Telangana government
కామారెడ్డిలో పామాయిల్ తయారీ కంపెనీ: యూనిలివర్తో సీఎం రేవంత్ రెడ్డి ఒప్పందం
హైదరాబాద్: దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ రాష్ట్రం తొలి ఒప్పందం విజయవంతంగా చేసుకున్నది. అంతర్జాతీయ కంపెనీ అయిన యూనిలివర్ గ్ల
Read Moreధర్మపురిలో గోదావరికి కరకట్ట నిర్మిస్తం : ఎంపీ వంశీకృష్ణ
త్వరలో కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా: ఎంపీ వంశీకృష్ణ తలాపున గోదావరి ప్రవహిస్తున్న నీటి కొరత ఉండటం బాధాకరం కాంగ్రెస్ ప్ర
Read Moreనలుగురికి గవర్నర్ ప్రతిభా పురస్కారాలు
మరో నాలుగు సంస్థలకూ అవార్డులు ప్రకటించిన రాజ్భవన్ ఈ నెల 26న అందజేయనున్న గవర్నర్ హైదరాబాద్, వెలుగు: వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన
Read Moreమెడికల్ పీజీ సీట్ల భర్తీలో హైకోర్టు ఆర్డర్లపై స్టే కుదరదు
రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పు న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో ఎంబీబీఎస్ కోర్సు చదివిన వారిని మెడికల్ పీజీ సీ
Read Moreమహిళా సంఘాల చీరల ఆర్డర్లూ.. సిరిసిల్ల నేతన్నలకే..
4.24 కోట్ల మీటర్ల క్లాత్ను ఉత్పత్తి చేయాలని ఆర్డర్ కాపీని అందజేసిన ఆఫీసర్లు క్లాత్&zw
Read Moreవ్యవసాయ యోగ్యం కాని భూముల లెక్కలు తేలినయ్
కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా 5,386 ఎకరాలు గుర్తింపు పెద్దపల్లి జిల్లాలో 2,198 ఎకరాలు, జగిత్యాల జిల్లాలో 2 వేల ఎకరాలు గత ప్రభుత్వంలో గుట్ట
Read Moreనైనీ బ్లాక్లో మార్చి నుంచి బొగ్గు ఉత్పత్తి
అక్కడే 1600 మెగావాట్ల పవర్ ప్లాంట్ నిర్మాణం అవసరమైన స్థలాన్ని కేటాయించండి ఒడిశా సీఎం మోహన్ చరణ్కు డిప్యూటీ సీఎం భట్టి వినతి కోణార్క్లో జాత
Read Moreనాలుగు స్కీములకు ఇయ్యాల్టి నుంచి అప్లికేషన్లు
నేటి నుంచి 24 దాకా ఊరూరా గ్రామ సభలు ప్రస్తుత లిస్టుల్లో పేరులేని వాళ్లు దరఖాస్తు చేసుకునే చాన్స్ గ్రామాలు, వార్డుల వారీగా షెడ్యూల్ రిలీజ్ చేస
Read Moreస్థానిక రిజర్వేషన్లపై కసరత్తు..సర్పంచ్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుకు ప్రభుత్వం మొగ్గు
ఎవరైనా కోర్టుకు వెళ్తే ఏం చేయాలనే దానిపై స్టడీ ఈ నెలాఖరులోనే డెడికేటెడ్ కమిషన్ నివేదిక అసెంబ్లీ సమావేశం నిర్వహించి తీర్మానం చేసే యోచన ఫిబ్రవర
Read Moreప్రతి లబ్ధిదారుడికి ఆరు కిలోల సన్నబియ్యం : ఉత్తమ్
ఇందుకోసం రూ.11 వేల కోట్లు ఖర్చు చేయనున్నం అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్కార్డు ఇస్తం: మంత్రి ఉత్తమ్ వీ6 ఇంటర్వ్యూలో సివిల్ సప్లయ్స్, ఇరిగే
Read Moreవిద్యార్థి దశ నుంచే ట్రాఫిక్ రూల్స్పై అవగాహన పెంచుకోవాలి: మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్: రోడ్డు ప్రమాదాల నివారణ విద్యార్థి దశ నుంచే అలవర్చుకోవాలని స్టూడెంట్స్కు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ నాచ
Read Moreకేఎఫ్ బీర్లు మళ్ళీ వచ్చేస్తున్నాయి.. మద్యం ప్రియులకు పండగే
తెలంగాణాలో కేఎఫ్ బీర్లు ఉండబోవన్న వార్తలతో మద్యం ప్రియులు ఎంత ఆందోళన చెందారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రభుత్వానికి, బీర్ల తయారీ సంస్థ య
Read Moreపెద్దపల్లి బస్డిపో ఏర్పాటుకు లైన్ క్లియర్ .. రూ. 11.70 కోట్లు రిలీజ్ చేస్తూ ప్రభుత్వం జీవో
పెద్దపల్లి, వెలుగు: ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పెద్దపల్లి బస్డిపో ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. రూ. 11.70 కోట్లు రిలీజ్ చేస్తున్నట్లు ప్రభుత్వం జీవో
Read More












