బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ.. కుర్చీలతో పొట్టు పొట్టు కొట్టుకున్న కార్యకర్తలు

బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ.. కుర్చీలతో పొట్టు పొట్టు కొట్టుకున్న కార్యకర్తలు

సిద్దిపేటలో బీఆర్ఎస్, బీజేపీ కార్యక్తలు కుర్చీలతో పొట్టు పొట్టు కొట్టుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సిద్దిపేటలో రైలు ప్రారంభోత్సవం సందర్భంగా ఈ ఘర్షణ జరిగింది. మోదీ జిందాబాద్, హరీష్ రావు జిందాబాద్ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఇరు పార్టీల కార్యక్తలు ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు. పోలీసులు కార్యక్తలకు నచ్చజేప్పే ప్రయత్నం చేశారు. 

ALSO READ: పథకాలు అడిగితే మహిళను బండ బూతులు తిట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే

అక్టోబర్ 3వ తేదీన సిద్దిపేట, సికింద్రాబాద్ మధ్య నడిచే పుష్ పుల్ రైలుకు వర్చువల్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్రమోదీ జెండా ఊపి ప్రారంభించారు.