V6 News

Telangana News

దేశ వ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. అనేక రాష్ట్రాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పొద్దున 8 గంటలకే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్న

Read More

రామప్ప క్షేత్రంలో ప్రపంచ వారసత్వ దినోత్సవ వేడుకలు

శిల్పకళకు కళా వైభవానికి నిలువెత్తు నిదర్శనం కాకతీయులు నిర్మించిన రామప్ప కేత్రం. చారిత్రక, అలనాటి వైభవాన్ని కళాత్మక శిల్పాలతో మన సంస్కృతి సాంప్రదాయలను

Read More

దొంగతో కలిసి భోజనం చేసిన సీఎం

సీఎం పదవి అంటే  మామూలు గా ఉండదు. గొప్ప వ్యక్తులతో బిజీ బిజీగా గడుపుతారు. ప్రధాని, కేంద్రమంత్రులు..ఇతర వీఐపీలతో భోజనాలు చేస్తుంటారు. అయితే మధ్యప్ర

Read More

మర్డర్​ కేసులో తొమ్మిది మంది అరెస్ట్

నల్గొండ అర్బన్, వెలుగు : మర్డర్​ కేసులో తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు నల్గొండ ఎస్పీ కె.అపూర్వరావు తెలిపారు. కేసు వివరాలను సోమవారం పోలీస్​ జిల్లా క

Read More

ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిలను రెండో రోజు విచారించనున్న ఈడీ

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో నిందితులు ప్రవీణ్ కుమార్, రాజశేఖర్ రెడ్డిలను ఈడీ  అధికారులు ఏప్రిల్ 18వ తేదీన కూడా  ప్రశ్నించనున్నారు. ఏప్రిల

Read More

ఖమ్మంలో హైవే అభివృద్ధి పనులకు రూ.124.80 కోట్లు

 ఖమ్మం, వెలుగు: ఎంపీ నామా నాగేశ్వరరావు విజ్ఞప్తి మేరకు జాతీయ రహదారుల అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం రూ.124.80 కోట్ల నిధులు మంజూరు చేసింది. దీన

Read More

ట్రాక్​ టెస్టింగులు లేకుండానే వాహనదారులకు లైసెన్స్​లు

పెద్దపల్లి, వెలుగు : పెద్దపల్లి ఆర్టీఏ ఆఫీసులో ఎలాంటి ట్రాక్​ టెస్టింగులు లేకుండానే వాహనదారులకు  లైసెన్స్​లు ఇస్తున్నారు. ట్రాక్ లో​ టెస్ట్​

Read More

డోర్నకల్ - మిర్యాలగూడ రైల్వే లైన్ నిర్మాణంపై రైతుల్లో టెన్షన్

ఖమ్మం, వెలుగు:మహబూబాబాద్​జిల్లా డోర్నకల్ నుంచి నల్గొండ జిల్లా మిర్యాలగూడ వరకు రైల్వే లైన్ నిర్మాణ ప్రక్రియ ఖమ్మం జిల్లా రైతుల గుండెల్లో రైళ్లు పరిగెత్

Read More

డోర్నకల్ లో సత్యవతి వర్సెస్ రెడ్యానాయక్

మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్​ జిల్లా డోర్నకల్ ​నియోజకవర్గం(ఎస్టీ)లో వర్గపోరు ముదురుతోంది. రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్​, సిట్టింగ

Read More

ఫోన్ పోతే సీఈఐఆర్‌‌లో రిజిస్ట్రేషన్ చేయండి

సిద్దిపేట రూరల్, వెలుగు: ఎవరిదైనా సెల్ ఫోన్ పోతే వెంటనే సీఈఐఆర్‌‌లో రిజిస్ట్రేషన్ చేయాలని అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్ సూచించారు. సోమవారం

Read More

బెల్లంపల్లిలో ప్రభుత్వ భూములు కబ్జా

మంచిర్యాల, వెలుగు: బెల్లంపల్లి పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములు పరాధీనం అవుతున్నాయి. సర్కారు జాగా ఖాళీగా కనిపిస్తే చాలు అక

Read More

పంట నష్టం పరిహారంపై ప్రభుత్వం కుంటిసాకులు

కామారెడ్డి ,  వెలుగు: అకాలవర్షానికి పంట దెబ్బతిని  సాయం కోసం ఎదురుచూస్తున్న రైతులకు  అధికారులు కోలుకోలేని షాక్​ ఇచ్చారు. కామారెడ్డి జిల

Read More

క్రీస్తుజ్యోతి కాలేజీలో బిల్డింగ్ పై నుంచి దూకిన విద్యార్థిని

జనగామ, వెలుగు : జనగామ శివారు యశ్వంతాపూర్​క్రీస్తు జ్యోతి ఇంజినీరింగ్​కాలేజీలో సోమవారం బీటెక్​ఫస్ట్​ఇయర్​చదువుతున్న సంతోషిణి అనే స్టూడెంట్​ గాయపడింది.

Read More