
Telangana government
ఈడీ ఆఫీస్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్
మైనింగ్ తవ్వకాల కేసులో హాజరు బషీర్ బాగ్,- వెలుగు: మైనింగ్ తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ నమోదైన కేసులో పటాన్ చెరు బీఆర్ఎస్ ఎమ్
Read Moreఏపీ బిల్డింగుల వివరాలు రెడీ చేయండి : కోమటిరెడ్డి వెంకటరెడ్డి
అధికారులకు మంత్రి వెంకట్ రెడ్డి ఆదేశం హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఏపీ సర్కారు ఆధీనంలో ఉన్న ఆర్ అండ్ బీ శాఖ భవనాలను తిరిగి స్వాధీనం చేసుకునే
Read Moreఆర్టీసీలో 3,035 ఉద్యోగాలు.. భర్తీకి సర్కారు గ్రీన్సిగ్నల్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ)లో ఖాళీగా ఉన్న 3,035 పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమత
Read Moreతెలంగాణలోకి గంజాయి, డ్రగ్స్ రావొద్దు : సీఎం రేవంత్ రెడ్డి
సరిహద్దుల్లో నిఘా పెంచండి రాజకీయ నాయకుల భద్రత కన్నా నేరాల నియంత్రణకే ప్రాధాన్యమివ్వండి పోలీసుల పిల్లల కోసం పోలీస్ స్కూల్స్ ఏర్పాటు చేస్త
Read Moreజిల్లా, మండల పరిషత్ లో ప్రత్యేక పాలన
రేపటితో ముగియనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీల పదవీకాలం స్థానిక సంస్థల ఎన్నికలపై స్పష్టత కరువు ఉమ్మడి జిల్లాలో 570 మంది ఎంపీటీసీలు, 66 మంది జడ్పీటీసీల
Read Moreహైదరాబాద్పై పోలీసుల ఫోకస్ : స్పెషల్ టెస్ట్ కిట్లు, డాగ్ స్క్వాడ్
హైదరాబాద్ ను డ్రగ్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. డ్రగ్స్ తీసుకున్నవారిని నిమిషాల్లో కనిపెట్టేందుకు స్పెషల్ కిట్
Read MoreGood News : తెలంగాణ ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టీసీలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్టీసీ అధికారుల ప్రతిపాదనలకు అ
Read Moreకోదాడ, హుజూర్ నగర్ లో రేపు మంత్రి ఉత్తమ్ పర్యటన
హుజూర్ నగర్, వెలుగు: కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో ఈనెల 3న నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ మేరకు హుజూర
Read Moreఎమ్మెల్యే గడ్డం వివేక్ కు మంత్రి పదవి ఇవ్వాలి : బొప్పని నగేశ్
మిర్యాలగూడ, వెలుగు : మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామికి అవకాశం కల్పించాలని మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొప్పని
Read Moreసమస్యలు పరిష్కరించకుంటే.. ఉద్యోగాలకు రాజీనామా చేయండి : బీర్ల ఐలయ్య
యాదాద్రి, వెలుగు : ధరణి పెండింగ్ సమస్యపై ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సీరియస్ అయ్యారు. ధరణి సమస్యల పరిష్కారంలో 33 జిల్లాల్లో యాదాద్రి జ
Read Moreరూ.100 కోట్లతో అభివృద్ధి పనులకు టెండర్లు : ఎంఎస్ రాజ్ ఠాకూర్
గోదావరిఖని, వెలుగు : రామగుండం కార్పొరేషన్ అభివృద్ధికి రూ.100 కోట్ల టెండర్లు పిలిచామని, మరో రూ.20 కోట్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయని ఎమ్మెల్యే ఎంఎస్ రా
Read Moreనీట్ నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలి : వెంకట్
అయిజ, వెలుగు : నీట్ నిర్వహణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలని ఎన్ఎస్ యూఐ జిల్లా అధ్యక్షుడు వెంకట్ డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంల
Read Moreమెదక్ జిల్లాలో ప్రజావాణికి దండిగా దరఖాస్తులు
పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలు మెదక్, వెలుగు: ఉమ్మడి జిల్లాలోని ఆయా కలెక్టరేట్లలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి పెద్ద ఎత్తున ప్రజలు త
Read More