.40 కోట్లు తీసుకున్నారని ఆరోపిస్తూ

Read More

ఏప్రిల్ 19న కిషన్ రెడ్డి నామినేషన్

    హాజరు కానున్న కేంద్ర మంత్రి రాజ్‌‌‌‌‌‌‌‌నాథ్ సింగ్  హైదరాబాద్, వెలుగు: సికింద్రాబాద

Read More

ఐఆర్ఐఎఫ్ఎం డీజీ​గా అపర్ణ గర్గ్ ​బాధ్యతలు

సికింద్రాబాద్, వెలుగు: ఇండియన్ రైల్వేస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్ మెంట్ డైరెక్టర్ జనరల్ గా అపర్ణ గర్గ్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. సివిల్

Read More

కంటోన్మెంట్ బీఆర్‌‌‌‌ఎస్‌‌ అభ్యర్థిగా నివేదిత

   లాస్య నందిత సోదరికి కేటాయించిన కేసీఆర్ హైదరాబాద్, వెలుగు: కంటోన్మెంట్ అసెంబ్లీ టికెట్‌‌ను దివంగత ఎమ్మెల్యే లాస్య నంద

Read More

కుటుంబ పార్టీలను ఓడించాలి .. కిషన్​రెడ్డి ఇంటింటి ప్రచారం

సికింద్రాబాద్, వెలుగు: లోక్​సభ ఎన్నికల్లో కుటుంబ పార్టీలను ఓడించి, దేశాభివృద్ధికి కృషి చేస్తున్న బీజేపీని గెలిపించాలని కేంద్రమంత్రి, సికింద్రాబాద్ బీజ

Read More

లష్కర్​లో రెండోసారి బీజేపీ జెండా ఎగరాలి : కిషన్ రెడ్డి

ముషీరాబాద్, వెలుగు: సికింద్రాబాద్​లోక్​సభ నియోజకవర్గంలో రెండోసారి బీజేపీ జెండా ఎగరవేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ గెలుపే లక్

Read More

ఏప్రిల్ 23 వరకు పలు రైళ్లు రద్దు

సికింద్రాబాద్, వెలుగు: తిరుపతి రూట్ లో నడుస్తున్న పలు రైళ్లను ఈ నెల16 నుంచి 23 వరకు పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు, 19న మరికొన్నింటిని దారి మళ్లిస్తున

Read More

ఆ రెండు పార్టీల అభ్యర్థులెవరూ?.. రసవత్తరంగా కంటోన్మెంట్ బై పోల్

    కాంగ్రెస్ నుంచి క్యాండిడేట్ కన్ఫర్మ్     స్పష్టత ఇవ్వని బీఆర్ఎస్, బీజేపీ       త్వరలోనే నామినే

Read More

13 కోట్ల టాయిలెట్లను కట్టించిన ఘనత మోడీది: కిషన్ రెడ్డి

దేశవ్యాప్తంగా మహిళల గౌరవాన్ని కాపాడేందుకు ప్రధాని నరేంద్ర మోడీ 13 కోట్లకు పైగా టాయిలెట్లను నిర్మించారని కేంద్రమంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్

Read More

కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా నారాయణన్ శ్రీ గణేష్

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు తమ అభ్యర్థిని ప్రకటించింది కాంగ్రెస్. ఇటీవల కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే  లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మర

Read More

జూన్​ 5 వరకు స్పెషల్​ రైళ్లు పొడిగింపు

సికింద్రాబాద్, వెలుగు :  వేసవిలో ప్యాసింజర్ల సౌకర్యార్థం వివిధ మార్గాల్లో నడుస్తున్న పలు స్పెషల్​రైళ్ల సర్వీసును పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వ

Read More

బీజేపీ పాలనలో దేశంలో పేదరికం తగ్గింది: మంత్రి కిషన్ రెడ్డి

ముషీరాబాద్, వెలుగు:  బీజేపీ పాలనలో దేశంలో పేదరికం తగ్గిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. కేంద్ర పథకాలతో ప్రజలు లబ్ధి పొందుతున్నారని తెలిప

Read More