
TDP
జగన్ పై గుంటూరులో కేసు నమోదు.. RRR కంప్లయింట్
మాజీ సీఎం జగన్ పై కేసు నమోదయ్యింది. మాజీ ఎంపీ, ప్రస్తుత ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు ఫిర్యాదుతో జగన్ పై కేసు నమోదు చేశారు గుంటూరులోని నగరపాలెం పోలీ
Read Moreఏపీలో విజృంభిస్తున్న డయేరియా...
ఏపీలో డయేరియా విజృంభిస్తోంది. ఇప్పటికే విజయవాడ, కాకినాడ, గోదావరి జిల్లాల్లో వ్యాపించిన డయేరియా.. ఇప్పుడు కడప జిల్లాకు కూడా వ్యాపిస్తోంది. కడప జిల్లా మ
Read Moreమహిళలకు గుడ్ న్యూస్: ఏపీలో ఉచిత బస్సు ఆ రోజు నుంచే..
ఏపీలో కొత్తగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఇప్పటికే పెంచిన పెన్షన్లు, మెగా డీఎస్సీ, ఉచిత ఇసుక వంటి హా
Read Moreస్వామివారిని టచ్ చేశారు.. ఘోరంగా ఓడిపోయారు.. వైసీపీపై బండి సంజయ్ ఫైర్..
కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తిరుమలలో పర్యటించారు. తన పుట్టినరోజు సందర్బంగా శ్రీవారిని దర్శించుకున్నారు బండి సంజయ్. ఈ నేపథ్యంలో వైసీపీపై సంచ
Read Moreచంద్రన్న Good News : తల్లికి 15 వేల రూపాయలపై మార్గదర్శకాలు విడుదల
ఏపీ ప్రజలకు చంద్రబాబు సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తల్లికి వందనం పథకం అమలుకు సిద్ధమైంది. మేనిఫెస్టోలో చెప్పినట్
Read Moreవైసీపీకి హైకోర్టులో బిగ్ రిలీఫ్.. కీలక నేతలకు ముందస్తు బెయిల్..
ఏపీలో కొత్తగా కూటమి ప్రభుతం ఎరపడ్డాక అధికారుల టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ మధ్య రాజుకుంటున్న ఘర్షణలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో అధికార టీడీప
Read Moreమరో శ్వేతపత్రం విడుదలకు డేట్ ఫిక్స్.. ఆర్థికశాఖపై సీఎం చంద్రబాబు ఫోకస్..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగవసారి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు పాలనాపరమైన ప్రక్షాళన దిశగా అడుగులేస్తున్నారు. ఇప్పటికే వరుస సమీక్షలతో అధికారులను పరు
Read Moreఎంజాయ్ చేయండి : ఏపీలో సూర్యలంక, రామాపురం బీచ్ మళ్లీ ఓపెన్
ఇటీవల చీరాల, రామాపురం, సూర్యలంక బీచ్ లలో కొంత మంది యువకులు గల్లంతైన సంగతి తెలిసిందే. అప్పటి నుండి సూర్యలంక బీచ్ లో యాత్రికులను అనుమతించడం నిషేధించింది
Read Moreఏపీలో ఉచిత ఇసుకపై గందరగోళం.. టీడీపీ అలా, వైసీపీ ఇలా
ఏపీలో కొత్తగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఇప్పటికే పెంచిన పెన్షన్ ను అమలు చేసింది ప్రభుత్వం. ఎన్ని
Read More2029లో షర్మిల ఏపీ సీఎం అవుతుంది.. సీఎం రేవంత్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి విజయవాడలో ఘనంగా జరిగాయి. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడ
Read Moreమర్చిపోవద్దు.. మట్టి వినాయకుడినే పూజిద్దాం : డిప్యూటీ సీఎం పవన్ పిలుపు
తావరలోనే వినాయక చవితి పండుగ రానున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 7న జరగనున్న వినాయక చవితి కోసం ఇప్పటికే పెద్ద ఎత్తున విగ్రహాలు సిద్ధమయ్యాయి.అయితే, వినా
Read Moreవిభజన కంటే జగన్ వల్లే ఏపీకి తీరని నష్టం...సీఎం చంద్రబాబు
ఏపీకి నాలుగవసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు తొలిసారి హైదరాబాద్ లో అడుగుపెట్టారు. శనివారం ( జూలై 6, 2024 ) నాడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భే
Read Moreటీడీపీ ఎంపీ మాగుంటపై కేజ్రీవాల్ భార్య సంచలన వ్యాఖ్యలు..
టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిపై డిల్లీ సీఎం కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ మాగుంట ఇచ్చిన తప్పుడు స్టేట్మెంట్
Read More