Telangana News
కేసీఆర్ కుటుంబానికి చర్లపల్లి జైలే గతి..ఆకునూరి మురళీ ఫైర్
సీఎం కేసీఆర్కు రోజులు దగ్గర పడ్డాయని రిటైర్డ్ ఐఏఎస్ ఆకూనూరి మురళీ ఆరోపించారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పి.. 20, 30 వేల ఉద్యోగాలు భర్తీ చ
Read Moreఅందుబాటులోకి తొలి యాపిల్ రిటైల్ స్టోర్
దేశంలో తొలి అధికారిక యాపిల్ రిటైల్ స్టోర్ ఓపెన్ అయింది. ఏప్రిల్ 18వ తేదీన ముంబైలో యాపిల్ బీకేసీ స్టోర్ ను సీఈవో టీమ్ కుక్ ఘనంగా లాంఛ్ చేశారు. ఈ సందర్భ
Read Moreసీఎం యోగికి అతిక్ భార్య లేఖ.. హత్య చేస్తారని ముందు నుంచే డౌట్
ఇటీవల పోలీసుల ఎన్ కౌంటర్ లో చనిపోయిన గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ భార్య షైస్తా పర్వీన్ ఫిబ్రవరి 27న సీఎం యోగి ఆదిత్యనాథ్కు రాసిన లేఖ వెలుగులోకి వచ
Read Moreక్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
ఐపీఎల్ మ్యాచులను క్రికెట్ అభిమానులు ఎంజాయ్ చేస్తుంటే..కొందరు అక్రమార్కులు మాత్రం క్యాష్ చేసుకుంటున్నారు. బెట్టింగ్లు నిర్వహిస్తూ డబ్బులను సంపాదించుకు
Read Moreగడిచిన 24గంటల్లో 7,633 కేసులు నమోదు
దేశంలో కరోనా కల్లోలం సృషిస్తోంది. వారం రోజులుగా రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. అయితే గడిచిన 24గంటల్లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. దేశవ్యాప్తం
Read Moreపైపులైన్ కో సం తవ్విన గొయ్యిలో పడి చిన్నారి మృతి
బెంగళూరులో నీటి పైపులైన్ కో సం తవ్విన గొయ్యిలో పడి రెండున్నరేళ్ల చిన్నారి చనిపోయింది. ఈ ఘటన మాగడిలోని గొల్లరహట్టి సమీపంలో జరిగింది. బెంగుళూరు వాట
Read Moreదేశ వ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. అనేక రాష్ట్రాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పొద్దున 8 గంటలకే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్న
Read Moreరామప్ప క్షేత్రంలో ప్రపంచ వారసత్వ దినోత్సవ వేడుకలు
శిల్పకళకు కళా వైభవానికి నిలువెత్తు నిదర్శనం కాకతీయులు నిర్మించిన రామప్ప కేత్రం. చారిత్రక, అలనాటి వైభవాన్ని కళాత్మక శిల్పాలతో మన సంస్కృతి సాంప్రదాయలను
Read Moreదొంగతో కలిసి భోజనం చేసిన సీఎం
సీఎం పదవి అంటే మామూలు గా ఉండదు. గొప్ప వ్యక్తులతో బిజీ బిజీగా గడుపుతారు. ప్రధాని, కేంద్రమంత్రులు..ఇతర వీఐపీలతో భోజనాలు చేస్తుంటారు. అయితే మధ్యప్ర
Read Moreమర్డర్ కేసులో తొమ్మిది మంది అరెస్ట్
నల్గొండ అర్బన్, వెలుగు : మర్డర్ కేసులో తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు నల్గొండ ఎస్పీ కె.అపూర్వరావు తెలిపారు. కేసు వివరాలను సోమవారం పోలీస్ జిల్లా క
Read Moreప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిలను రెండో రోజు విచారించనున్న ఈడీ
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో నిందితులు ప్రవీణ్ కుమార్, రాజశేఖర్ రెడ్డిలను ఈడీ అధికారులు ఏప్రిల్ 18వ తేదీన కూడా ప్రశ్నించనున్నారు. ఏప్రిల
Read Moreఖమ్మంలో హైవే అభివృద్ధి పనులకు రూ.124.80 కోట్లు
ఖమ్మం, వెలుగు: ఎంపీ నామా నాగేశ్వరరావు విజ్ఞప్తి మేరకు జాతీయ రహదారుల అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం రూ.124.80 కోట్ల నిధులు మంజూరు చేసింది. దీన
Read Moreట్రాక్ టెస్టింగులు లేకుండానే వాహనదారులకు లైసెన్స్లు
పెద్దపల్లి, వెలుగు : పెద్దపల్లి ఆర్టీఏ ఆఫీసులో ఎలాంటి ట్రాక్ టెస్టింగులు లేకుండానే వాహనదారులకు లైసెన్స్లు ఇస్తున్నారు. ట్రాక్ లో టెస్ట్
Read More













