Telangana

సికింద్రాబాద్లో కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ : కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్

తెలుగు రాష్ట్రాల రైల్వే బడ్జెట్ ను  రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్  ప్రకటించారు.  తెలంగాణకు రూ.5,337 కోట్లు..ఆంధ్రప్రదేశ్ కు రూ.9,417 కో

Read More

తెలంగాణలో 90 శాతం వెనుకబడిన వాళ్లే: రాహుల్ గాంధీ

దేశంలో  కులగణన ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు రాహుల్ గాంధీ. లోక్ సభలో మాట్లాడిన రాహుల్.. తెలంగాణలో కులగణన చేసి సక్సెస్ అయ్యామని తెలిపారు. తెలంగా

Read More

తెలంగాణపై కేంద్రానిది సవతి తల్లి ప్రేమ.. చూస్తూ ఊరుకోం: మంత్రి తుమ్మల

ఖమ్మం: కేవలం బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు తప్ప కేంద్ర బడ్జెట్లో ఇతర స్టేట్లకు నిధులు కేటాయించలేదని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అసహనం వ్యక్తం చేశ

Read More

కుల గణన సర్వేలో పాల్గొనకపోతే మళ్లీ డిటైయిల్స్ ఇవ్వొచ్చు: మంత్రి పొన్నం

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణన సర్వేపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం (

Read More

ఘనంగా లింగమంతులస్వామి దిష్టిపూజ

కేసారం నుంచి పెద్దగట్టుకు తీసుకొచ్చిన దేవరపెట్టె ముగిసిన జాతర తొలి ఘట్టం సూర్యాపేట, వెలుగు : దూరజ్ పల్లి పెద్దగట్టు లింగమంతులస్వామి దిష్టిపూ

Read More

ఇవాళ్టి(ఫిబ్రవరి 03) నుంచి పాతగుట్టలో అధ్యయనోత్సవాలు

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట దేవస్థానానికి అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో నేటి నుంచి అధ్యయనోత్సవాలు ప్రారంభంకానున్నాయి.

Read More

రాజకీయాలు పక్కన పెట్టి ఐక్యంగా పోరాడుదాం : విజయ్ కుమార్

గౌడ జన హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ కుమార్ కౌడిపల్లి, వెలుగు: రాజకీయాలు పక్కన పెట్టి గౌడ కులస్తులు ఐక్యంగా ఉన్నప్పుడే హక్కులు స

Read More

విద్యాధరిలో వసంతపంచమి ఉత్సవాలు

గజ్వేల్, వెలుగు: సిద్దిపేట జిల్లా వర్గల్ సరస్వతీ మాత ఆలయం సోమవారం జరిగే వసంత పంచమి వేడుకలకు సిద్ధమైంది. అక్షరాభ్యాసాలకు భక్తులు ఎక్కువగా తరలి రానున్నా

Read More

విద్యార్థి దశలోనే భవిష్యత్​కు బాటలు వేయాలి : గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్  సెక్రెటరీ శరత్

నర్సాపూర్, వెలుగు: ప్రతి విద్యార్థి సమయాన్ని సద్వినియోగం చేసుకొని విద్యార్థి దశలోనే భవిష్యత్​కు బాటలు వేయాలని గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ

Read More

కడవేర్గు బ్రిడ్జి పనులు స్పీడప్​ చేయాలి :మాజీ ఎమ్మెల్యే ప్రతాప్​రెడ్డి

చేర్యాల, వెలుగు: కడవేర్గు బ్రిడ్జి పనులు స్పీడప్​చేయాలని జనగామ డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప రెడ్డి కాంట్రాక్టర్​కు సూచించారు. ఆది

Read More

ఢిల్లీ ఎన్నికల్లో సీఎంల జోరు.. ఆయా పార్టీల తరఫున హోరాహోరీ ప్రచారం

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న తమ పార్టీల ముఖ్యమంత్రులను సైతం

Read More

కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం : దండి వెంకట్

ముషీరాబాద్, వెలుగు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశంలోని కార్పొరేట్ గుత్తేదారులకు కాసుల వర్షం కురిపించే విధంగా ఉందని బహుజన లెఫ్

Read More

2028లో బీసీ వ్యక్తే తెలంగాణ సీఎం: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

బీసీ రిజర్వేషన్ల కోసం తెగించి కొట్లాడాలి: వరంగల్ ‘బీసీ రాజకీయ యుద్ధభేరి’ సభలో వక్తల పిలుపు రాష్ట్రంలో బీసీల లెక్క చెప్పడానికి 90 ఏం

Read More