
TDP
మరో శ్వేతపత్రం విడుదలకు డేట్ ఫిక్స్.. ఆర్థికశాఖపై సీఎం చంద్రబాబు ఫోకస్..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగవసారి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు పాలనాపరమైన ప్రక్షాళన దిశగా అడుగులేస్తున్నారు. ఇప్పటికే వరుస సమీక్షలతో అధికారులను పరు
Read Moreఎంజాయ్ చేయండి : ఏపీలో సూర్యలంక, రామాపురం బీచ్ మళ్లీ ఓపెన్
ఇటీవల చీరాల, రామాపురం, సూర్యలంక బీచ్ లలో కొంత మంది యువకులు గల్లంతైన సంగతి తెలిసిందే. అప్పటి నుండి సూర్యలంక బీచ్ లో యాత్రికులను అనుమతించడం నిషేధించింది
Read Moreఏపీలో ఉచిత ఇసుకపై గందరగోళం.. టీడీపీ అలా, వైసీపీ ఇలా
ఏపీలో కొత్తగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఇప్పటికే పెంచిన పెన్షన్ ను అమలు చేసింది ప్రభుత్వం. ఎన్ని
Read More2029లో షర్మిల ఏపీ సీఎం అవుతుంది.. సీఎం రేవంత్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి విజయవాడలో ఘనంగా జరిగాయి. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడ
Read Moreమర్చిపోవద్దు.. మట్టి వినాయకుడినే పూజిద్దాం : డిప్యూటీ సీఎం పవన్ పిలుపు
తావరలోనే వినాయక చవితి పండుగ రానున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 7న జరగనున్న వినాయక చవితి కోసం ఇప్పటికే పెద్ద ఎత్తున విగ్రహాలు సిద్ధమయ్యాయి.అయితే, వినా
Read Moreవిభజన కంటే జగన్ వల్లే ఏపీకి తీరని నష్టం...సీఎం చంద్రబాబు
ఏపీకి నాలుగవసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు తొలిసారి హైదరాబాద్ లో అడుగుపెట్టారు. శనివారం ( జూలై 6, 2024 ) నాడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భే
Read Moreటీడీపీ ఎంపీ మాగుంటపై కేజ్రీవాల్ భార్య సంచలన వ్యాఖ్యలు..
టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిపై డిల్లీ సీఎం కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ మాగుంట ఇచ్చిన తప్పుడు స్టేట్మెంట్
Read Moreబీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు టచ్ లోకి వస్తున్నారు... అరవింద్ కుమార్ గౌడ్
టీడీపీలో చేరేందుకు వారు రెడీగున్నరు హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్కు చెందిన పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వచ్చేందుకు సిద
Read Moreవిభజన సమస్యల పరిష్కారానికి ఇద్దరు సీఎంలు కృషిచేయాలె : లక్ష్మణ్
రెండు రాష్ట్రాల డెవలప్మెంట్కు ప్రధాని సానుకూలం: లక్ష్మణ్ హైదరాబాద్, వెలుగు: తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న సమస్యల పరి
Read Moreచంద్రబాబుకు కాళోజీ పుస్తకం కానుకగా ఇచ్చిన రేవంత్
రెండు తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై ప్రజా భవన్ లో ఇద్దరు సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భందగా తెలంగాణ ప్రముఖ కవి కాళోజీ నారాయ
Read Moreసీఎంల భేటీలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల డిమాండ్లు ఇవే..
హైదరాబాద్ లోని ప్రజా భవన్ లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సీఎం రేవంత్ రెడ్డి, చంద్రబాబు భేటీ కొనసాగుతోంది. విభజన అంశాలే ప్రధాన ఎజె
Read Moreసీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు భేటీ .. చర్చల్లో పాల్గొన్న మంత్రులు, అధికారులు వీరే
హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీ ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు, మంత్రులు కందుల దుర్
Read Moreఎర్రచందనంపై పవన్ కల్యాణ్ కు వంగా గీత సవాల్ ఇదే...
ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ అటవీశాఖ, పంచాయితీరాజ్ శాఖలపై ప్రత్యేక దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ శాఖలకు సంబంధించిన
Read More