Telangana News
భారీగా పట్టుబడ్డ నకిలీ మద్యం బాటిళ్లు.. 294 సీసాలు స్వాధీనం
హైదరాబాద్ శేరిలింగంపల్లిలో భారీగా నకిలీ మద్యం సీసాలను ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేశారు. ఖరీదైన స్కాచ్ బాట్టిల్ లలో తక్కువ ధర కలిగిన మద్యాన్ని కలిపి సొమ్ము
Read Moreకేటీఆర్ను సీఎం చేయాలని కేసీఆర్ నన్ను కల్సిండు
నిజామాబాద్ సభలో ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ సారి కేసీఆర్ ఢిల్లీకి వచ్చి తనను కలిశారని..కేటీఆర్ ను సీఎం చేస్తానని తనతో చెప్పారని మోదీ తెలిపా
Read Moreబీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ.. కుర్చీలతో పొట్టు పొట్టు కొట్టుకున్న కార్యకర్తలు
సిద్దిపేటలో బీఆర్ఎస్, బీజేపీ కార్యక్తలు కుర్చీలతో పొట్టు పొట్టు కొట్టుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సిద్దిపేటలో రైలు ప్రారంభోత్సవ
Read Moreనెర వేరిన కల..సిద్దిపేటలో రైలు పరుగులు...
సిద్దిపేట జిల్లా ప్రజల కల నెరవేరింది. ఎన్నో ఏండ్ల నుంచి వస్తుంది వస్తుంది అనుకుంటున్న రైలు ఎట్టకేలకు కూత పెట్టింది. దశాబ్దాల వాంఛ అక్టోబర్ 3వ తే
Read Moreమేం శంకుస్థాపనలే కాదు..పూర్తి కూడా చేస్తాం.. ఇదే మా వర్క్ కల్చర్
తెలంగాణ ప్రజల విద్యుత్ అవసరాలను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు ప్రధాని నరేంద్రమోదీ. అందుకే రామగుండంలో 800 మెగావాట్ల ఎన్టీపీసీని ప్రా
Read Moreలులూ మాల్ లూటీ చేశారు.. తినేశారు.. తాగేశారు.. ఊడ్చేశారు..
హైదరాబాదీలు మాములోళ్లా ఏంటీ.. కొత్తగా ఏదైనా వస్తే ఎర్రెక్కిపోతారు.. పిచ్చేక్కిపోతారు.. దాని అంతు చూసే వరకు వదలరు.. ఇలాంటి సిట్యువేషన్స్ గతంలో ఐకియా ఓప
Read Moreనిజామాబాద్లో ప్రధాని మోదీ చేసిన ప్రారంభోత్సవాలు..శంకుస్థాపనలు ఇవే
ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 3వ తేదీన మంగళవారం నిజామాబాద్లో పర్యటించారు. మొత్తం రూ.8,021 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థా
Read Moreపథకాలు అడిగితే మహిళను బండ బూతులు తిట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే
ప్రభుత్వ పథకాలు అడిగితే ఓ మహిళను బూతులు తిట్టాడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే. తాను అర్హురాలిని అయినా కూడా గృహలక్ష్మీలో తన పేరు ఎందుకు లేదని ఎమ్మెల్యేను నిలదీసి
Read Moreభారీ భూకంపంతో పాకిస్తాన్ మట్టిలో కలిసిపోనుందా...? : శాస్త్రవేత్తల హెచ్చరిక
ప్రపంచ పటంలో పాకిస్తాన్ మాయం అవునుందా..? పాకిస్తాన్ మట్టిలో కలిసిపోనుందా..? ఆ దేశం నాశనం కానుందా..అంటే అవును అనే అంటున్నారు డచ్ శాస్త్రవేత
Read Moreనడిరోడ్డుపై యుద్ధం : పోలీసును చెప్పుతో కొట్టిన మహిళ.. ఆమెను కాలితో తన్నిన పోలీస్
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఓ పోలీస్ అధికారి మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. నడి రోడ్డుపై ఆమెను కాలితో తన్నాడు. పోలీస్ అధికారి దురుసు ప్రవర్తనతో ఆగ్
Read Moreఢిల్లీలో భారీ భూ ప్రకంపనలు : ఊగిపోయిన బిల్డింగ్స్.. బయటకు పరుగులు
భూకంపంతో ఢిల్లీ వణికిపోయింది. బలమైన భూ ప్రకంపనలతో ఢిల్లీ హడలిపోయింది. అక్టోబర్ 3వ తేదీ మధ్యాహ్నం ఢిల్లీ NCR ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది. రిక్టర్ స్
Read More4 ఏండ్ల నుంచి గ్రామంలో తాగు నీరు రావడం లేదు.. ఖాళీ బిందెలతో ధర్నా
రంగారెడ్డి జిల్లాలో ఫరూఖ్ నగర్ మండలం వెల్జర్ల గ్రామస్తులు తాగునీటి కోసం రోడ్డెక్కారు. నాలుగు సంవత్సరాలుగా గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు రావట్లేదని ఆగ్రహ
Read Moreడబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ధర్నా.. 2 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మున్సిపల్ కార్యాలయంలో డబుల్ బెడ్ రూమ్ లబ్ధాదారులు ధర్నాకు దిగారు. నడిరోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వా
Read More













