TDP
కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్..!
కాంట్రాక్ట్ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 2019 ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన ప్రకారం వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యో
Read Moreకంటతడి పెట్టిన షర్మిల: ప్రత్యేక హోదా కోసమే రాష్ట్రంలో అడుగుపెట్టా..!
ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల భావోద్వేగానికి లోనయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ కంటతడి పెట్టారు షర్మిల. రాహుల్ గాంధీ ప్రత్యేక హ
Read Moreరుణమాఫీ పేరుతో మహిళలను చంద్రబాబు మోసం చేశాడు... సీఎం జగన్
2014 ఎన్నికల్లో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మహిళలను మోసం చేశాడని అన్నారు. అనకాపల్లిలో వైఎస్సార్ చేయూత కార్
Read Moreవైసీపీకి షాక్: వాసిరెడ్డి పద్మ రాజీనామా..!
2024 ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో రాజీనామాలు, పార్టీ ఫిరాయింపుల పర్వం ఊపందుకుంది. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశించి దక్కని వారు
Read Moreపాలమూరు వలసల పాపం.. ఆ రెండు పార్టీలదే: హరీశ్ రావు
సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు వేదికగా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు. మహబూబ్ నగర్ వెనుకబాటు తనానికి కారణం నాటి టీడ
Read MoreAPSRTC: ప్రయాణికులకు శుభవార్త... బస్సు టికెట్లపై డిస్కౌంట్..!
ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు టికెట్ చార్జీలపై డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు తెలిపింది. లహరి ఏసీ స్లీపర్,
Read Moreమహిళలకు గుడ్ న్యూస్ : అకౌంట్లలో డబ్బులు.. ఒక్కొక్కరికి రూ.18750
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా సాధికారత కోసం ప్రవేశపెట్టిన ' వైఎస్సార్ చేయూత ' నాలుగవ విడత నిధులను విడుదల చేయనుంది. అనకాపల్లిలో జరుగుతున్న సభలో
Read Moreరైతులకు గుడ్ న్యూస్: అకౌంట్లలో డబ్బులు పడ్డాయి చెక్ చేసుకోండి..!
ఏపీ ప్రభుత్వం రైతులకు ఇన్ పుట్ సబ్సిడీని విడుదల చేసింది. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో సీఎం జగన్ బటన్ నొక్కి రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేశారు. ఈ క్రమంలో
Read Moreజగన్.. ఇది మీ చేతకాని కమిట్మెంట్.. షర్మిల కౌంటర్..!
ఆంధ్రప్రదేశ్ కి విశాఖనే రాజధాని అని, వచ్చే ఎన్నికల్లో గెలిచాక విశాఖలోనే తన ప్రమాణస్వీకారం ఉంటుందని సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. సీ
Read Moreఈ నెల 12న వైసీపీలోకి కాపు ఉద్యమ నేత ముద్రగడ..!
2024 ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఏపీలో సమీకరణాలు వేగవంతంగా మారుతున్నాయి. ఇప్పటికే అధికార ప్రతిపక్షాలు అభ్యర్థుల జాబితా ప్రకటించగా పార్టీ ఫి
Read Moreతిరుపతిని ఏపీ రాజధాని చేయాలి : చింతా మోహన్..!
2024 ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న వేళ తిరుపతిని ఏపీ రాజధాని చేయాలంటూ కొత్త నినాదం తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ ఈ వ్యాఖ్యలు చేశ
Read Moreచంద్రబాబు, పవన్ కీలక భేటీ... రెండో జాబితాపై కసరత్తు..!
టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో జనసేనాని పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల రెండో జాబితాపై ,బీజేపీతో పొత్తు, ఢిల్లీలో నెలొకొ
Read Moreవెలిగొండ ప్రాజెక్ట్: 20ఏళ్ళ కల నెరవేరిన వేళ... ఆ మూడు జిల్లాల్లో జలకల..!
2004లో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేసిన వెలిగొండ ప్రాజెక్ట్ 20ఏళ్ళ తర్వాత పూర్తయ్యి ప్రారంభానికి నోచుకుంది. ఈ ప్రాజెక్టును యుద్ధప్రాతిపది
Read More












