Telangana government
మండలానికో సాండ్ బజార్.. ఇసుక మాఫియాకు చెక్ పెట్టేందుకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
జనగామ, వెలుగు: రాష్ట్రంలో ఇసుక బ్లాక్మార్కెట్ దందాను అరికట్టేందుకు సర్కార్ చర్యలు చేపట్టింది. జిల్లా, మండల కేంద్రాల్లో సాండ్బజార్లను ఏర్పాటు చేసి తక
Read Moreఇస్కాన్ సేవలు భేష్ : కొండా సురేఖ
సర్కారు నుంచి పూర్తి సహకారం: కొండా సురేఖ హైదరాబాద్, వెలుగు: సమాజాన్ని ఆధ్యాత్మిక చింతన వైపు తీసుకెళుతున్న ఇస్కాన్ సంస్థకు రాష్ట్ర ప్రభుత
Read Moreమరో ఐదు ఇంటిగ్రేటెడ్ గురుకులాల టెండర్లు ఖరారు
త్వరలో మరో 6 టెండర్లు ఫైనల్ చేయనున్న సీవోటీ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరో ఐదు కొత్త ఇంటిగ్రేటెడ్ గురుకులాల నిర్మాణానికి టెండర్ల
Read Moreరూ.180 కోట్ల మెడికల్ రీయింబర్స్ మెంట్ బిల్లులు రిలీజ్
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన రూ.180.38 కోట్ల మెడికల్ రియింబర్స్మెంట్పెండింగ్ బిల్లులను డిప్యూటీ సీఎం, ఆర్థిక
Read Moreమహిళా సంఘాలకు మినీ గోదాములు.. ఒక్కో నిర్మాణానికి రూ.15 లక్షలు..!
సెర్ప్ ఆధ్వర్యంలో 184 గోదాముల నిర్మాణానికి ప్రణాళిక ఒక్కో నిర్మాణానికి రూ.15 లక్షలు కేటాయింపు ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీలకు 85 గోడౌ
Read Moreఎంపీడీవోల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ : పీఆర్,ఆర్డీ డైరెక్టర్ సృజన
పూర్తి వివరాలు సమర్పించండి: పీఆర్,ఆర్డీ డైరెక్టర్ సృజన హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ, లోక్
Read Moreఓఆర్ఆర్ లోపల సాగు భూములకు రైతు భరోసా : మంత్రి తుమ్మల
75,525 మంది రైతుల ఖాతాల్లో రూ.65.82 కోట్లు జమ: మంత్రి తుమ్మల హైదరాబాద్, వెలుగు: ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) లోపల సాగులో ఉన్న భూములకు సైతం రైతు భ
Read Moreభూముల అమ్మకాన్ని మానుకోండి : ఎంపీ లక్ష్మణ్
రాష్ట్ర ప్రభుత్వానికి ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో భూముల అమ్మకం ఆలోచనను
Read Moreపెండింగ్ ఎస్సీ, ఎస్టీ కేసులను పరిష్కరించాలి : బక్కి వెంకటయ్య
ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సిద్దిపేట టౌన్, వెలుగు: జులై నెలాఖరులోగా పెండింగ్ లో ఉన్న ఎస్సీ, ఎస్టీ కేసులను పరిష్కరించాలని రాష్ట
Read More9 రోజుల్లో రూ.9 వేల కోట్ల భరోసా : మహదేవుని శ్రీనివాస్
కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మహదేవుని శ్రీనివాస్ కొమురవెల్లి, వెలుగు: కాంగ్రెస్ప్రభుత్వం 9 రోజుల్లో రూ.9 వేల కోట్లను రైతు భరోసా కింద రైతుల
Read Moreఏడాదిన్నరలో వ్యవసాయానికి రూ.80 వేల కోట్లు : మంత్రి దామోదర రాజనర్సింహ
మంత్రి దామోదర రాజనర్సింహ జోగిపేట, వెలుగు: ఏడాదిన్నరలో వ్యవసాయాభివృద్ధికి రూ.80 వేల కోట్లు కేటాయించామని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మంగళవ
Read Moreసీఎం, మంత్రి దామోదర ఫ్లెక్సీకి క్షీరాభిషేకం
రాయికోడ్, వెలుగు: రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసిన సందర్భంగా మంగళవారం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బాలాజీ నర్సింలు ఆధ్వర్యంలో మార్కెట్ యార
Read Moreమహబూబ్ నగర్ జిల్లాలో ఘనంగా రైతు భరోసా సంబరాలు
నాగర్ కర్నూల్, వెలుగు: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా మంగళవారం రైతు భరోసా విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. నాగర్ కర్నూల్ జిల్లా
Read More












